రంగారెడ్డి జిల్లా షాద్నగర్లో (Shadnagar) బీఆర్ఎస్ పార్టీ జెండా దిమ్మను ధ్వంసం చేసేందుకు దుండగులు యత్నించారు. మంగళవారం రాత్రి షాద్నగర్ మున్సిపాలిటీలోని ఫారూఖ్ నగర్ సుభాష్ చంద్రబోస్ విగ్రహం వద్ద ఏర్పాటు
Polling booth vandalised | మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పలు చోట్ల పోలింగ్కు అంతరాయం ఏర్పడింది. కొన్నిచోట్ల పోలింగ్ కేంద్రాల వద్ద దాడులు జరిగాయి. బీడ్ జిల్లాలోని పర్లి నియోజకవర్గంలో పోలింగ్ బూత్ ధ్వంసమైంది. పోలింగ�
అమెరికాలో హిందూ దేవాలయాలే లక్ష్యంగా విద్వేష మూకలు దాడులకు తెగబడుతున్నాయి. కాలిఫోర్నియా రాష్ట్రంలో దుండగులు ఓ హిందూ ఆలయంలో చొరబడి విధ్వంసం సృష్టించారు. శాక్రమెంటోలోని ‘బీఏపీఎస్ హిందూ ఆలయం’పై రంగులు జ�
Swaminarayan temple: అమెరికాలో బీఏపీఎస్ స్వామినారాయణ్ ఆలయంపై దాడి జరిగింది. ఆ దాడిని న్యూయార్క్లోని భారతీయ కౌన్సులేట్ ఖండించింది. ఆ హీనమైన చర్యకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని అమెరికా పోలీస�
Water Crisis : ఢిల్లీలో నీటి సంక్షోభం తీవ్ర రూపు దాల్చింది. నీటి ఎద్దడిపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఢిల్లీ జల్ బోర్డు కార్యాలయం వద్ద బీజేపీ ఆందోళన హింసాత్మకంగా మారింది. పలువురు బీజేపీ కార్యకర్
కెనడాలో (Canada) హిందూ దేవాలయాలపై (Hindu Temple) దాడులు కొనసాగుతూనే ఉన్నాయి. శనివారం అర్ధరాత్రి బ్రిటిష్ కొలంబియాలోని (British Columbia) సర్రేలో (Surre) ఉన్న అతిపురాతన లక్ష్మీ నారాయణ ఆలయంపై ఖలిస్తాన్ (Khalistan) మద్దతుదారులు కూల్చివేశార
కేంద్రం, రాష్ట్రంలో ఒకే ప్రభుత్వం అధికారంలో ఉంటే అభివృద్ధి పరుగులు తీస్తుందంటూ ప్రధాని మోదీ, బీజేపీ నేతలు తరచూ ఊదరగొడుతుంటారు. అయితే అభివృద్ధి సంగతి దేవుడికెరుక.. డబుల్ ఇంజిన్ రాష్ర్టాల్లో అల్లర్లు మా
Raj Thackeray | మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) చీఫ్ రాజ్ ఠాక్రే (Raj Thackeray) కుమారుడ్ని ఆపినందుకు ఒక టోల్ ప్లాజాను ఆ పార్టీ కార్యకర్తలు ధ్వంసం చేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
temple vandalised | బంగ్లాదేశ్లో ఒక హిందూ ఆలయాన్ని ఒక వ్యక్తి ధ్వంసం (temple vandalised) చేశాడు. గుడిలోని విగ్రహాలను అపవిత్రం చేశాడు. స్థానికులు వెంబడించి ఆ వ్యక్తిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు.
Manipur: గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు.. సీఎం బీరేన్ పాల్గొనే సభావేదికకు నిప్పుపెట్టారు. దీంతో ఆ వేదిక పూర్తిగా మంటల్లో దగ్ధమైంది. రిజర్డ్వ్ ఫారెస్టులో బీజేపీ సర్కార్ చేస్తున్న సర్వేల�
Canada Temple: హిందువుల ఆలయంపై మరోసారి కెనడాలో దాడి జరిగింది. బ్రాంప్టన్లోని గౌరీ శంకర్ ఆలయానికి యాంటీ ఇండియా గ్రాఫిటీ వేశారు. ఈ ఘటనను కెనడాలోని భారత కౌన్సులేట్ జనరల్ ఖండించారు.
వాషింగ్టన్: భారత జాతిపిత మహాత్మా గాంధీ విగ్రహాన్ని అమెరికాలో ధ్వంసం చేశారు. రెండు వారాల్లో ఇలాంటి సంఘటన జరుగడం ఇది రెండోసారి. న్యూయార్క్ నగరంలో మరోసారి గాంధీ విగ్రహాన్ని దుండగులు ధ్వంసం చేశారు. ఈ నెల 16�
పాకిస్థాన్లో మరోసారి హిందూ ఆలయంపై దాడి జరిగింది. కరాచీలోని మారి మాత మందిర్పై దాడి చేసిన దుండగులు ఆలయంలోని విగ్రహాలను ధ్వంసం చేశారు. విషయం తెలిసిన పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని దర్యాప్తు జరిపారు.