రైతులకు యూరియా కొరతను తీర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ మండలకేంద్రంలోని రైతు వేదిక వద్ద గురువారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ మండలాధ్యకుడు గంప వెంకన్న మాట్�
గ్రామపంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల పట్ల, గ్రామ పంచాయతీల పట్ల రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ మండల కేంద్రంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు రాచూరు శ్రీధర్ ఆధ్వర్యంలో బుధవారం రాస్తారోకో నిర్వహించారు.
అరుణాచల గిరి ప్రదక్షణ బస్సు యాత్రను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరుట్ల ఆర్టీసీ డిపో మేనేజర్ మనోహర్ కోరారు. డిపో కార్యాలయంలో ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. గురు పౌర్ణమిని పురస్కరించుకొని త
Indus treaty | సింధు జలాల ఒప్పందంపై మీ వైఖరిని పునఃపరిశీలించాలని భారత్ను పాకిస్థాన్ కోరింది. భారత్ నిర్ణయం తమ దేశంలో సంక్షోభాన్ని సృష్టిస్తుందని వాపోయింది.
Manipur governor | హింసాత్మక సంఘటనలతో అట్టుడుకుతున్న మణిపూర్లోని వివిధ వర్గాల ప్రజలకు ఆ రాష్ట్ర గవర్నర్ అజయ్ భల్లా అల్టిమేటమ్ జారీ చేశారు. దోచుకున్న ఆయుధాలను ఏడు రోజుల్లో అప్పగించాలని కోరారు. వారిపై ఎలాంటి చర్�
RG Kar Hospital | కోల్కతాలోని ఆర్జీ కర్ మెడికల్ కాలేజీ, ఆసుపత్రి వద్ద కేంద్ర పారామిలటరీ బలగాలను మోహరించాలని బీజేపీ నేత సువేందు అధికారి కోరారు. ఆ రాష్ట్ర అసెంబ్లీలో ప్రతిపక్ష నేత అయిన ఆయన ఈ మేరకు కేంద్ర హోంశాఖకు ల�
జెనీవా : సంపన్న దేశాలు పేద దేశాలకు కనీసం పది మిలియన్ డోసులు ఉచితంగా ఇవ్వాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసన్ సూచించారు. 2021లో తొలి వంద రోజుల్లోనే అన్ని దేశాలకూ వ్యాక్సిన్ పంపిణీ చ