ఎన్నికల సందర్భంగా బదిలీ చేసిన తాసీల్దార్లు, డిప్యూటీ తాసీల్దార్లను పూర్వపు జిల్లాలకు బదిలీ చేయాలని ట్రెసా(తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ అసోసియేషన్) బాధ్యులు ప్రభుత్వాన్ని కోరారు.
తమతో వెంటనే చర్చించి, సమస్యలు పరిష్కరించకుంటే రేవంత్ సర్కారుతో తాడోపేడో తేల్చుకుంటామని రాష్ట్రంలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఉద్యమానికి సిద్ధమయ్యారు.
రాష్ట్రంలోని వీఆర్ఏలను వివిధ శాఖల్లోకి సర్దుబాటు ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో వీఆర్ఏ జేఏసీని రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. జేఏసీ అధ్యక్షుడు గడ్డం రాజయ్య నేతృత్వంలో గురువారం సమావేశం నిర్వహించి ఈ �
రాష్ట్రవ్యాప్తంగా కురుస్తున్న భారీ వర్షాలకు నష్టపోయిన బాధితులకు రెవెన్యూ ఉద్యోగులు అండగా నిలిచారు. క్షేత్రస్థాయిలో వరద బాధితుల సహాయ చర్యల్లో పాల్గొంటూనే.. బాధిత కుటుంబాలను ఆదుకోవడానికి ముందుకొచ్చారు
రెవెన్యూ శాఖలో దీర్ఘకాలికంగా పెండింగ్లో ఉన్న డిప్యూటీ కలెక్టర్, తహసీల్దార్, ఇతర క్యాడర్ల పదోన్నతుల ప్రక్రియను వెంటనే చేపట్టాలని రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ను ట్రెసా నేతలు కోరారు.
పెండింగ్లో ఉన్న రెవెన్యూ ఉద్యోగుల విజ్ఞప్తులను పరిష్కరించాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయీస్ సర్వీసెస్ అసోసియేషన్ (ట్రెసా) నేతలు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ను కోరారు.
రెవెన్యూశాఖను బలోపేతం చేయండి ప్రభుత్వానికి ట్రెసా అధ్యక్షుడు రవీందర్రెడ్డి విజ్ఞప్తి హైదరాబాద్, నవంబర్ 7 (నమస్తే తెలంగాణ): పెండింగ్లో ఉన్న సమస్యలను పరిషరించి రెవెన్యూశాఖను మరింత బలోపేతం చేసేందుకు �