సినీ పైరసీ దారుడు ఐ బొమ్మ రవిని హైదరాబాద్ పోలీసులు ఇటీవల అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. పైరసీ అరికట్టడంతో కీలకపాత్రను పోషించిన హైదరాబాద్ పోలీసులకు తెలుగు చిత్రపరిశ్రమ కృతజ్ఞతలు తెలియజేసింది.
విడుదలైన సినిమాలను వెంటనే ఐబొమ్మ, బప్పం టీవీ వెబ్సైట్లలో అప్లోడ్ చేస్తూ.. ఎట్టకేలకు చిక్కిన ఇమ్మడి రవి కేసుకు సంబంధించిన కీలక విషయాలను, నివ్వెరపచ్చే నిజాలను పోలీసులు వెల్లడించారు.
జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక దృష్ట్యా సీపీ సజ్జనార్ శనివారం మద్యం షాపులపై ప్రత్యేక ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు జారీ చేశారు. పోలింగ్, కౌంటింగ్ సందర్భంగా జూబ్లీహిల్స్ పరిధిలో ఆంక్షలు అమల్లో ఉంటాయని పేర్కొన్
VC Sajjanar | మాజీ క్రికెటర్లు సురేశ్ రైనా, శిఖర్ ధావన్పై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సజ్జనార్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అభిమానాన్ని కూడా సొమ్ము చేసుకునే వీళ్లు ఆదర్శనీయమైన ఆటగాళ్లు ఎలా అవుతారు? అంటూ ఆయన ప్�
VC Sajjanar | హైదరాబాద్ నగర పోలీస్ కమిషనర్గా (సీపీ) ఇటీవల బాధ్యతలు స్వీకరించిన సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్ని మర్యాదపూర్వకంగా కలిశారు టాలీవుడ్ అగ్ర కథానాయకుడు మెగాస్టార్ చిరంజీవి.
మద్యం సేవించి వాహనం నడిపేవారు రోడ్డు టెర్రరిస్టులతో సమానమని హైదరాబాద్ సిటీ నూతన పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ పేర్కొన్నారు. అలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. నగరంలో అసాంఘిక శ�
హైదరాబాద్ పోలీస్ కమిషనర్గా వీసీ సజ్జనార్ (VC Sajjanar) బాధ్యతలు స్వీకరించారు. గత నాలుగేండ్లుగా ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు నిర్వహిస్తున్న సజ్జనార్ను.. మూడు రోజుల క్రితం ప్రభుత్వం హైదరాబాద్ సీపీగా బదిలీ చేసి�
ఆయన కమిషనర్గా బాధ్యతలు చేపట్టి కేవలం ఏడాదే పూర్తయింది.. తెలంగాణ సర్కార్ ఆయనను బదిలీ చేస్తూ కీలకమైన హైదరాబాద్ సిటీకి పోలీస్ కమిషనర్ను మారుస్తూ ఉత్తర్వులు జారీచేసింది. సీపీ సీవీ.ఆనంద్ స్థానంలో వీసీ
మూసీ నదికి భారీ వరద (Musi Floods) నేపథ్యంలో ఎంబీజీఎస్ ప్రాంగణంలోకి వరద నీరు చేరింది. దీంతో ఇక్కడి నుంచి బస్సుల రాకపోకలను టీజీఎస్ఆర్టీసీ (TGSRTC) తాత్కాలికంగా నిలిపివేసింది. ఈ నేపథ్యంలో ఎంజీబీఎస్కు (MGBS) ఎవరూ రా�
సామాజిక బాధ్యతలో భాగంగా నేత్రదానానికి టీజీఎస్ఆర్టీసీ తోడ్పాటు అందిస్తోంది. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో సేకరించిన నేత్రాలను ఉచితంగా తమ బస్సుల్లో హైదరాబాద్కు తరలించాలని నిర్ణయించింది. ఈ �
TGSRTC | హైదరాబాద్ ఐటీ కారిడార్లో ప్రజా రవాణా సేవలను మరింతగా విస్తరిస్తున్నామని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ అన్నారు. ఐటీ కారిడార్లో ప్రస్తుతం 200 ఎలక్ట్రిక్ బస్సులు సేవలందిస్తుండగా.. త్వరలోనే మరో 275 ఎలక�
TGS RTC | రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలంగాణ ఆర్టీసీ బస్సులను మహిళలు పెద్ద ఎత్తున వినియోగించుకున్నారని.. ఆరు రోజుల్లో మొత్తం 3.68 కోట్ల మంది రాకపోకలు సాగించగా.. అందులో 2.51 కోట్ల ఉచిత ప్రయాణాలు ఉన్నాయని సంస్థ ఎండీ వీసీ స