ముందుగా గుమ్మడికాయను ఆలుగడ్డను చెక్కు తీసుకొని సాంబార్ ముక్కల్లా కాస్త పెద్దగా తరుక్కోవాలి. క్యారెట్ కట్ చేసుకోవాలి. వీటన్నిటిని కుక్కర్లో పెట్టి, క్యాబేజీ తరుగు వేసి రెండు విజిల్స్ రానిచ్చి పక్కక
ముందుగా చింతపండు గుజ్జు తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత వాము ఆకులు కడిగి మిక్సీ జార్లో వేయాలి. పుట్నాలు, పచ్చి మిరపకాయలు, ఉప్పుతోపాటు చింతపండు రసం కూడా జోడించి, కొద్దిగా నీళ్లు కలిపి మిక్సీ పట్టుకోవాలి. �
స్టవ్ మీద పాన్ పెట్టి తరిగిన గోంగూర, పచ్చిమిర్చి, కొద్దిగా ఉప్పు వేసి నూనె లేకుండా రెండు నిమిషాలు వేయించి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి. స్టవ్ మీద కడాయి పెట్టి నూనె వేసి వేడయ్యాక సన్నగా తరిగిన ఉల్ల
ముందుగా సాస్ తయారు చేసుకోవడం కోసం వెల్లుల్ని రెబ్బల్ని సన్నగా తరిగి, బాణట్లో కొద్దిగా వెన్నపూస వేసి వేయించాలి. తర్వాత గోధుమ పిండి వేసి పాలుపోసి ఉండలు లేకుండా కలుపుకోవాలి. తర్వాత చీజ్ను తురిమి దీనికి క�
మిక్సీ జార్లో పనీర్, ఉప్మా రవ్వ, మైదా, కార్న్ఫ్లోర్, ఫుడ్ కలర్ వేసి కొద్దికొద్దిగా పాలుపోసి ముద్దలా వచ్చేలా గ్రైండ్ చేయాలి. స్టవ్మీద పాన్ పెట్టి చక్కెర వేసి కొద్దిగా నీళ్లు పోసి పాకం పట్టుకోవాలి.
మహిళలు వంటింటికే పరిమితం అనే మాటను ఇక్కడి అతివలు మరిపిస్తున్నారు. వివిధ వ్యాపారాలు చేస్తూ ఆర్థికంగా ఎదుగుతున్నారు. మరికొందరు తీరొక్క పిండి వంటకాలు తయారు చేస్తూ వ్యాపారంలో రాణిస్తున్నారు.
కావలసిన పదార్థాలు బాస్మతి బియ్యం: ఒక కప్పు, తరిగిన క్యారెట్, బీన్స్, పచ్చి బఠాణీ: రెండు టేబుల్ స్పూన్ల చొప్పున, ఆలుగడ్డ: ఒకటి, ఉల్లిగడ్డ: ఒకటి, పచ్చిమిర్చి: నాలుగు, దాల్చిన చెక్క: రెండంగుళాలు, మిరియాలు: అర ట�
నోరు తీపి చేసుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు? కొందరికైతే భోజనంలో మిఠాయి లేకపోతే తిన్నట్టే అనిపించదు. మోతాదుకు మించిన తీపి పదార్థాలు ఆరోగ్యానికి మంచిది కాదని తెలిసినా చాలామంది నియంత్రించుకోలేరు. ఆ చాపల్యా�
కావలసిన పదార్థాలు పెసరపప్పు: ఒక కప్పు, అల్లం: రెండంగుళాల ముక్క, పచ్చిమిర్చి: ఐదు, ఉప్పు: తగినంత, కొత్తిమీర: కొద్దిగా, నూనె: కొద్దిగా. తయారీ విధానం పెసరపప్పును బాగా కడిగి నాలుగు గంటలపాటు నానబెట్టుకోవాలి. మిక్స