తిరుమల: వైకుంఠ ఏకాదశి సందర్భంగా గురువారం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ శ్రీవారిని దర్శించుకున్నారు. ఆయన తోపాటు ఆంధ్రప్రదేశ్ హై కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ప్రశాంత్ కుమార్ మి
Mukkoti Ekadasi | సుప్రసిద్ధ పుణ్యక్షేత్రంగా విలసిల్లి హరిహర క్షేత్రంగా బాసిల్లుతున్న వేములవాడ శ్రీ పార్వతీ రాజరాజేశ్వర స్వామి వారి ఆలయంలో గురువారం ఉదయం ముక్కోటి ఏకాదశి వేడుకలను కోవిడ్-19 నిబంధనల
తిరుమల: రేపు తిరుమలలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారి ఉత్తర ద్వారా దర్శనం కల్పించేందుకు టీటీడీ అన్ని ఏర్పాట్లు చేసింది. తిరుమలకు వచ్చే భక్తులకు మెరుగైన సేవలుఅందించనున్నామని టీటీడీ అదనపు ఈవో ధర్మార
తిరుమల: వైకుంఠ ద్వార దర్శనం కోసం స్థానికులకు మాత్రమే ఈ నెల 13 నుంచి 22 వ తేదీ వరకు అవకాశం కల్పించనున్నారు. రోజుకు 5 వేల టికెట్ల చొప్పున 50 వేల సర్వదర్శనం కోసం ఏర్పాట్లు చేసింది టీటీడీ. తిరుమలలో జనవరి 13న వ�
Vaikunta Dwara Darshan: వైకుంఠ ఏకాదశి సందర్భంగా శ్రీవారిని దర్శించుకునేందుకు టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఈ సందర్భంగా తిరుపతివాసుల కోసం ప్రత్యేకంగా వైకుంఠ ద్వార దర్శనం టోకెన్లను ...
తిరుపతి : ఉత్తరద్వార దర్శనం తిరుమలలో ఈ నెల13 నుంచి 22 వ తేదీ వరకు జరగనున్నది. శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వైకుంఠ ద్వార దర్శనం కోసం జనవరి10వతేదీ ఉదయం 9 గంటలకు తిరుపతి లో సర్వదర్శనం టికెట్లు జారీ చేస్తామని టీటీడీ
Vaikunta dwara darshanam ten days in tirumala | తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు శుభవార్త చెప్పింది. ఈ ఏడాది భక్తులకు పది రోజుల పాటు వైకుంఠ ద్వారం భక్తులకు