కూరగాయల ధరలు కొండెక్కడంతో వినియోగదారులు బెంబేలెత్తుతున్నారు. ఏ కూరగాయ ధర చూసినా భగ్గుమంటున్నది. దీంతో కొన లేం.. తినలేం అన్నట్లుగా పరిస్థితి మారింది. కొద్దిరోజులుగా జిల్లాలో కూరగాయల ధరలు విపరీతంగా పెరిగ�
సాధారణంగా చలికాలం వచ్చిందంటే దాదాపు అన్నిరకాల కూరగాయల ధరలు అదుపులో ఉంటాయి. ఏ కాలంలో తగ్గని చిక్కుడుకాయ ధరలు చలికాలంలో మాత్రం కచ్చితంగా తగ్గుతాయి.. కానీ, ఈ ఏడాది పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది.
WPI | సెప్టెంబర్లో టోకు ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గింది. టోకు ధరల సూచిక (WPI) 0.13 శాతానికి తగ్గిందని మంగళవారం కేంద్రం విడుదల చేసిన డేటా పేర్కొంది. ఆగస్టులో టోకు ధరల సూచి ద్రవ్యోల్బణం 0.52 శాతంగా ఉండగా.. గత ఏడాది ఇదే
భారీ వర్షాలు కూరగాయలపైనా ప్రభావం చూపుతున్నాయి. వరి, పత్తి, మక్కజొన్న, మిర్చితో పాటు కూరగాయల పంటలు కొట్టుకుపోయి తీవ్ర నష్టం వాటిల్లడంతో ధరలు పెరిగి సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఇటీవల వరద బీభత్సాని
వంట నూనెల దగ్గర్నుంచి సబ్బుల వరకూ మనం రోజువారీ ఉపయోగించే సరుకు ఏదైనా సరే..వాటి ధర పైపైకి చేరుతున్నది. పెరిగిన నిత్యావసర, కూరగాయల ధరలు ప్రజానీకంపై మరింత భారాన్ని మోపుతున్నాయి. దీంతో సగటు కుటుంబం ఖర్చు రెండ
Garlic | ఇటీవల కూరగాయల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గడిచిన 24రోజుల్లో ధరలు రెండింతలు పెరిగాయి. వెల్లుల్లి కిలో రూ.500కి ఎగిసింది. మరో వైపు మిర్చి కిలో రూ.120కి చేరింది.
Vegitables | కొండెక్కిన కూరగాయల ధరలు మరింత పెరిగే అవకాశమున్నదని నిపుణులు చెబుతున్నారు. మొన్నటివరకూ వడగాడ్పులు, ఇప్పుడు కురుస్తున్న భారీ వర్షాలతో లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగినట్టు పేర్కొంటున్నారు.
మోహన్రావు ఓ ప్రైవేట్ ఉద్యోగి. ఇంటికి దూరపు బంధువు ఒకరు వస్తే.. మార్కెట్లో చికెన్ తెద్దామని వెళ్లాడు. కిలో రూ.280 ఉన్నది. దాంతో చేసేదేమీలేక రూ.80 పెట్టి డజను కోడిగుడ్లు తీసుకుని వెళ్లిపోయాడు. సావిత్రమ్మ ఓ గ�
కూరగాయల ధరలు భగ్గుమంటున్నాయి. సామాన్య మధ్య తరగతి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి.ఏటా వానకాలంలో సహజంగా కూరగాయల ధరలు పెరుగుతుంటాయి. కానీ మునుపెన్నడూ లేని విధంగా ధరలు ఆకాశాన్నంటాయి.
తొలకరి పలకరించినా.. భానుడి భగభగల నుంచి ఉపశమనం లభించినా.. కూరగాయల ధరలు మాత్రం సామాన్యుడికి చుక్కలు చూపిస్తున్నాయి. నిత్యావసరాలతోపాటు కూరగాయల ధరలు హెచ్చడంతో.. మార్కెట్లో వంద కాగితానికి విలువ లేకుండా పోయి�
కూరగాయల ధరలు సెగలు కక్కుతున్నాయి. సామాన్య, మధ్య తరగతి ప్రజలకు చుక్కలు చూపిస్తున్నాయి. ఏటా వానకాలం సీజన్ ప్రారంభంలో కూరగాయల ధరలు సహజంగానే పెరుగుతుంటాయి. కానీ, ఈసారి వినియోగదారులు భరించలేని విధంగా ఆకాశాన
కూరగాయల ధరలు కొండెక్కాయి. కొనాలంటేనే ప్రజలు భయపడుతున్నారు. నెల రోజుల్లో టమాట నాలుగు రెట్లు పెరగ్గా, మిగతా కూరలు 40నుంచి 50శాతం పెరిగాయి. పచ్చిమిర్చి ముట్టుకుంటే ఘాటెక్కుతున్నది. టమాట నేడోరేపో సెంచరీ కొట్ట�