‘ఉప్పెన’ చిత్రంతో తెలుగు చిత్రసీమలో శుభారంభం చేశారు మెగా ఫ్యామిలీ హీరో వైష్ణవ్తేజ్. పల్లెటూరి ప్రేమికుడి పాత్రలో జీవించి తొలి ప్రయత్నంలోనే అందరిని మెప్పించాడు. మంచి భవిష్యత్తు ఉన్న కథానాయకుడనే ప్రశ�
‘గొర్రెలను తీసుకొని అడవికి వెళ్లడం పిక్నిక్ కాదు. అది సాహసయాత్ర. ‘కొండపొలం’ పుస్తకం చదివిన తర్వాత వెంటనే సినిమాగా తీయాలనిపించింది. గొర్రెలు కాసే యువకుడు అదే అడవిని కాపాడే ఫారెస్ట్ అధికారిగా వస్తాడు. ఈ
‘ఆత్మన్యూనత భావం కలిగిన రవీంద్ర అనే యువకుడి కథ ఇది. నల్లమల అరణ్యంలో అతడు నేర్చుకున్న జీవితపాఠాలేమిటన్నది ఆసక్తిని కలిగిస్తుంది’ అని అన్నారు క్రిష్. ఆయన దర్శకత్వం వహించిన చిత్రం ‘కొండపొలం’. వైష్ణవ్తే�
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ వినాయక చవితి రోజున రోడ్డు ప్రమాదానికి గురై అపోలోలో అడ్మిట్ అయిన సంగతి తెలిసిందే. మాదాపూర్లో కొత్తగా నిర్మించిన కేబుల్ బ్రిడ్జి నుంచి ఐకియా వైపు వెళ్తుండగా.. రోడ్డు పై ఇసుక ఉండ
సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి రచించిన ‘కొండపొలం’ నవల ఆధారంగా తెరకెక్కిస్తున్న చిత్రం ‘కొండపొలం’. వైష్ణవ్తేజ్, రకుల్ప్రీత్సింగ్ జంటగా నటించారు. క్రిష్ దర్శకుడు. ఫస్ట్ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స�
మెగా కాంపౌండ్ నుండి వచ్చిన యువ హీరో వైష్ణవ్ తేజ్.. ఉప్పెన సినిమాతో ప్రేక్షకులని ఎంతగా అలరించారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ప్రస్తుతం ప్రముఖ దర్శకుడు క్రిష్ దర్శకత్వంలో కొండ పొలం అనే సి�
కొన్ని సినిమాల విషయంలో అలాగే జరుగుతుంది. అప్పటి వరకు వాటిపై ఎలాంటి అంచనాలు లేకపోయినా కూడా ఒక్క టీజర్ కానీ.. ట్రైలర్ కానీ వచ్చిందంటే బిజినెస్కు రెక్కలొస్తుంటాయి. ఇప్పుడు వైష్ణవ్ తేజ్ కొండ పొలం సినిమా వ�
Konda Polam | కేవలం తెలుగు ఇండస్ట్రీలోనే కాదు.. ఇప్పుడు అన్ని ఇండస్ట్రీల్లో ఒక్క సినిమా విడుదల చేయడానికే నానా తంటాలు పడుతున్నారు నిర్మాతలు. ఇలాంటి సమయంలో ఒకేసారి రెండు సినిమాలు ఒకే రోజు పోటీ పడటం అనేది ఎవరికీ మంచ
వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej) కొత్త సినిమాకు సంబంధించిన వార్త ఒకటి ఇపుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. పవన్ కల్యాణ్ తో పంజా (Panja) సినిమా తీసిన డైరెక్టర్ విష్ణువర్ధన్ తో ఈ యువ హీరో సినిమా చేయబోతున్నాడన్�
తొలి సినిమాతో మంచి విజయాన్ని అందుకున్న వైష్ణవ్ తేజ్ తన కెరీర్లో రెండో సినిమాగా క్రిష్ దర్శకత్వంలో కొండపొలం అనే సినిమా చేసిన సంగతి తెలిసిందే.ఇటీవల ఈ చిత్రానికి సంబంధించిన టైటిల్తో పాటు ప్రధ
సమకాలీన చిత్రసీమలో సృజనాత్మకంగా గణనీయమైన మార్పులు చోటుచేసుకుంటున్నాయని చెప్పింది అగ్ర కథానాయిక రకుల్ప్రీత్సింగ్. కథల ఎంపిక మొదలుకొని, సినిమాను ప్రజలకు చేరువ చేసే విధానంలో విప్లవాత్మకమైన మార్పులొ�
ప్రస్తుతం తెలుగుతోపాటు హిందీలో కూడా బిజీగా హీరోయిన్లలో ఒకరు రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh). ఈ బ్యూటీ గ్లామరస్ పాత్రలు చేస్తూనే..నటనకు ఆస్కారమున్న సినిమాల్లో నటిస్తూ అందరినీ ఆకట్టుకుంటోంది.
టాలీవుడ్ (Tollywood) డైరెక్టర్ క్రిష్ (krish)దర్శకత్వంలో వస్తున్న తాజా ప్రాజెక్టు కొండపొలం. ఈ సినిమా నుంచి ఓబులమ్మా పాటను మేకర్స్ విడుదల చేశారు.
టాలీవుడ్ (Tollywood) యువ హీరో వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej)నటిస్తోన్న తాజా చిత్రం కొండపొలం. క్రిష్ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీలో రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) హీరోయిన్ గా నటిస్తోంది. క్రిష్ బృందం మ్యూజికల్ ప్రమోష�