ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎంతమంది విమర్శించినా మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టును పూర్తి చేస్తామని సీఎం రేవంత్రెడ్డి స్పష్టంచేశారు. మూసీ సుందరీకరణ ఫేజ్-1 ప్రాజెక్టులో భాగంగా శనివారం రంగారెడ్డి జిల్లా మంచ
సీఎం రేవంత్ మరోసారి ఢిల్లీ ఫ్లైటెక్కారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఈ 28 నెలల్లో ఆయన 65 సార్లు ఢిల్లీకి వెళ్లారు. బడ్జెట్ సమావేశా లు జరుగుతున్న సమయంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. ఖర
రాష్ట్రం నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు అభిషేక్ సింఘ్వీ, వేం నరేందర్రెడ్డి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ ప్రాంగణంలో రిటర్నింగ్ అధికారి నుంచి వారు సోమవారం ధ్రువీకరణ పత్రాలను అందుకున్నార
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కుల రాజకీయాలకు పాల్పడుతున్నారని, అందుకు నిదర్శనం తన సామాజిక వర్గానికి చెందిన వేం నరేందర్రెడ్డికి రాజ్యసభ టికెట్ ఇప్పించుకోవడమేనని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమ�
తెలంగాణ నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్రెడ్డి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. రాష్ట్రం నుంచి ఖాళీ అయిన రెండు స్థానాలకు గాను గురువారం చివరి రోజున మూడు నామినేషన్లు �
సీఎం రేవంత్రెడ్డి ముఖ్య సలహాదారుడు వేం నరేందర్రెడ్డి ఇలాకాలో బీఆర్ఎస్ పాగా వేసింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీలో మొత్తం 16 స్థానాలకు గాను బీఆర్ఎస్ 8, కాంగ్రెస్ 8 స్థానాలు సమానంగా వచ�
Vem Narender Reddy | ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్రెడ్డి జన్మదిన వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకున్నది. మహబూబాబాద్ జిల్లా కేసము ద్రం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం వేడుకలు నిర్వహించారు. మహబూబాబా�
కాంగ్రెస్ ప్రభుత్వం రెండేండ్లుగా ఆర్టీసీ కార్మిక సంఘాలను పునరుద్ధరించడంలేదని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఐఎన్టీయూసీ) నేత కే రాజిరెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు.
రంగారెడ్డిజిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు వైభవంగా సాగాయి. వికారాబాద్ కలెక్టరేట్లో స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, రంగారెడ్డి కలెక్టరేట్లో ముఖ్యమంత్రి సలహాదారు (ప్రజా వ్యవహారాలు) �
తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఓటుకు నోటు కేసుకు పదేళ్లు నిండాయి. సరిగ్గా పదేళ్ల క్రితం ఇదే రోజున ప్రస్తుత ముఖ్యమంత్రి నాటి టీడీపీ నేత రేవంత్ రెడ్డి (Revanth Reddy) రూ.50 లక్షల లంచం ఇస్తూ ఏసీబీకి రెడ్ హ్యాండ�
ఎమ్మెల్యేల కోటా ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపికలో తన అనుచరుల కోసం తాపత్రయపడిన రేవంత్ను కాంగ్రెస్ హైకమాండ్ దగ్గరికి కూడా రానివ్వలేదని స్పష్టమవుతున్నది. తన సన్నిహితుడికైనా టికెట్ ఇవ్వాలని ఆయన చేసిన వేడు�
రాష్ట్రంలో ఇసుక వినియో గం పెరుగుతున్నా, ఖజానాకు రావాల్సిన ఆదాయం మాత్రం రావడం లేదని సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఇందిరమ్మ ఇండ్లకు ఇసుక సరఫరా, గనుల శాఖపై సచివాలయంలో మంగళవారం ఆయన సమీక్ష నిర్వహించారు.
ఓటుకు నోటు కేసులో వేం నరేందర్రెడ్డి కుమారుడు కృష్ణకీర్తన్కు చుక్కెదురైంది. ఈ కేసులో ఆయనకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) జారీచేసిన నోటీసులను కొట్టివేసేందు కు హైకోర్టు నిరాకరించింది.