కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత బస్సు పథకంతో ఆటో డ్రైవర్ల కుటుంబాల్లో చీకట్లు అలుముకున్నాయి. గిరాకీ లేకపోవడంతో ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా 102 మందికి పైగా ఆటో డ్రైవర్లు ఆత్మహత్యలు చేసుకున్నారు.
ఆటో డ్రైవర్ల ఆత్మహత్యలకు సీఎం రేవంత్రెడ్డియే కారణమని బీఆర్టీయూ రాష్ట్ర ఆటో యూనియన్ అధ్యక్షుడు వేముల మారయ్య అన్నారు. కాంగ్రెస్ సర్కారు అనాలోచిత నిర్ణయం వల్ల మహాలక్ష్మి ఉచిత బస్సు తీసుకొచ్చి ఆటో డ్ర
రాష్ట్రంలో ఆటో డ్రైవర్ల బతుకులు నాశనమవుతుంటే, రాష్ట్ర మంత్రులు మాత్రం విదేశీ టూర్ల పేరిట కోట్లాది రూపాయల ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారని బీఆర్టీయూ ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య ధ్వజమె�
వచ్చే లోక్సభ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీ ఓటమే లక్ష్యంగా ఆటోడ్రైవర్లు కదంతొక్కారు. ‘డ్రైవరన్నల ఆత్మహత్యలపై స్పందించని కాంగ్రెస్ను ఓడించాలి.. తెలంగాణపై విషం చిమ్ముతున్న బీజేపీకి బుద్ధిచెప్పాలి’ అం�
Auto bandh | ఈ నెల 16న రాష్ట్ర వ్యాప్తంగా జరిగే ఆటోబంద్(Auto bandh )ను విజయవంతం చేయాలని టీఏటీయూ ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య పిలుపునిచ్చారు.
మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంతో ఉపాధి కోల్పోయిన ఆటోడ్రైవర్లకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ వాహన సంఘాలు ఈనెల 16న రాష్ట్రవ్యాప్తంగా ఆటోల బంద్కు పిలుపునిచ్చాయి.
‘మహిళలకు ఉచిత బస్సు ప్రయాణంపై ఆటో డ్రైవర్లు, ఇతర కార్మికులు ఉపాధి కోల్పోయారు.. ఈ పథకంపై పునరాలోచించాలి.. వారంలోగా ఆటో కార్మికులకు సరైన న్యాయం చేయాలి’ అని బీఆర్టీయూ అనుబంధ సంస్థ అయిన టీఏటీయూ ఆటో యూనియన్ �
‘మా కుటుంబాల్లో కూడా మహిళలు ఉన్నారు.. మా పొట్ట కొడితే ఇంట్లోని మహిళలకు కన్నీరే మిగులుతుంది’ అని తెలంగాణ ఆటో మోటార్ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ (టీఏటీయూ) నాయకులు ఆవేదన వ్యక్తంచేశారు.
తెలంగాణ మోటర్ డ్రైవర్స్ ట్రేడ్ యూనియన్ ఆధ్వర్యంలో శుక్రవారం బంజారాహిల్స్ తెలంగాణ భవన్లో ‘కృతజ్ఞత సభ’ నిర్వహించనున్నట్టు ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య వెల్లడించారు. నాచారంలోని సం