తమిళనాడు ముఖ్యమంత్రిగా టీవీకే అధినేత జోసెఫ్ విజయ్ ప్రమాణస్వీకారం చేశారు. గవర్నర్ రాజేంద్ర విశ్వనాథ్ ఆర్లేకర్ ఆదివారం చెన్నైలోని జవహర్లాల్ నెహ్రూ స్టేడియంలో విజయ్తో ప్రమాణం చేయించారు. సీఎంగా �
తమిళ అగ్ర హీరో ఇళయ దళపతి విజయ్ ఆదివారం తమిళనాడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన నేపథ్యంలో.. ఆయన చివరి సినిమా ‘జన నాయగన్'కి చెందిన అడ్డంకులన్నీ తొలగిపోయాయంటూ విజయ్ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్�
తమిళనాడులో రాజకీయ ఉత్కంఠకు ఎట్టకేలకు శనివారం తెర పడింది. టీవీకే అధినేత విజయ్ నేతృత్వంలో ప్రభుత్వ ఏర్పాటుకు వీసీకే, ఐయూఎంఎల్ మద్దతు తెలియచేస్తూ లేఖలు అందచేయడంతో ప్రభుత్వ ఏర్పాటుపై నెలకొన్న సందిగ్ధత త
తమిళనాడులో అత్యధిక స్థానాలు సాధించిన ఏకైక అతిపెద్ద పార్టీని ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానించాలని, ఈ విషయంలో జాప్యం చేయడం రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధమని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ తెలిప�
తమిళనాడు రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతున్నాయి. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో అతిపెద్ద పార్టీగా సినీ నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే ఆవిర్భవించినప్పటికీ అధికారం మాత్రం ఇంకా అందని ద్రాక్షలాగే మిగిలిప
ఏ పార్టీకీ అధికారం చేపట్టే సంఖ్యలో మెజారిటీ సీట్లు రాకపోవడంతో తమిళనాడులో ముఖ్యమంత్రి పీఠంపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతున్న వేళ తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ కీలక వ్యాఖ్యలు చేశారు.
తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తమకు అవకాశం ఇవ్వాలని ద్రవిడ పార్టీలైన ఎంకే స్టాలిన్ నేతృత్వంలోని డీఎంకే, ఈ పళనిస్వామి సారథ్యంలోని ఏఐఏడీఎంకే ముందుకు వచ్చిన పక్షంలో తమ పార్టీకి చెందిన మొత్త�
తమిళనాడు గవర్నర్ తీరుపై నటుడు ప్రకాశ్ రాజ్ మండిపడ్డాడు. ప్రజాతీర్పును గౌరవించి వెంటనే విజయ్ను ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఆహ్వానించాలని గవర్నర్ను ప్రకాశ్ రాజ్ కోరారు.
తమిళనాడులో ఏకైక అతిపెద్ద పార్టీగా అవతరించిన విజయ్కు చెందిన టీవీకే ప్రభుత్వ ఏర్పాటుపై దృష్టి సారించింది. 234 మంది సభ్యులున్న అసెంబ్లీలో టీవీకే 108 సీట్లు సాధించి అతి పెద్ద పార్టీగా నిలిచి ప్రభుత్వ ఏర్పాటు�
ఐదు రాష్ట్రాలకు అసెంబ్లీ ఎన్నికలు జరిగితే దేశమంతా ప్రధానంగా పశ్చిమ బెంగాల్ ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయా? అని ఆసక్తి చూపించింది . తీరా ఫలితాలు వచ్చాక తమిళనాడు ఎన్నికల ఫలితాలు దేశాన్ని ఆశ్చర్యంలో ముంచెత్త�
Vijay | తమిళనాడు రాజకీయాలు రోజురోజుకు రసవత్తరంగా మారుతున్నాయి. ప్రముఖ దర్శకుడు, నటుడు సుందర్ సి ఇప్పుడు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అడుగుపెడుతున్నట్లు ప్రకటించారు. ఆయన మదురై సెంట్రల్ నియోజకవర్గం నుంచి ఎన్నిక�