RTC Bus | నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం కేస్లీ తండాకు ప్రభుత్వం ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు కేస్లీ తండా మాజీ ఉపసర్పంచ్ లక్ష్మణ్ నాయక్ డిమాండ్ చేశారు.
Nagarkurnul | పుట్టినగడ్డ రుణం తీర్చుకోవాలనుకోవడం ఉత్తముని లక్షణమని, యుద్ధ విద్య కరాటే ప్రతి ఒక్కరికి ఎంతో అవసరమని మాంక్స్ మార్షల్ ఆర్ట్స్ కరాటే అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు నాగరాజు గౌడ్, కరాటే మాస్టర్ నీరటి కుమ�
Mana family movie | పల్లెటూరి నేపథ్యంలో తెరకెక్కిన ‘ మన కుటుంబం సినిమాను ప్రతి ఒక్కరూ ఆదరించాలని సినీ నిర్మాత కలకొండ నరసింహులు , సినీ హీరో రవివర్మ కోరారు.
CM Relief Fund | నాగర్ కర్నూలు జిల్లా మండలం కంటోన్ పల్లి గ్రామానికి చెందిన వెంకటయ్య, ప్రేమలత అనే లబ్ధిదారులకు గ్రామ మాజీ సర్పంచ్ పెద్ది రామకృష్ణ, మాజీ ఉపసర్పంచ్ సురేందర్ సీఎం సహాయనిధి చెక్కులను అందజేశారు.
నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలంలో 30 పడకల దవాఖాన ఏర్పాటుకు కృషి చేస్తానని కల్వకుర్తి ఎమ్మెల్యే కసిరెడ్డి నారాయణరెడ్డి (Kasireddy Narayan Reddy) అన్నారు. ప్రభుత్వం ఆరోగ్య భద్రతకు పెద్దపీట వేస్తున్నదని చెప్పారు.
Entrance Exam | నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండల కేంద్రంలోని ప్రభుత్వ మోడల్ పాఠశాలలో 6వ తరగతి ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా ముగిసినట్లు పాఠశాల ప్రిన్సిపల్ శ్రీధర్ తెలిపారు.
ఈనెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ (BRS) రజతోత్సవ సభకు మేము సైతం అంటూ గ్రామాల్లో ప్రజలు ముందుకు వస్తున్నారు. సామాన్యులు సైతం బీఆర్ఎస్ సభ పోస్టర్లను అతికించడానికి ఎంతో ఆసక్తి చూపుతున్నారు.
Jyotirao Phule | వెల్దండ మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు ఫూలే ( Jyotirao Phule ) చిత్రపటానికి ముదిరాజ్ సంఘం నాయకులు, వివిధ పార్టీల నాయకులు ఘనంగా నివాళులర్పించారు.
DEO Ramesh Kumar | నాగర్ కర్నూల్ జిల్లాలో ప్రారంభమైన 1వ తరగతి నుంచి 9వ తరగతి విద్యార్థుల సమ్మేటివ్ అసెస్మెంట్-2 పరీక్షలను సమర్ధవంతంగా నిర్వహించాలని జిల్లా విద్యాశాఖ అధికారి ఏ రమేష్ కుమార్ తెలిపారు.
Nagarkurnool | రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సన్న బియ్యం పథకం ఆదిలోనే అభాసుపాలైంది. రేషన్ షాపులో సన్న బియ్యం సంచిలో దొడ్డు బియ్యం ప్రత్యక్షం కావడం రేషన్ లబ్ధిదారులను ఆశ్చర్యానికి గురిచేసింద�
farmer | నర్మెట్ట, మార్చి 29: పంటలు ఎండుతున్నాయి.. రిజర్వాయర్లో నీటిని కాలువల ద్వారా మాకు అందించాలని అధికారులను వేడుకున్నా.. పట్టించుకోవడంలేదని మండలంలోని వెల్దండ గ్రామ రైతులు ఆందోళన చెందుతున్నారు.
చేతకాకపోతే గద్దె దిగాలని కాంగ్రెస్ ప్రభుత్వంపై పాడి రైతులు (Dairy Farmers) విరుచుకుపడ్డారు. నాగర్కర్నూల్ (Nagarkurnool) జిల్లా వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామానికి చెందిన పాడి రైతులు బాల బిల్లులు చెల్లించాలని డిమాండ్ �