వైష్ణవ్ తేజ్ హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘రంగ రంగ వైభవంగా. కేతికా శర్మ నాయికగా నటిస్తున్నది. బాపినీడు సమర్పణలో శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్ పీ సంస్థ నిర్మిస్తోంది. బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్
వైష్ణవ్తేజ్, కేతికాశర్మ జంటగా నటిస్తున్న చిత్రం ‘రంగ రంగ వైభవంగా’.గిరీశాయ దర్శకుడు. శ్రీవెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్పీ పతాకంపై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. సోమవారం ఈ చిత్ర టైటిల్ టీజర్
Ranga Ranga Vaibhavanga | తొలి సినిమాతోనే కలెక్షన్ల ఉప్పెన సృష్టించిన హీరో వైష్ణవ్తేజ్ ( Vaishnav tej ). మొదటి సినిమాకే వంద కోట్ల క్లబ్లో చేరిపోయాడు మెగా మేనల్లుడు. ఆ సినిమా సక్సెస్తో ఇప్పుడు వరుస ఆఫర్లు దక్కించుక�
debut heroes 2021 | సక్సెస్ ఎవరికీ ఊరికే రాదు. అందులో మొదటి సినిమాతోనే విజయం అందుకోవడం అంటే చిన్న విషయం కాదు. 2021లో కొంతమంది హీరోలు అది చేసి చూపించారు. నటించిన మొదటి సినిమాతోనే సక్సెస్ అందుకుని తెలుగు ఇండస్ట్రీకి తమ ఎం�
Bommarillu Bhaskar | బొమ్మరిల్లు సినిమాతో దర్శకుడిగా సంచలన ఎంట్రీ ఇచ్చిన భాస్కర్ .. ఆ తర్వాత ఆ జోరును కొనసాగించడంలో విఫలమయ్యాడు. బొమ్మరిల్లు తర్వాత అల్లు అర్జున్తో చేసిన పరుగు సినిమా ఫర్లేదు అనిపించిం
Uppena 2 | కరోనా సెకండ్ వేవ్ ముందు విడుదలై బ్లాక్ బస్టర్గా నిలిచిన చిత్రం ఉప్పెన. మెగా మేనల్లుడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయమైన ఈ సినిమా బాక్సాఫీసు దగ్గర నిజంగా ఉప్పెన లాంటి కలెక్షన్లను రాబట్టి�
Konda polam | ఇండస్ట్రీలో ఎవరి టైం ఎప్పుడు ఎలా మారుతుందో ఎవరికీ తెలియదు. ఒక సినిమా సూపర్ డూపర్ హిట్ అవుతుంది.. మళ్లీ వెంటనే మరో సినిమా ఊహించిన విధంగా ఫ్లాప్ అవుతుంది. ఒక సినిమా 100 కోట్లు వసూలు చేసింది కదా అని తర్వాత స
వైష్ణవ్ తేజ్ (Vaishnav Tej), క్రిష్ (krish)కాంబినేషన్ లో వచ్చిన కొండపొలం (Konda Polam) సినిమాను అక్టోబర్ 8న భారీగానే విడుదల చేసారు. విడుదలైన తొలిరోజే సినిమాకు టాక్ బాగానే వచ్చింది.
అక్టోబర్ 8న విడుదలైన కొండ పొలం చిత్రం ప్రస్తుతం అన్ని థియేటర్స్లో సక్సెస్ ఫుల్గా నడుస్తుంది. అయితే ఈ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేందుకు ‘కొండ పొలం’ ప్రమోషన్స్లో భాగంగా ఆ సినిమా డైరెక్టర్ క్�
ప్రస్తుతం బుల్లితెరపై సక్సెస్ఫుల్గా సాగుతున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. ప్రస్తుతం సీజన్ 5 జరుపుకుంటుండగా, ఈ కార్యక్రమానికి నాగార్జున హోస్ట్గా వ్యవహరిస్తున్నారు. 19 మంది సభ్యులతో మొదల�
Konda polam | కమర్షియల్ సినిమాలు చేయడానికి తెలుగు ఇండస్ట్రీలో చాలా మంది దర్శకులు ఉన్నారు. కానీ నవలలను సినిమాలుగా తెరకెక్కించే బాధ్యత చాలా తక్కువ మంది మాత్రమే తీసుకుంటారు. పుస్తకాల్లో ఉన్న కథలకు తెర రూపం ఇవ్వాలి
గత కొన్నేళ్లుగా నవలా సాహిత్యాన్ని వెండితెర మీదకు తీసుకొచ్చే ధోరణి తగ్గిపోయింది. ‘కొండపొలం’ (Konda Polam) సినిమాతో తిరిగి ఆ సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు టాలీవుడ్ (Tollywood) దర్శకుడు క్రిష్ (krish).