ప్రస్తుతం దేశంలో మళ్లీ కరోనా కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. వందల నుంచి వేలకు చేరాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు తీసుకుంటున్నది. వ్యాక్సిన్ డోస్లు ఇవ్వాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోర�
మరో మైలురాయికి తెలంగాణ 35 రోజుల్లో కోటి డోసులు పంపిణీ అభినందించిన మంత్రి హరీశ్రావు హైదరాబాద్, జనవరి 13 : కొవిడ్ టీకాల పంపిణీలో రాష్ట్రం మరో మైలురాయిని అధిగమించింది. మొదటి డోస్ 100 శాతం పూర్తి చేసిన తొలి పె�
పట్నా : దేశంలో చాలా మంది కరోనా టీకా రెండో డోసు కోసం వేచిచూస్తుండగా బిహార్కు చెందిన ఓ వ్యక్తి (84) ఏకంగా 11 కొవిడ్ టీకా డోసులు తీసుకున్నట్టు వెల్లడించారు. మధేపుర జిల్లా ఒరై గ్రామానికి చెందిన బ్రహ్మద�
Omicron cases | భారత్లో ఒమిక్రాన్ కేసులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. కరోనా కొత్త రూపమైన ఒమిక్రాన్ వేరియంట్ బాధితులలో వ్యాక్సినేషన్ రెండు డోసులు తీసుకున్నవారే ఎక్కవగా ఉండడం ఆందోళన కలిగిస్తున్న విషయం
రాష్ట్రంలో రికార్డు స్థాయిలో కొనసాగుతున్న వ్యాక్సినేషన్ హైదరాబాద్, డిసెంబర్ 9 (నమస్తే తెలంగాణ): కొవిడ్ వ్యాక్సినేషన్లో రాష్ట్రం మరో మైలురాయిని అధిగమించింది. గురువారం నాటికి రాష్ట్రంలో వేసిన టీకాల �
Covid-19 | దేశంలో కొత్తగా 9119 కరోనా కేసులు నమోదవగా, మరో 396 మంది మృతిచెందారు. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,45,44,882కు చేరగా, 4,66,980 మంది కన్నుమూశారు.
న్యూఢిల్లీ : కొవిషీల్డ్ వ్యాక్సిన్ రెండు డోసుల మధ్య విరామం తగ్గించేందుకు ప్రభుత్వం కసరత్తు సాగిస్తోందని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఆక్స్ఫర్డ్-ఆస్ట్రాజెనెకా భాగస్వామ్యంతో పుణేకు చెందిన స
న్యూఢిల్లీ: కోవిడ్ వ్యాక్సినేషన్ ( Covid Vaccination ) లో కొత్త రికార్డు నమోదు అయ్యింది. దేశంలో ఇప్పటి వరకు 60 కోట్ల కోవిడ్ టీకా డోసులను వేశారు. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ ప్రక్రియ జోరుగా సాగుతోంది. అయితే ఇ�
Vaccine doses: ముందుగా నిర్దేశించుకున్న లక్ష్యం ప్రకారమే జూలై 31 నాటికి మరో మూడు కోట్ల డోసులను పంపిణీ చేస్తామని, దాంతో దేశంలో పంపిణీ చేసిన మొత్తం డోసుల సంఖ్య
కరోనా వ్యాక్సినేషన్| దేశంలో కరోనా వ్యాక్సినేషన్ మరో మైళురాయిని అధిగమించింది. దేశవ్యాప్తంగా 40 కోట్ల మందికిపైగా కరోనా టీకాలను పంపిణీ చేశామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇందులో శనివారం ఒక్కరోజే 46.38 లక�
Vaccine doses to states: దేశంలోని వివిధ రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు ఇప్పటివరకు 27.90 కోట్ల కొవిడ్ వ్యాక్సిన్ డోసులను సమకూర్చినట్లు కేంద్ర ప్రభుత్వం తెలిపింది.
రాష్ట్రాలకు 24 కోట్లకుపైగా టీకాలు : కేంద్రం | రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో 1.63కోట్లకుపైగా కరోనా టీకా మోతాదులు అందుబాటులో ఉన్నాయని కేంద్ర ఆరోగ్యమంత్రిత్వశాఖ ఆదివారం తెలిపింది.
తొలి డోసు వేసుకొన్నాక వైరస్ సోకితే రికవరీ అయిన 3 నెలలకు రెండో డోసు బాలింతలు వ్యాక్సిన్ వేసుకోవచ్చు కేంద్రం కొత్త మార్గదర్శకాలు టీకా వేసుకున్న 14 రోజుల తర్వాత రక్తదానం చేయొచ్చు న్యూఢిల్లీ, మే 19: కరోనా బార�