RK Roja | ఏపీలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, దాడులపై మాజీ మంత్రి ఆర్కే రోజా తీవ్రంగా స్పందించారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని మండిపడ్డారు. రాష్ట్రంలో ఆడబిడ్డలపై ఇన్ని అరాచకాలు జరుగుత�
Vijayasai Reddy | విజయసాయిరెడ్డి రాజీనామాపై ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత సెటైర్లు వేశారు. విజయసాయి రెడ్డికి గొడ్డలి కలలోకి వచ్చిందేమో.. అందుకే భయపడి రాజీనామా చేసి ఉండొచ్చని విమర్శించారు. రాజకీయాల్లో ఉన్నా లేకపోయిన
Vangalapudi Anitha | ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత పీఏ జగదీశ్ వసూళ్ల పర్వం ఒక్కొక్కటిగా వెలుగులోకి వస్తున్నాయి. గత పదేళ్లుగా అనిత దగ్గర పీఏగా పనిచేస్తున్న జగదీశ్.. ఆమె అండతోనే అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని కొద్ది�
Vangalapudi Anitha | ఏపీలో మహిళలపై జరుగుతున్న నేరాలకు హోం మంత్రిగా బాధ్యత స్వీకరించాలని.. లేదంటే తానే హోంమంత్రిగా బాధ్యత తీసుకోవాల్సి వస్తుందని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలపై వంగలపూడి అనిత స్పందించా�
ఏపీలో మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలపై హోం మంత్రిగా వంగలపూడి అనిత బాధ్యత తీసుకోవాలని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా పెను దుమారం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలో హోంమంత్రిగా అనిత విఫలమయ
Pawan Kalyan | ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్రంలో జరుగుతున్న అత్యాచార ఘటనలపై హోంమంత్రిగా వంగలపూడి అనిత బాధ్యత వహించాలని అన్నారు. నేను హోంమంత్రి అయితే పరిస్థితులు వేరేలా ఉంటాయని హ�
Vangalapudi Anitha | మహిళల భద్రత విషయంలో రాజీపడే ప్రసక్తే లేదని ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత స్పష్టం చేశారు. శ్రీసత్యసాయి జిల్లాలో అత్తాకోడళ్లపై అత్యాచార ఘటన బాధాకరమని అన్నారు. ఈ కేసులో 48 గంటల్లోనే నిందితులను పట్టుక�
ఏపీ అరాచక ఆంధ్రప్రదేశ్గా మారిందని వైసీపీ రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వరుదు కల్యాణి విమర్శించారు. కూటమి ప్రభుత్వ పాలనలో రోజురోజుకూ రాష్ట్రంలో మహిళలపై హత్యలు, లైంగిక దాడులు పెరిగిపోతున్నాయని ఆగ్�
Vangalapudi Anitha | మాజీ సీఎం వైఎస్ జగన్ తిరుమలకు రాకుండా ఆపే ప్రయత్నం చేయలేదని ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత అన్నారు. తిరుమలకు రావద్దని జగన్కు నోటీసులు ఇవ్వలేదని స్పష్టం చేశారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యా�
AP News | అధికారం శాశ్వతం కాదనే విషయాన్ని టీడీపీ నేతలు, కార్యకర్తలు గుర్తుపెట్టుకోవాలని మాజీ మంత్రి, వైసీపీ నేత మేరుగు నాగార్జున సూచించారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులతో, విధ్వంసాలు చేసి భయపెట్టాలని ప్
AP News | అచ్యుతాపురం సెజ్లో జరిగిన ప్రమాదంలో సహాయక చర్యలు తీసుకోవడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని వైసీపీ ఎమ్మెల్సీ వరుదు కల్యాణి విమర్శించారు. మదనపల్లిలో పేపర్లు తగలబడితే హెలికాప్టర్ పంపించారని, ఉత్తరాం�
Vangalapudi Anitha | అనకాపల్లి జిల్లా అచ్యుతాపురం సెజ్లో జరిగిన ప్రమాదంపై మాజీ సీఎం జగన్ మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని ఏపీ హోం మంత్రి వంగలపూడి అనిత విమర్శించారు. అబద్ధాలు చెప్పడం జగన్కు వెన్నతో పెట్టిన విద్య అని