కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఇచ్చిన నివేదికలో తవ్వినకొద్దీ అక్రమాలు వెలుగు చూస్తున్నాయి. గతంలోనే అనేక తప్పులు వెలుగులోకి రాగా, తాజాగా నలుగురు అధికారులను తప�
జీహెచ్ఎంసీ వర్సెస్ హైడ్రాల మధ్య కోల్డ్ వార్ కొనసాగుతున్నది.. విజిలెన్స్ విభాగం తరహాలోనే ఫైర్ డిపార్ట్మెంట్ను తమ ఆధీనంలోకి తీసుకున్న హైడ్రా ..జీహెచ్ఎంసీ అధికారాల విషయంలో ఇష్టారాజ్యంగా వ్యవహరి�
కాంగ్రెస్ సరారు వచ్చాక రాష్ట్రంలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల బదిలీలు భారీగా జరుగుతున్నాయి. తాజాగా వినాయకచవితి రోజున ఐదుగురు ఐపీఎస్లను ప్రభుత్వం బదిలీ చేసింది. హైదరాబాద్ పోలీసు కమిషనర్గా సీవీ ఆనంద్న
జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని కాళేశ్వరం ప్రాజెక్టుపై విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మూడు రోజులుగా నిర్వహించిన విచారణ గురువారంతో ముగిసింది. మహదేవపూర్ డివిజన్ కార్యాలయంలో మేడిగడ్డ �
రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా 721 మందికి పోలీసు సేవా పతకాలను హోంశాఖ మంగళవారం ప్రకటించింది. రాష్ట్ర పోలీసు విభాగానికి చెందిన ఏసీబీ, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, టీఎస్ఎస్పీ, అగ్నిమాపకశాఖ విభా�
పోలీసు శాఖ నుంచి 633 మంది అగ్నిమాపకశాఖ నుంచి 22 మంది మొత్తం15 మందికి శౌర్య పతకాలు హైదరాబాద్, జూన్ 2 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తమ సేవలందిస్తున్న పోలీస�