దేశంలో పోక్సో కేసుల్లో శిక్షల శాతం ఎంతని కేంద్ర సర్కారును భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎంపీలు రంజిత్రెడ్డి, వెంకటేశ్ నేత ప్రశ్నించారు. 2014 నుంచి పోక్సో కేసుల్లో శిక్షలు 38 శాతానికి ఎందుకు మించడం లేదని అ
మూడు దశాబ్ధాలుగా పైగా బాలీవుడ్ను రారాజులా ఏలుతున్న సల్మాన్ను గత రెండేళ్లుగా వరుస ఫ్లాపులు ఇబ్బంది పెడుతున్నాయి. ప్రస్తుతంసల్మాన్ రెండు సినిమాలు సెట్స్మీద ఉంచాడు. అందులో ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్�
Kisi Ka Bhai Kisi Ki Jaan | బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నటించిన తాజా చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’. ఫర్హాద్ సమ్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది.
అశోక్ గల్లా కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ఆదివారం హైదరాబాద్లో ప్రారంభమైంది. అర్జున్ జంధ్యాల దర్శకుడు. ‘జాంబీరెడ్డి’ ఫేమ్ ప్రశాంత్వర్మ కథనందించారు. లలితాంబిక ప్రొడక్షన్స్ పతాకంపై సోమినేని
కళాతపస్వి కే.విశ్వనాథ్ శివైక్యం చెందారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి హైదరాబాద్లోని ఓ దవాఖానలో కన్నుమూశారు. ఆయన పార్థివదేహానికి సినీ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ఆయన�
సైంధవ్ (SAINDHAV) సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించాడు డైరెక్టర్ శైలేష్ కొలను. ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్తో పనిచేయడం చాలా ఎక్జయిటింగ్గా ఉందని ట్వీట్ చేశాడు.
ఎట్టకేలకు వెంకటేష్ తన 75వ సినిమాను ప్రకటించేశాడు. గతకొన్ని నెలలుగా వెంకటేష్ 75వ సినిమా గురించి ఎన్నో రకాల చర్చలు. ఎంతో మంది దర్శకులు పేర్లు. మొదటగా అగ్ర దర్శకుడు త్రివిక్రమ్ పేరు వినిపించింది. కానీ రెండు �
ఎఫ్ 3 సినిమా తర్వాత వెంకటేశ్ (Venkatesh) లీడ్ రోల్లో చేయబోయే ప్రాజెక్ట్ గురించి ఇప్పటికే ఓ అప్డేట్ ఫిలింనగర్ లో చక్కర్లు కొడుతోంది. వెంకటేశ్ 75వ సినిమా (Venkatesh 75th Movie) న్యూస్ తెరపైకి వచ్చింది.
సల్మాన్ ఖాన్ హీరోగా నటిస్తోన్న కిసీ కా భాయ్ కిసీ కా జాన్ సినిమాలో స్పెషల్ రోల్ చేస్తున్నాడు వెంకటేశ్ (Venkatesh). సల్లూభాయ్ ప్రాజెక్ట్ ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది.
వెంకటేశ్ (Venkatesh) ఓవైపు లీడ్ రోల్స్ లో సినిమాలు చేస్తూనే మరోవైపు అతిథి పాత్రల్లో కూడా మెరిసేందుకు రెడీ అంటున్నాడు. ఇటీవలే విశ్వక్ సేన్ నటించిన ఓరి దేవుడా చిత్రంలో కీ రోల్లో మెరిసి స్పెషల్ అట్రాక్షన్గ�
‘ఎఫ్-3’ ‘నారప్ప’ ‘దృశ్యం-2’ వంటి చిత్రాలతో ప్రేక్షకుల్ని మెప్పించారు సీనియర్ హీరో వెంకటేష్. ప్రస్తుతం ఆయన రానాతో కలిసి ‘రానా నాయుడు’ అనే వెబ్సిరీస్లో నటిస్తున్నారు. ఆయన తదుపరి సినిమా గురించి ఇప్పటి�
ఈ ఏడాది ఎఫ్ 3 సినిమాలో మంచి వినోదాన్ని అందించిన వెంకటేశ్ ఆ తర్వాత ఓరి దేవుడా చిత్రంలో అతిథి పాత్రలో మెరిశాడు. ప్రస్తుతం వెంకట్ బోయినపల్లి, నాగవంశీ, జ్ఞానవేళ్ రాజా లాంటి నిర్మాతలతోపాటు చాలా మంది డైరెక్
టాలీవుడ్ అగ్ర హీరోలు చిరంజీవి, వెంకటేష్ల మధ్య ఉన్న సాన్నిహిత్యం గురించి తెలిసిందే. ఆన్ స్క్రీన్లో ఇద్దరి మధ్య పోటీ ఎలా ఉన్నా.. ఆఫ్ స్క్రీన్లో మాత్రం మంచి స్నేహితులుగా ఉంటారు. ఇక వీరిద్దరూ తరుచూ కలుస
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన నారప్ప (Narappa) సినిమాను మొదట థియేటర్లలోనే విడుదల చేయబోతున్నారని వార్తలు వచ్చినా.. లాక్డౌన్ ఎఫెక్ట్తో నిర్మాతలు ఓటీటీ ప్లాట్ఫాం అమెజాన్ ప్రైమ్లో రిలీజ్ చేశారు.