ఒక గిన్నెలో చేప ముక్కలు, నిమ్మరసం, కొద్దిగా ఉప్పు, మిరియాల పొడి వేసి బాగా కలిపి పావుగంటపాటు ఫ్రిజ్లో పెట్టాలి. తర్వాత చేప ముక్కల్లో గుడ్లు, తురిమిన అల్లం, వెల్లుల్లి, కొత్తిమీర, పచ్చిమిర్చి, ఆవాల పేస్ట్, ర�
సోయా నగెట్స్ను కాస్త ఉప్పు వేసి, వేడి నీళ్లలో ఐదు నిమిషాలు ఉడకపెట్టి నీళ్లు వంపేసి పక్కన పెట్టుకోవాలి. వెల్లుల్లిపాయలు, ఉల్లికాడలు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు అన్నిటిని బాగా సన్నగా తరిగి విడివిడిగా ఉంచు
ముందుగా మామిడికాయలను మందంగా చెక్కు తీసుకోవాలి. చాపర్లో వేసి దీన్ని సన్నటి తురుములా చేసి పక్కన పెట్టుకోవాలి. అలాగే ఒక మామిడి కాయను చెక్కు తీసి పూర్తిగా తురుముకోవాలి.
ముందుగా ఉల్లిపాయలు సన్నగా తరిగి పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఆలుగడ్డలు, క్యారెట్, బీన్స్లను శుభ్రంగా కడిగి అంగుళం ముక్కలుగా కట్ చేసి ఉడికించి పక్కన పెట్టుకోవాలి.
చిలకడదుంపల్ని కడిగి నీళ్లు పోసి కాకుండా ఆవిరి మీద ఉడికించుకోవాలి. తర్వాత దాన్ని చెక్కు తీసి మాష్ చేసుకోవాలి. పచ్చిమిర్చి, కొత్తిమీరలను సన్నగా తరిగి పెట్టుకోవాలి.
ముందుగా బొంబాయి రవ్వ, గోధుమ పిండిని మిక్సీలో వేసుకొని పిండి పట్టుకోవాలి. వామును అరచేతితో నలిపి అందులో కలపాలి. ఉప్పు వేసి, కొద్దిగా నీళ్లు చల్లుకుంటూ గట్టి పిండిలా కలుపుకోవాలి.
ముందుగా పుచ్చకాయను తరిగి ముక్కలుగా చేసుకోవాలి. ఎరుపు గుజ్జు విడిగా తీసుకుని తెల్లగా ఉన్న భాగాన్ని తురుముకోవాలి. అది దాదాపు ఒక రెండు కప్పులు వచ్చేలా చూసుకోవాలి.