Encounter Killing | ఉత్తరప్రదేశ్లో రోజుల వ్యవధిలోనే మరో ఎన్కౌంటర్ జరిగింది. కొద్ది రోజుల క్రితమే ఓ హత్య కేసులో నిందితులుగా ఉన్న ఆరుగురిలో ఒకరిని ఎన్కౌంటర్ చేసిన యూపీ పోలీసులు.. తాజాగా మరో నిందితుడిని ఎన్కౌంటర
Viral video | అంగరంగవైభవంగా జగన్నాథుని శోభాయాత్ర కొనసాగుతున్నది. యాత్రకు సంబంధించిన సామాగ్రితో ముందు నడుస్తున్న ఈ-రిక్షా ఒకటి ఓ దుకాణం ముందు ఆగింది. అక్కడ ఆగిన కాసేపటికే ఆ రిక్షా ఒక్కసారిగా పేలిపోయింది. దాంతో ఆ �
వాహనాలతో మనుషులను ఢీకొట్టి కేసుల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో ఈడ్చుకెళ్తున్న ఘటనలు ఈ మధ్య తరచూ జరుగుతున్నాయి. గడిచిన రెండు నెలల్లో ఢిల్లీలో, ఒడిశాలోని భువనేశ్వర్లో, మధ్యప్రదేశ్లోని ఇండోర్లో ఇలాంట�
Tragedy News | మధ్యప్రదేశ్లో మూడు నెలల బాలిక అనారోగ్యాన్ని నయం చేసే పేరుతో ఓ మంత్రగాడు ఇనుప చువ్వను కాల్చి 51 సార్లు కడుపుపై గుచ్చి చంపిన ఘటనను మరువకముందే అలాంటిదే మరో ఘటన చోటుచేసుకుంది.
social media policy | ఉత్తరప్రదేశ్లో పోలీస్శాఖ సోషల్ మీడియా విధానాన్ని అమలులోకి తీసుకువచ్చింది. పోలీసు అధికారులు డ్యూటీ సమయంలో సోషల్ మీడియా వినియోగంపై నిషేధం విధించింది.
PMAY Loan | ఇంటి యజమాని మహిళ ఉండాలని కేంద్రం కండిషన్ పెట్టడంతో మహిళల పేర్ల మీదనే ప్రధానమంత్రి ఆవాస్ యోజన రుణాలు మంజూరయ్యాయి. దాంతో వాళ్ల బ్యాంకు ఖాతాల్లోనే తొలి విడత నగదు జమ చేశారు. అదే కొందరు భర్తల పాలిట శాపం�
Strangled To Death | ఉత్తరప్రదేశ్ రాష్ట్రం అంబేద్కర్నగర్ జిల్లాలో దారుణం జరిగింది. గోండా పట్టణంలోని ఫోర్బ్స్గంజ్ లొకాలిటీలో ఆన్లైన్ పాఠాలు చెబుతున్న ఉపాధ్యాయుడిని ఇద్దరు గుర్తు తెలియని దుండగులు గొంతు నులి�
జనవరి నుంచి కాలేజీలో డ్రెస్ కోడ్ అమలు చేస్తున్నట్లు ప్రొఫెసర్ ఏపీ సింగ్ తెలిపారు. డ్రెస్ కోడ్ను ఉల్లంఘించిన వారిని క్యాంపస్లోకి ప్రవేశించకుండా నిషేధిస్తామని చెప్పారు.
Siberian birds | శీతాకాలం వచ్చిందంటే చాలు మన దేశంలో వివిధ రకాల వలస పక్షులు సందడి చేస్తుంటాయి. ఆయా దేశాల్లోని వేసవితాపాన్ని తాళలేక వేల కిలోమీటర్ల దూరం ప్రయాణించి
Mayawati | రాబోయే సాధారణ ఎన్నికల్లో, ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని బహుజన్ సమాజ్వాది పార్టీ (బీఎస్పీ) అధ్యక్షురాలు మాయావతి చెప్పారు.
Child fell in borewell | పెద్దల నిర్లక్ష్యం పిల్లలపాలిట శాపంగా మారుతున్నది. బోర్లు వేసిన తర్వాత నీళ్లు పడకపోతే దాన్ని పూర్తిగా మూసివేయాల్సి ఉంటుంది. కానీ కొందరు నిర్లక్ష్యంగా
Dead woman opens eyes | ఉత్తరప్రదేశ్లోని ఫిరోజాబాద్లో షాకింగ్ ఘటన చోటుచేసుకుంది. హరిభేజి అనే 81 ఏండ్ల వృద్ధురాలు గత నెల 23న తీవ్ర అనారోగ్యానికి గురికావడంతో