ఆదిలాబాద్, నిర్మల్ జిల్లాల్లో శనివారం విజయదశమి(దసరా) వేడుకలు కనుల పండువగా కొనసాగాయి. రావణసుర దహన ఘట్టాన్ని తిలకించేందుకు భారీ సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. పోలీసులు ఆయుధపూజ నిర్వహించారు. ర్యాలీలు నిర్వ�
మహబూబ్నగర్, నారాయణపేట జిల్లాల్లో ప్రజలు భక్తిశ్రద్ధలతో విజయదశమి వేడుకలను శనివారం ఘనంగా నిర్వహించారు. తొమ్మిది రోజులపాటు అమ్మవారిని వివిధ రూపాల్లో అలంకరించి ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా ఆయా గ్ర
భారతదేశం అంటేనే.. భిన్నత్వంలో ఏకత్వం! అనేక సంస్కృతీ సంప్రదాయాల సమ్మేళనం! ఇక్కడి ఒక్కో రాష్ట్రం.. దేనికదే ప్రత్యేకం! అలాగే.. ‘దసరా’ కూడా! ‘పేరు’ ఒక్కటే అయినా.. ఒక్కో ప్రాంతంలో ఒక్కోరకంగా జరుగుతుందీ వేడుక!
విజయదశమిని సమస్త విజయాలకు సంకేతంగా భావిస్తారు. ఆశ్వయుజ మాసంలో నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని నవదుర్గలుగా పూజించి, దశమి నాడు అపరాజితాదేవిని రాజరాజేశ్వరిగా ఆరాధిస్తారు. విజయాన్ని ప్రసాదించాలని కోరుకుం
లోకాలను పాలించే జగన్మాత చేసిన రాక్షస సంహారానికి, చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా జరుపుకొనే పండుగ దసరా. నేడు ఈ విజయదశమిని జరుపుకునేందుకు జిల్లావాసులు సిద్ధమయ్యారు.
‘జయ జయహే మహిషాసుర మర్ధిని, రమ్యక వర్ధిని శైల స్తుతే’ సర్వ మంత్రాలు, వేలాది శాస్ర్తాలు ఆ జననివే. ఆ తల్లి అనుగ్రహమే భక్తులకు కొండంత అండ. చెడుపై మంచి సాధించే విజయానికి చిహ్నంగా అశ్వయుజ శుద్ధ దశమి వేళ విజయ దశమి
విజయదశమిని పురస్కరించుకొని మండల కేంద్రం వెల్దుర్తిలో శ్రీ వేంకటేశ్వర ఆలయంలో దుర్గాభవానీ సేవాసమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవీ శోభాయాత్రను బుధవారం అంగరంగవైభవంగా నిర్వహించారు. దుర్గామాల ధరిం�
విజయదశమి వేడుకలను ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రజలు సోమవారం ఘనంగా జరుపుకున్నారు. దుష్ట శక్తులపై జగజ్జనని సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఇళ్ల ముంగిళ్లను పూలమాలలు
బీఆర్ఎస్ పాలనతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. సోమవారం విజయదశమి సందర్భంగా బీఆర్ఎస్ మ్యానిఫెస్టో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షే
సారంగపూర్ మం డలంలోని అడెల్లి మహాపోచమ్మ ఆలయాన్ని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఏటా గంగనీళ్ల జాతర వైభవంగా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.
జిల్లాలో పండుగ శోభ సంతరించుకుంది. సద్దుల బతుకమ్మ, విజయదశమిని పురస్కరించుకుని వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. మరో వైపు బంధువులు, ఆడబిడ్డల రాకతో ప్రతి ఇంట్లో సందడి వాతావరణం నెలకొన్నది. నేడు (ఆదివారం) సద్దు�
Dasara Holiday | దసరా సెలవును ప్రభుత్వం మార్పు చేసింది. ఈ నెల 23వ తేదీన తేదీన దసరా సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే 24న సైతం సెలవును ఇచ్చింది. వాస్తవానికి దసరా పండుగ విషయంలో కొంత సందిగ్ధ పరిస్థితి నెలకొన
దేవీ శరన్నవరాత్రోత్సవాలు విజయదశమితో ముగిశాయి. నగరంలో వందలాదిగా అమ్మవారి విగ్రహాలను భక్తులు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి నుంచే అమ్మవారి విగ్రహాల నిమజ్జన ఘట్టం ప్రారంభమైంది.