ఇందిరమ్మ రాజ్యంలో పురుగుల్లేని అన్నం కోసం విద్యార్థులు నడిరోడ్డెక్కి నిరసన తెలియచేయాల్సిన దుస్థితి దాపురించిందని సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్ రావు (Harish Rao) విమర్శించారు. రాష్ట్రంలో గురుకులాలు అధ్వాన్న స్�
ఇంటిపై పిడుగుపడిన ఘటన వెల్దండ మండలం నారాయణపూర్లో చో టు చేసుకున్నది. స్థానికుల కథనం మేరకు.. నారాయణపూర్లో శుక్రవారం సాయంత్రం భారీ గాలి దుమారం, ఉరుములు మెరుపులు వచ్చాయి.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో వచ్చి రెండు పది రోజులు కూడా గడువక ముందే విపక్షాలకు చెందిన నాయకులపై నిర్బంధాలు ప్రారంభమయ్యాయి. నాగర్కర్నూల్ జిల్లా అచ్చంపేటలో అధికార కాంగ్రెస్ పార్టీ సమావేశం నిర్వహిస్తు�
దేశంలో భవిష్యత్ అంతా బీఆర్ఎస్ పార్టీదేనని, ప్రజలంతా కారు గుర్తు వైపే ఉన్నారని పార్టీ జిల్లా ఇన్చార్జి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్రెడ్డి తెలిపారు. మండలకేంద్రంలోని ఓ ఫంక్షన్హాల్లో బీఆర్ఎస్ మండలాధ�
nagarkurnool dist | వింత దూడకు గేదె జన్మనిచ్చింది. కానీ ఆ దూడ గేదె కడుపులోనే మృతి చెందింది. ఈ ఘటన నాగర్కర్నూల్ జిల్లా వెల్దండ మండలం కొట్ర గ్రామంలో చోటు చేసుకున్నది. గ్రామానికి చెందిన రైతు ఉడుత
Ambulance | ఆపద సయమంలో అండగా నిలిచే అంబులెన్సులను కొందరు అక్రమార్కులు దుర్వినియోగం చేస్తున్నారు. తము చేసే చట్టవ్యతిరేక కార్యకలాపాలను అంబులెన్సు ద్వారా చేస్తే
Crime News | కూలి పని చేసుకుంటున్న ఒక వ్యక్తి దుర్మరణం పాలయ్యాడు. పని ముగించుకొని ఇంటికి బయలు దేరిన సమయంలో జరిగిన ప్రమాదంలో కన్నుమూశాడు. ఈ ఘటన పలుగు తండాలో చోటు చేసుకుంది.
కల్వకుర్తి నియోజకవర్గ కార్యకర్తల విస్తృత స్థాయి సమావేశం చరిత్ర చెప్పుకునే కాంగ్రెస్.. ప్రజలకు చేసింది ఏమీ లేదు.. కేంద్రంలో బీజేపీది పసలేని పాలన.. నవంబర్ 15న వరంగల్ సభకు భారీగా తరలివెళ్లాలి పాల్గొన్న జడ్పీ�