ముందుగా మామిడికాయలను మందంగా చెక్కు తీసుకోవాలి. చాపర్లో వేసి దీన్ని సన్నటి తురుములా చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక మామిడి కాయను చెక్కు తీసి పూర్తిగా తురుముకోవాలి.
ముందుగా ఉల్లిపాయలు సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆలుగడ్డలు, క్యారెట్, బీన్స్లను శుభ్రంగా కడిగి అంగుళం ముక్కలుగా కట్ చేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
చిలకడదుంపల్ని కడిగి నీళ్లు పోసి కాకుండా ఆవిరి మీద ఉడికించుకోవాలి. తర్వాత దాన్ని చెక్కు తీసి మాష్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, కొత్తిమీరలను సన్నగా తరిగి పెట్టుకోవాలి.
ముందుగా బొంబాయి రవ్వ, గోధుమ పిండిని మిక్సీలో వేసుకొని పిండి పట్టుకోవాలి. వామును అరచేతితో నలిపి అందులో కలపాలి. ఉప్పు వేసి, కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ గట్టి పిండిలా కలుపుకోవాలి.
ముందుగా పుచ్చకాయను తరిగి ముక్కలుగా చేసుకోవాలి. ఎరుపు గుజ్జు విడిగా తీసుకుని తెల్లగా ఉన్న భాగాన్ని తురుముకోవాలి. అది దాదాపు ఒక రెండు కప్పులు వచ్చేలా చూసుకోవాలి.
సాబుదానా బాగా కడిగి రెండు గంటలపాటు నానపెట్టాలి. ముందుగా స్టవ్మీద గిన్నెపెట్టి నెయ్యి వేసి కాగిన తర్వాత డ్రైప్రూట్స్ వేయించి తీసి, అందులోనే సేమ్యా వేసి వేగనిచ్చి పక్కన పెట్టుకోవాలి.