ఫార్మా సిటీ కోసం కేసీఆర్ సర్కారు సేకరించిన 12 వేల ఎకరాలు సిద్ధంగా ఉన్నప్పటికీ వాటిని కాదని తన అల్లుడి కోసం ఫార్మాక్లస్టర్ల పేరుతో రైతుల భూములు గుంజుకోవాలని సీఎం రేవంత్రెడ్డి చూస్తున్నారని బీఆర్ఎస్ �
భారీ వర్షాలు, వరదలతో నష్టపోయిన ప్రజలను ఆదుకోవాలని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర ఆదివారం ఒక ప్రకటనలో ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ�
ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ డిప్యూటీ లీడర్ వద్దిరాజు రవిచంద్ర తెలిపారు. ఈ తీర్పుతో మాదిగలు చేసిన పోరాటం ఫలించిందన్నారు.
నల్గొండ-ఖమ్మం-వరంగల్ పట్టభద్రుల నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ తరఫున పోటీ చేస్తున్న ఏనుగుల రాకేశ్రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ ఏర్పాటు చేసిన ప్రచార రథాలను(ఆటోలను) రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, బీ
: ఖమ్మం జిల్లా రైతుబిడ్డను నేను.. ఇకడే పుట్టి ఇక్కడే పెరిగాను.. జిల్లా ప్రజలతోనే నిత్యం కలిసిమెలిసి ఉన్నాను.. నా గొంతులో ప్రాణం ఉన్నంతకాలం ప్రజల మధ్యలోనే ఉంటా.
నాలుగు నెలల కాంగెస్ పాలనలో తెలంగాణ రాష్ట్రం సంక్షోభంలో కూరుకుపోయిందని బీఆర్ఎస్ ఖమ్మం ఎంపీ అభ్యర్థి నామా నాగేశ్వరరావు, రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర, మాజీ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్న�
Rajyasabha | రాష్ట్రం నుంచి ప్రాతినిధ్యం వహించే మూడు రాజ్యసభ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. ఈ మేరకు రిటర్నింగ్ అధికారి ఉపేందర్రెడ్డి ఏక్రగీవంగా ఎన్నికైన వారి జాబితాను ప్రకటించారు. బీఆర్ఎస్ నుంచి వద్దిరాజు రవిచ�
రాష్ట్రం నుంచి ఖాళీ అయిన మూడు రాజ్యసభ సభ్యుల పదవుల్లో కాంగ్రెస్ పార్టీకి రెండు, బీఆర్ఎస్కు ఒక స్థానం ఖరారైన సంగతి తెలిసిందే. ఆయా పదవులకు మంగళవారం సాయంత్రంతో నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసింది.
రాజ్యసభ సభ్యుడిగా తాను చరిత్రలో నిలిచిపోయే శాసనాల్లో భాగస్వామిని కావడం అదృష్టంగా భావిస్తున్నానని, సభ్యుడిగా ఉన్నంతకాలం తనకు సహకరించిన నేతలు, ఎంపీలందరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్లు రాజ్యసభ సభ్యుడు
వచ్చే సాధారణ ఎన్నికల్లో ఖమ్మం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీచేస్తున్న పువ్వాడ అజయ్కుమార్ గెలుపును కాంక్షిస్తూ నవంబర్ 5వ తేదీన ఖమ్మం నగరంలో సీఎం కేసీఆర్ నిర్వహించే ప్రజా ఆశీ�