MNS Workers Vandalise Toll Booth | మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) కార్యకర్తల ఆగడాలు మితిమీరుతున్నాయి. మరాఠీ భాషపై పోరాటం నేపథ్యంలో హిందీ మాట్లాడేవారిపై దాడులు చేస్తున్నారు. తాజాగా పలు టోల్గేట్లను వారు ధ్వంసం చేశారు.
ఆర్డర్ ఆలస్యం అయ్యిందని ఏకంగా హోటల్నే ధ్వంసం చేసిన ఘటన ఉత్తరప్రదేశ్లోని ఘజియాబాద్లో (Ghaziabad) చోటుచేసుకున్నది. రాత్రి 11.30 గంటల సమయంలో ఘజియాబాద్లోని అప్నీ రసోయ్ అనే రెస్టారెంట్కు కొందరు యువకులు వచ్చార
Villagers Vandalise Hospital | ఆసుపత్రిలో పని చేసే మహిళా ఉద్యోగిని అనుమానాస్పదంగా మరణించింది. ఆ యువతిపై అత్యాచారానికి పాల్పడి హత్య చేసినట్లు ఆమె కుటుంబం ఆరోపించింది. ఆగ్రహించిన గ్రామస్తులు ఆ హాస్పిటల్పై దాడి చేసి ధ్వంసం
Vehicle Rams Into Sikh Procession | సిక్కుల ఊరేగింపులోకి ఒక వాహనం దూసుకెళ్లింది. ఈ సంఘటనలో పలువురు గాయపడ్డారు. దీంతో సిక్కులు ఆగ్రహించారు. ఆ వాహనాన్ని ధ్వంసం చేశారు. దానిని నడిపిన ప్రభుత్వ అధికారి కుమారుడైన యువకుడ్ని పోలీసుల�
Kanwariyas Vandalise Vehicle | పోలీస్ స్టిక్కర్ ఉన్న వాహనాన్ని కన్వారియాలు ధ్వంసం చేశారు. ఆ తర్వాత ఆ వాహనాన్ని ఎత్తి బోల్తా పడేశారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో కన్వారియాల తీరుపై విమర్శల�
Woman Vandalises Vendors Carts with Bat | ఒక మహిళ కూరగాయల బండ్లను కాలితో తన్నింది. ఆ తర్వాత క్రికెట్ బ్యాట్తో ధ్వంసం చేసింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో పోలీసులు ఆ మహిళపై కేసు నమోదు చేశారు.
Police Constable Vandalises E-Rickshaw | పోలీస్ కానిస్టేబుల్ ఆగ్రహంతో ఆటోను ధ్వంసం చేశాడు. చేతిలోని లాఠీతో ఆటో అద్దం, లైట్లు పగులగొట్టాడు. (Police Constable Vandalises E-Rickshaw) ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీంతో పోలీస్ ఉన్నతాధిక�
మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల (Madhya Pradesh Polls) పోలింగ్ కొనసాగుతుండగా పోలింగ్కు ముందు రాజ్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో బీజేపీ నేతల వాహనాలను కొందరు ధ్వంసం చేశారు.
యూపీలోని అలీఘఢ్ జిల్లాలో దుండగులు రెచ్చిపోయారు. చర్రా ప్రాంతంలో మంగళవారం రాత్రి గుర్తుతెలియని వ్యక్తులు బాబా బజ్రుద్దీన్ మసీదు, చారిత్రక దర్గాలో వీరంగం సృష్టించారు.
మధ్యప్రదేశ్లో బజరంగ్ దళ్ (Bajrang Dal) కార్యకర్తలు రెచ్చిపోయారు. జబల్పూర్లోకి కాంగ్రెస్ కార్యాలయంలోకి చొచ్చుకువచ్చిన బజరంగ్ దళ్ కార్యకర్తలు కాంగ్రెస్ ఆఫీసును ధ్వంసం చేశారు.
హర్యానాలోని (Haryana) సోనిపట్లో (Sonipat) తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. సోపట్లోని సందాల్ కలాన్లో ఉన్న ఓ మసీదుపై (Mosque) దుండగులు దాడిచేశారు. మసీదును ధ్వంసం చేయడంతోపాటు అందులో నమాజ్ (Namaaz) చేసుకుంటున్న వారిని విచక్షణార�
వాళ్లంతా 12వ తరగతి విద్యార్థులు (Class 12 students) . ఓ పరీక్షా కేంద్రంలో బోర్డ్ ఎగ్జామ్స్ రాస్తున్నారు. మరో ఐదు నిమిషాల్లో పరీక్ష ముగియనుంది. తమకు ఎగ్జామ్ రాయడం ఇంకా పూర్తికాలేదని, మరికొంత సమయం (Extra time) కావాలని డిమాండ�