రాజన్న సిరిసిల్ల : వేములవాడ పట్టణంలో నియోజకవర్గ ప్రజలకు అత్యాధునిక సదుపాయాలతో మెరుగైన వైద్య సేవలు అందించాలనే లక్ష్యంతో రూ. 22 కోట్ల వ్యయంతో నిర్మించిన 100 పడకల ప్రాంతీయ ఆసుపత్రిని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ
నేడు ప్రారంభించనున్న మంత్రి కేటీఆర్ వేములవాడ, మే 27: రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలో వంద పడకల దవాఖాన సిద్ధమైంది. కరోనా వైద్యానికి తొలివిడతగా అన్నిరకాల వసతులు, వైద్య పరికరాలతో 50 బెడ్లు సిద్ధంచేశారు. మున
అనారోగ్యంతో మంచంపట్టిన వృద్ధురాలు అద్దె ఇంట్లో నుంచి వెళ్లిపొమ్మన్న యజమాని తల్లిదండ్రులు, నాన్నమ్మను గెంటేసిన మనుమరాలు వేములవాడ, మే 9: మాతృదినోత్సవం రోజే అమానవీయ ఘటన చోటుచేసుకొన్నది. ఓ వృద్ధురాలు అనారో�
రాజన్న| రాష్ట్రంలోని ప్రముఖ శైవక్షేత్రం వేములవాడ రాజన్న ఆలయంలో దర్శనాలు మళ్లీ ప్రారంభమయ్యాయి. కరోనా ఉధృతి కారణంగా ఈ నెల 18 నుంచి 22 వరకు రాజరాజేశ్వరుని దర్శనాలను అధికారులు రద్దు చేశారు.
వేములవాడ : వేమలవాడ రాజన్న దర్శనానికి వచ్చిన ఓ భక్తురాలు గుండెపోటుతో మృతి చెందింది. స్థానికుల కథనం మేరకు.. మహబూబాబాద్ జిల్లా పాకాల కొత్తగూడెం మండలం, ఎదులపల్లి గ్రామానికి చెందిన కడుగూరి పూలమ్మ(60) సోమవారం కు
సిరిసిల్ల: జిల్లాలో మరో రెండు కరోనా వ్యాక్సినేషన్ కేంద్రాలను వైద్య, ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసింది. ఇప్పటివరకు సిరిసిల్లలోని జిల్లా ప్రధాన దవాఖానలో కరోనా టీకా పంపిణీ చేశారు. కొత్తగా వేములవాడ, ఎల్లారెడ్డిపే