Rana Naidu Web-Series | ఎప్పుడెప్పుడా అని అటు దగ్గుబాటి ఫ్యాన్స్, ఇటు ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తున్న 'రానా నాయుడు' వెబ్ సిరీస్ ఎట్టకేలకు నెట్ఫ్లిక్స్లోకి వచ్చేసింది. అలా వచ్చిందో లేదో.. ఈ వెబ్ సిరీస్పై ఓ రేంజ�
వెంకటేష్, రానా కలిసి నటిస్తున్న వెబ్ సిరీస్ ‘రానా నాయుడు’. ఇందులో వీరు తండ్రి కొడుకుల పాత్రల్లో కనిపించనున్నారు. స్టార్లకు, సెలబ్రిటీలకు ఏ సమస్య వచ్చినా తీర్చే స్టార్ ఫిక్సర్ పాత్రలో రానా నటించగా...
టాలీవుడ్ (Tollywood) యాక్టర్లు వెంకటేశ్ (Venkatesh), రానా (Rana) నెట్ఫ్లిక్స్ సిరీస్ రానా నాయుడు (Rana Naidu)లో నటిస్తున్న విషయం తెలిసిందే. రానా నాయుడు మార్చి 10న నెట్ఫ్లిక్స్ (Netflix)లో ప్రీమియర్ కాబోతుంది. ఈ సందర్భంగా రానా నాయుడు
వెంకటేశ్ 75వ సినిమాగా వస్తున్న సైంధవ్ గ్లింప్స్ వీడియో ఇప్పటికే నెట్టింట హల్ చల్ చేస్తోంది. చంద్రప్రస్థ ఫిక్షనల్ పోర్ట్ ఏరియా బ్యాక్ డ్రాప్లో సాగే కథ నేపథ్యంలో సాగనున్న సైంధవ్ తెలుగు, తమిళం, మలయాళ�
వెంకటేశ్ (Venkatesh), రానా (Rana) నటిస్తున్న నెట్ఫ్లిక్స్ సిరీస్ రానా నాయుడు (Rana Naidu) మార్చి 10న నెట్ఫ్లిక్స్ (Netflix)లో ప్రీమియర్ కాబోతుంది. ఈ సందర్భంగా వెంకటేశ్ మీడియాతో చిట్ చాట్ చేశాడు. రానాతో వర్కింగ్ ఎక్స్పీరియన�
Ramcharan | టాలీవుడ్ స్టార్ హీరో రాంచరణ్ (Ramcharan) కొన్ని రోజులుగా యూఎస్లో చక్కర్లు కొడుతున్నాడని తెలిసిందే. ఈ స్టార్ హీరో యూఎస్లో ఓ వెడ్డింగ్ ఈవెంట్కు కూడా హాజరయ్యాడు. ఇంకో ఆసక్తికర విషయమేంటంటే రాంచరణ్తోపాట�
అగ్ర హీరో వెంకటేష్ కథానాయకుడిగా ‘హిట్' ఫేమ్ శైలేష్ కొలను దర్శకత్వంలో ‘సైంధవ్' పేరుతో ఓ చిత్రం తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వెంకట్ బోయనపల్లి నిర్మాత. వెంకటేష్ నటిస్తున్న 75వ చిత్రమిది కావడం విశే�
దేశంలో పోక్సో కేసుల్లో శిక్షల శాతం ఎంతని కేంద్ర సర్కారును భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) ఎంపీలు రంజిత్రెడ్డి, వెంకటేశ్ నేత ప్రశ్నించారు. 2014 నుంచి పోక్సో కేసుల్లో శిక్షలు 38 శాతానికి ఎందుకు మించడం లేదని అ
మూడు దశాబ్ధాలుగా పైగా బాలీవుడ్ను రారాజులా ఏలుతున్న సల్మాన్ను గత రెండేళ్లుగా వరుస ఫ్లాపులు ఇబ్బంది పెడుతున్నాయి. ప్రస్తుతంసల్మాన్ రెండు సినిమాలు సెట్స్మీద ఉంచాడు. అందులో ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్�
Kisi Ka Bhai Kisi Ki Jaan | బాలీవుడ్ కండలవీరుడు సల్మాన్ ఖాన్ నటించిన తాజా చిత్రం ‘కిసీ కా భాయ్ కిసీ కా జాన్’. ఫర్హాద్ సమ్జీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో పూజా హెగ్డే హీరోయిన్గా నటిస్తుంది.
అశోక్ గల్లా కథానాయకుడిగా నటిస్తున్న తాజా చిత్రం ఆదివారం హైదరాబాద్లో ప్రారంభమైంది. అర్జున్ జంధ్యాల దర్శకుడు. ‘జాంబీరెడ్డి’ ఫేమ్ ప్రశాంత్వర్మ కథనందించారు. లలితాంబిక ప్రొడక్షన్స్ పతాకంపై సోమినేని
కళాతపస్వి కే.విశ్వనాథ్ శివైక్యం చెందారు. గతకొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన గురువారం రాత్రి హైదరాబాద్లోని ఓ దవాఖానలో కన్నుమూశారు. ఆయన పార్థివదేహానికి సినీ ప్రముఖులు నివాళులర్పిస్తున్నారు. ఆయన�
సైంధవ్ (SAINDHAV) సినిమాకు సంబంధించిన ఇంట్రెస్టింగ్ అప్డేట్ అందించాడు డైరెక్టర్ శైలేష్ కొలను. ఇండియాలో ఉన్న వన్ ఆఫ్ ది బెస్ట్ యాక్టర్తో పనిచేయడం చాలా ఎక్జయిటింగ్గా ఉందని ట్వీట్ చేశాడు.