పశు వైద్యానికి అవసరమయ్యే మందుల కొరత రానివ్వకుండా, ఉన్న మందులను సక్రమంగా వినియోగించుకోవాలని తెలంగాణ పశుసంవర్ధక శాఖ సంచాలకులు డాక్టర్ బి గోపి పేర్కొన్నారు.
Veterinary Doctors | ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో పెంపుడు జంతువుల పట్ల దిగులువద్దని, అయితే కనీస జాగ్రత్తలు తీసుకోవాలని పీవీ నరసింహారావు వెటర్నరీ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో గల రాజేంద్రనగర్ ఆసుపత్రి చికిత్స విభాగ�
బర్డ్ఫ్లూ మహమ్మారితో తెలుగు రాష్ర్టాల్లో లక్షల కోళ్లు మృత్యువాత పడ్డాయి. ఈ భయంకరమైన వ్యాధితో పౌల్ట్రీ రైతులు పూర్తిగా కుదేలయ్యారు. ఈ మాయరోగంతో కోళ్లు మృత్యువాత పడి భారీగా నష్టపోయారు. కానీ, ఓ పౌల్ట్రీ ర�
రాష్ట్రంలో వెటర్నరీ డాక్టర్ల తీరు ఆడిందే ఆట.. పాడిందే పాటగా మారింది. దవాఖానలకు రాకుండా.. సొంత వ్యాపారాల్లో మునిగి తేలుతూ.. పశువుల వైద్యాన్ని గాలికొదిలేసి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వెల్లువ
Cattle | మానవ మనుగడకు ప్రకృతి సంపదతో పాటు పశుసంపద కూడా చాలా ముఖ్యం. ప్రత్యక్షంగా, పరోక్షంగా మానవ సమాజానికి పశుసంపద ఎన్నో విధాలుగా మేలు చేస్తున్నది. కాలానికి అనుగుణంగా ఆరోగ్యంపై మనుషులు ఎలాంటి జాగ్రత్తలు తీసు�
nagarkurnool dist | వింత దూడకు గేదె జన్మనిచ్చింది. కానీ ఆ దూడ గేదె కడుపులోనే మృతి చెందింది. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో చోటు చేసుకున్నది. గ్రామానికి చెందిన రైతు ఉడుత
కాంట్రాక్ట్ వెటర్నరీ వైద్యులతో మంత్రి తలసాని హైదరాబాద్, మే 7 (నమస్తే తెలంగాణ): రైతులకు నిరంతరం అందుబాటులో ఉంటూ.. పశువులకు మెరుగైన వైద్యం అందించాలని కాంట్రాక్ట్ వెటర్నరీ వైద్యులకు మంత్రి తలసాని శ్రీనివ�
జీవాలకు మెరుగైన వైద్యం | జీవాలకు మరిన్ని మెరుగైన ఉచిత వైద్య సేవలు అందించేందుకు పశుసంవర్థక శాఖ కృషి చేస్తున్నది. పశుసంవర్థకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. స్వరాష్ట్రంలో సీఎం కేసీఆర్ ప్రత�