వెంకటేష్, రానాలను ఒకే ఫ్రేమ్లో చూడాలనే అభిమానుల చిరకాల కల నిజంకానున్నది. ఈ బాబాయ్ అబ్బాయ్ కలిసి ‘రానా నాయుడు’ పేరుతో ఓ వెబ్సిరీస్ చేయబోతున్నారు. అమెరికన్ పాపులర్ డ్రామా ‘రే డొనోవన్’ ఆధారంగా ఈ �
దగ్గుబాటి సీనియర్ హీరో వెంకటేష్ తో స్క్రీన్ షేర్ చేసుకోవాలని దగ్గుబాటి రానా ఎప్పటి నుండో కలలు కంటున్నాడు. ఆ కల నిజమయ్యే రోజు వచ్చేసింది. రానా, వెంకటేష్ రానా నాయుడు అనే వెబ్ సిరీస్ కోసం కలిసి పని చేయబోతున్�
తెలుగు ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న చిత్రాలలో ఎఫ్ 3 ఒకటి. 2019 సంక్రాంతికి విడుదలైన సంచలన విజయం సాధించిన ఎఫ్ 2 చిత్రానికి సీక్వెల్గా ఈ మూవీ రూపొందుతుంది. వరసగా ఐదు విజయాల తర్వాత డబుల్ హ్యాట�
కుటుంబ అనుబంధాలు, థ్రిల్లర్ అంశాల నేపథ్యంలో వచ్చిన ‘దృశ్యం’ చిత్రం ప్రేక్షకుల్ని మెప్పించిన విషయం తెలిసిందే. దీనికి సీక్వెల్గా రూపొందిస్తున్న ‘దృశ్యం-2’ చిత్రీకరణ పూర్తిచేసుకొని విడుదలకు సిద్ధమవుత�
తెలుగు ఇండస్ట్రీలో సీనియర్ హీరోలు అందరూ చాలా బిజీగా ఉన్నారు. ఒక్కొక్కరు మూడు నాలుగు సినిమాలు చేస్తున్నారు. వీరిలో వెంకటేశ్ కూడా ఉన్నాడు. ఇప్పటికే ఈయన నటించిన నారప్ప సినిమా ఇటీవల ఓటీటీలో విడుదలైం�
మలయాళం సూపర్ హిట్ మూవీ దృశ్యం చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేసి మంచి విజయం అందుకున్నాడు వెంకటేష్. ఈ క్రమంలో దృశ్యం 2 చిత్రాన్ని కూడా రీమేక్ చేశాడు. మలయాళంలో మోహన్ లాల్, మీనా ప్రధాన పాత్రలో నటించగా, త�
దాదాపు 8 యేళ్ల క్రితం విడుదలైన దృశ్యం చిత్రం ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా సీక్వెల్గా రూపొందిన దృశ్యం 2 చిత్రం కూడా అతి పెద్ద విజయం సాధించింది. మలయాళంలో హిట్ అ
వెంకటేష్, వరుణ్తేజ్ హీరోలుగా అనిల్రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఎఫ్-3’. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్రాజు సమర్పణలో శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తమన్నా, మెహరీన్
రామ్ చరణ్, ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో రాజమౌళి తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్. ఈ చిత్రాన్ని దసరా కానుకగా అక్టోబర్ 13న విడుదల చేయడానికి సన్నాహాలు చేశారు. అయితే కరోనా ప్రభావంతో పరిస్థితులు ఇంకా సాధా�
సీనియర్ హీరో వెంకటేష్ ఈ మధ్య వరుస రీమేక్లు చేస్తూ మంచి హిట్స్ అందుకుంటున్నాడు. చివరిగా ధనుష్ నటించిన అసురన్ చిత్రాన్ని తెలుగులో నారప్ప పేరుతో రీమేక్ చేశాడు. అమెజాన్ ప్రైమ్లో విడుదలైన ఈ చిత్�
కొన్ని సినిమాలు ఎన్నిసార్లు చూసినా కూడా బోర్ కొట్టవు. అలాంటి అద్భుతమైన సినిమా విక్టరీ వెంకటేష్ (Venkatesh) హీరోగా నటించిన నువ్వు నాకు నచ్చావ్ (Nuvvu Naaku Nachav)
టాలీవుడ్ (Tollywood) యాక్టర్ వెంకటేశ్ ( Venkatesh) నటించిన చిత్రం దృశ్యం 2 (Drishyam 2). ఈ సినిమాకు సంబంధించి ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది.
మలబారు తీరాన్ని తాకిన తర్వాతే రుతుపవనాలు అంతటా విస్తరిస్తాయి. అందుకు మనదేశ భౌగోళిక నైసర్గిక స్వరూపం కారణం. మిరియాలు, యాలకులు వంటిసుగంధ ద్రవ్యాలు సైతం కేరళ నుంచి దేశదేశాలకూ ఎగుమతి అవుతాయి. పడమటికనుమల్లో