వాసాలమర్రి గ్రామ పునర్నిర్మాణానికి గ్రామస్తులు వ్యక్తిగత అంగీకార పత్రం ఇవ్వాలని, అన్ని కుటుంబాలకూ కొత్త ఇండ్లు నిర్మించి ఇస్తామని అదనపు కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు.
Dalit Bandhu | ముఖ్యమంత్రి కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో మంత్రి జగదీశ్ రెడ్డి, ప్రభుత్వ విప్ గొంగిడి సునీత కలిసి దళితబంధు పథకం లబ్దిదారులకు యూనిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్ట�
తుర్కపల్లి: దళితబంధు నిధులను సద్వినియోగం చేసుకోని దళితులు ఆర్థికంగా ఎదగాలని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతా మహేందర్రెడ్డి అన్నారు. ఆమె బుధవారం మండలంలోని వాసాలమర్రి గ్రామాన్ని సందర్శించి దళితబంధు నిధుల �
అడ్డగూడూరు: జిల్లాలోని బస్వాపుర్ ప్రాజెక్ట్ ద్వారా బునాదిగాని కాలువకు గోదావరి జలాలను మళ్లించి అడ్డగూడూరు, మోత్కూరు మండలాల రైతాంగానికి సాగునీటి వసతి కల్పించి రెండు మండలాలను సస్యశ్యా మలం చేయనున్నట్లు త�
వాసాలమర్రిలో వీధిలైట్లకు డీడీఆర్ సిస్టం గణనీయంగా తగ్గిన వీధి దీపాల విద్యుత్తు బిల్లు వరంగల్ జిల్లా ముప్పారపు రాజు ఆవిష్కరణకు జేజేలు యాదాద్రి భువనగిరి, సెప్టెంబర్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): ముఖ్యమం
నిధులు కలక్టరేట్లోనే ఉన్నాయి మంజూరైన డబ్బులు ఎక్కడికీ పోవు.. ఎవరూ కంగారు పడొద్దు కలెక్టర్ పమేలాసత్పతి సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో దళితులతో అవగాహన సమావేశం తుర్కపల్లి: ప్రభుత్వం ప్రతిష్టాత్మ
తుర్కపల్లి: సబ్బండ వర్గాలకు టీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో ఆర్థిక భరోసా కల్పిస్తున్నదని ప్రభుత్వ విప్ గొంగిడి సునీతారెడ్డి అన్నారు. మండలంలోని వాసాలమర్రి గ్రామంలో 35మంది బీడీ కార్మికులకు మంజూరైన పెన్షన్ డబ్�
తుర్కపల్లి: ముఖ్యమంత్రి కేసీఆర్ మొట్టమొదటిసారిగా దళితబంధు పథకం కింద రాష్ట్రంలో వాసాలమర్రి లోనే నిధులను విడుదల చేశారని ఈ నిధులను లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్ �
తుర్కపల్లి: సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రిలో శనివారం రెవెన్యూ అధికారులు ప్రభుత్వ భూముల సర్వే నిర్వ హించారు. ఈనెల 4న సీఎం కేసీఆర్ వాసాలమర్రిలో దళితులతో ఏర్పాటు చేసిన సమావేశంలో గ్రామంలోని ప్రభుత్వ భ
తుర్కపల్లి: ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన దళితబంధు పథకం ద్వారా మంజూరైన నిధులను సద్విని యోగం చేసుకోని దళితులు ఆర్థికంగా ఎదగాలని ఎస్సీ కార్పొరేషన్ ఈడీ శ్యాంసుందర్ అన్నారు. సీఎం కేసీఆర్ ఈనెల 4న వాసా�
తుర్కపల్లి: ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన దళితబంధు చరిత్రలో నిలిచిపోతుందని టీఆర్ఎస్ ఎస్సీ సెల్ అధ్యక్షుడు బర్ల లచ్చయ్య, పార్టీ మండలాధ్యక్షుడు తలారి శ్రీనివాస్ అన్నారు. దళితబంధు పథకం కింద వాసాలమర�
తుర్కపల్లి: పారిశుధ్య పనులను పకడ్భందీగా చేపట్టి గ్రామాన్ని స్వచ్ఛంగా మార్చాలని అదనపు కలెక్టర్ దీపక్ తివారీ అన్నారు. ఆయన శుక్రవారం వాసాలమర్రిలో చేపడుతున్న పారిశుధ్య పనులను పరిశీలించారు. ఈ నెల 4న ముఖ్యమం�