జూన్ 2నే ఆర్టీసీ కార్మికుల అపాయింటెడ్ డే ప్రకటించేలా ప్రభుత్వానికి తమ గోడు వినిపించాలని ఆర్టీసీ కార్మిక జేఏసీ నేతలు రాజ్యసభ ఎంపీ వేం నరేందర్రెడ్డి, ఖమ్మం పార్లమెంట్ సభ్యులు రఘురామ్రెడ్డికి విన్నవ
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పెత్తనంపై ఇన్చార్జి మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు వేం నరేందర్రెడ్డి మధ్య ఆధిపత్య పోరు మరోసారి బహిర్గతమైంది. రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన వేం నరేం�
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అత్యంత ఆప్తమిత్రుడు, కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు వేం నరేందర్రెడ్డి పెద్ద ఎత్తున అసైన్డ్ భూముల ఆక్రమణకు పాల్పడ్డాడని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి మన్నె క్రిశాంక్ సంచనల �
తెలంగాణ నుంచి రాజ్యసభకు ఎన్నికైన అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్రెడ్డి గురువారం పార్లమెంట్ భవనంలో రాజ్యసభ సభ్యులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి హాజరై శుభాకాంక్షలు తెలిపారు.
ఎన్ని అడ్డంకులు ఎదురైనా, ఎంతమంది విమర్శించినా మూసీ పునరుజ్జీవనం ప్రాజెక్టును పూర్తి చేస్తామని సీఎం రేవంత్రెడ్డి స్పష్టంచేశారు. మూసీ సుందరీకరణ ఫేజ్-1 ప్రాజెక్టులో భాగంగా శనివారం రంగారెడ్డి జిల్లా మంచ
సీఎం రేవంత్ మరోసారి ఢిల్లీ ఫ్లైటెక్కారు. సీఎంగా బాధ్యతలు చేపట్టిన ఈ 28 నెలల్లో ఆయన 65 సార్లు ఢిల్లీకి వెళ్లారు. బడ్జెట్ సమావేశా లు జరుగుతున్న సమయంలో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో భేటీ అయ్యారు. ఖర
రాష్ట్రం నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు అభిషేక్ సింఘ్వీ, వేం నరేందర్రెడ్డి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. అసెంబ్లీ ప్రాంగణంలో రిటర్నింగ్ అధికారి నుంచి వారు సోమవారం ధ్రువీకరణ పత్రాలను అందుకున్నార
ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి కుల రాజకీయాలకు పాల్పడుతున్నారని, అందుకు నిదర్శనం తన సామాజిక వర్గానికి చెందిన వేం నరేందర్రెడ్డికి రాజ్యసభ టికెట్ ఇప్పించుకోవడమేనని ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకుడు మంద కృష్ణమ�
తెలంగాణ నుంచి కాంగ్రెస్ అభ్యర్థులు అభిషేక్ మను సింఘ్వీ, వేం నరేందర్రెడ్డి రాజ్యసభకు ఏకగ్రీవంగా ఎన్నిక కానున్నారు. రాష్ట్రం నుంచి ఖాళీ అయిన రెండు స్థానాలకు గాను గురువారం చివరి రోజున మూడు నామినేషన్లు �
సీఎం రేవంత్రెడ్డి ముఖ్య సలహాదారుడు వేం నరేందర్రెడ్డి ఇలాకాలో బీఆర్ఎస్ పాగా వేసింది. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మున్సిపాలిటీలో మొత్తం 16 స్థానాలకు గాను బీఆర్ఎస్ 8, కాంగ్రెస్ 8 స్థానాలు సమానంగా వచ�
Vem Narender Reddy | ప్రభుత్వ సలహాదారుడు వేం నరేందర్రెడ్డి జన్మదిన వేడుకల్లో అపశ్రుతి చోటుచేసుకున్నది. మహబూబాబాద్ జిల్లా కేసము ద్రం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్లో శుక్రవారం వేడుకలు నిర్వహించారు. మహబూబాబా�
కాంగ్రెస్ ప్రభుత్వం రెండేండ్లుగా ఆర్టీసీ కార్మిక సంఘాలను పునరుద్ధరించడంలేదని ఆర్టీసీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఐఎన్టీయూసీ) నేత కే రాజిరెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు.
రంగారెడ్డిజిల్లా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలో శుక్రవారం స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ వేడుకలకు ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని జాతీయ పతాకాన్
ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు వైభవంగా సాగాయి. వికారాబాద్ కలెక్టరేట్లో స్పీకర్ గడ్డం ప్రసాద్కుమార్, రంగారెడ్డి కలెక్టరేట్లో ముఖ్యమంత్రి సలహాదారు (ప్రజా వ్యవహారాలు) �