విజయదశమిని సమస్త విజయాలకు సంకేతంగా భావిస్తారు. ఆశ్వయుజ మాసంలో నవరాత్రుల సందర్భంగా అమ్మవారిని నవదుర్గలుగా పూజించి, దశమి నాడు అపరాజితాదేవిని రాజరాజేశ్వరిగా ఆరాధిస్తారు. విజయాన్ని ప్రసాదించాలని కోరుకుం
లోకాలను పాలించే జగన్మాత చేసిన రాక్షస సంహారానికి, చెడుపై మంచి సాధించిన విజయానికి చిహ్నంగా జరుపుకొనే పండుగ దసరా. నేడు ఈ విజయదశమిని జరుపుకునేందుకు జిల్లావాసులు సిద్ధమయ్యారు.
‘జయ జయహే మహిషాసుర మర్ధిని, రమ్యక వర్ధిని శైల స్తుతే’ సర్వ మంత్రాలు, వేలాది శాస్ర్తాలు ఆ జననివే. ఆ తల్లి అనుగ్రహమే భక్తులకు కొండంత అండ. చెడుపై మంచి సాధించే విజయానికి చిహ్నంగా అశ్వయుజ శుద్ధ దశమి వేళ విజయ దశమి
విజయదశమిని పురస్కరించుకొని మండల కేంద్రం వెల్దుర్తిలో శ్రీ వేంకటేశ్వర ఆలయంలో దుర్గాభవానీ సేవాసమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన దుర్గాదేవీ శోభాయాత్రను బుధవారం అంగరంగవైభవంగా నిర్వహించారు. దుర్గామాల ధరిం�
విజయదశమి వేడుకలను ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ప్రజలు సోమవారం ఘనంగా జరుపుకున్నారు. దుష్ట శక్తులపై జగజ్జనని సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే పండుగను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఇళ్ల ముంగిళ్లను పూలమాలలు
బీఆర్ఎస్ పాలనతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. సోమవారం విజయదశమి సందర్భంగా బీఆర్ఎస్ మ్యానిఫెస్టో విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజా సంక్షే
సారంగపూర్ మం డలంలోని అడెల్లి మహాపోచమ్మ ఆలయాన్ని మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఏటా గంగనీళ్ల జాతర వైభవంగా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు.
జిల్లాలో పండుగ శోభ సంతరించుకుంది. సద్దుల బతుకమ్మ, విజయదశమిని పురస్కరించుకుని వ్యాపారాలు జోరుగా సాగుతున్నాయి. మరో వైపు బంధువులు, ఆడబిడ్డల రాకతో ప్రతి ఇంట్లో సందడి వాతావరణం నెలకొన్నది. నేడు (ఆదివారం) సద్దు�
Dasara Holiday | దసరా సెలవును ప్రభుత్వం మార్పు చేసింది. ఈ నెల 23వ తేదీన తేదీన దసరా సెలవు ప్రకటిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే 24న సైతం సెలవును ఇచ్చింది. వాస్తవానికి దసరా పండుగ విషయంలో కొంత సందిగ్ధ పరిస్థితి నెలకొన
దేవీ శరన్నవరాత్రోత్సవాలు విజయదశమితో ముగిశాయి. నగరంలో వందలాదిగా అమ్మవారి విగ్రహాలను భక్తులు ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి నుంచే అమ్మవారి విగ్రహాల నిమజ్జన ఘట్టం ప్రారంభమైంది.
విజయ దశమి వేడుకలు సంబురంగా సాగాయి. బుధవారం ఆలయాల్లో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వాహనాలకు ఆయుధ పూజలు చేశారు. బంధువులు, కుటుంబ సభ్యులు విందు భోజనాలతో ఆనందంగా గడిపారు.
Dussehra 2022 | వేర్వేరు రూపాల్లో కొలువైన అమ్మవారి పేర్లతోనే కొన్ని నగరాలు వెలిశాయి. మన దేశ ఆర్థిక రాజధాని ముంబై కూడా అమ్మవారి పేరు మీదనే వెలిసింది. ముంబై ఒక్కటే కాదు.. ఇలా చాలా నగరాలు అమ్మవారి పేర్లత�
సకల సృష్టి, స్థితి, లయ కారిణిగా ప్రాకృత్రిక చైతన్య స్వరూపమైన అమ్మవారి ఆరాధనే దసరా పండుగ. హిందువులంతా నిష్టగా జరుపుకునే వేడుక. అమ్మవారిని ఆరాధించడం.. ఆమెను శక్తి స్వరూపిణిగా భావించడం.. చెడుపై మంచి సాధించిన �