Pahalgam Victims Families | తమ కన్నీళ్లు ఇంకా ఆరిపోలేదని పహల్గామ్ బాధిత కుటుంబాలు వాపోయాయి. భారత్-పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ను బహిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.
Women Die Post Delivery | ప్రభుత్వ ఆసుపత్రిలో డెలివరీ తర్వాత ఆరుగురు మహిళలు మరణించారు. సిజేరియన్ సర్జరీ తర్వాత వీరంతా చనిపోయారు. ఈ నేపథ్యంలో ఆందోళనలు వ్యక్తమయ్యాయి. ఆరోగ్య మంత్రి దీనిపై స్పందించారు. ఈ సంఘటనపై ప్రజలు ని�
సంగారెడ్డి జిల్లా ఎద్దుమైలారంలోని ఆర్డినెన్స్ ఫ్యాక్టరీని ప్రైవేటీకరించకుండా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని కోరుతూ ఆ ఫ్యాక్టరీ ఉద్యోగ సంఘాల జేఏసీ నాయకులు గురువారం హైదరాబాద్లో మెదక్ ఎంపీ కొత�
దేశంలో విద్యుత్తు వ్యవస్థను కార్పొరేట్ సంస్థల చేతుల్లో పెట్టాలని చూస్తున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం అందుకు ఏ చిన్న అవకాశం దొరికినా ఆ దిశగా నిర్ణయాలు తీసుకుంటున్నది.
కారును పోలిన గుర్తులను తొలగించాలని టీఆర్ఎస్ మరోసారి ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేసింది. గతంలో ఒకసారి ఫిర్యాదు చేసిన టీఆర్ఎస్ మునుగోడు ఉపఎన్నికల నామినేషన్ ప్రక్రియ ముగిసిన వెంటనే మరోసారి ఈసీకి గు�
అమ్మానాన్నలను కోల్పోయి నిలువ నీడలేక ఇద్దరు చిన్నారులు ఇబ్బందులు పడుతున్నారు. ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్నారు. హుస్నాబాద్ పట్టణానికి చెందిన కత్తుల వెంకటయ్య, లక్ష్మి దంపతులకు ఇద్దరు పిల్లలు. ఇందులో మ
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లా పరిధిలో దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణ, మరమ్మతు పనులు త్వరతగతిన చేపట్టాలని టీఆర్ఎస్ ఎంపీలు కేం ద్రాన్ని కోరారు. ఈ మేరకు ఎంపీలు వద్దిర�
గోదావరి పరీవాహక ప్రాంతాన్ని వరద ముప్పు నుంచి తప్పించేందుకు సుందిళ్ల నుంచి గోదావరిఖని వరకు కరకట్ట నిర్మించాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్కు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ విన్నవించారు
మిల్లింగ్ చేసిన ధాన్యాన్ని ఎఫ్సీఐ ద్వారా తీసుకోవాలని రైస్మిల్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.మోహన్రెడ్డి కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. రాష్ట్రంలో రైస్ మిల్ ఇండస్ట్రీకి జీవన్మరణ సమస్య
చెన్నూర్ నియోజకవర్గంలోని ఐదు మండలాల పరిధిలోని 26 గ్రామ పంచాయతీల భవన నిర్మాణాల కోసం నిధులు మంజూరు చేయాలని రాష్ట్ర పంచాయతీ రాజ్శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును ప్రభుత్వ విప్, చెన్నూర్ ఎమ్మెల్యే బా�
ఎందరో మహానుభావులు పోరాడి సాధించిన స్వేచ్ఛ, స్వాతంత్య్రం, ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టేందుకు, మరింత ముందుకు తీసుకుపోవడానికి ప్రపంచంలోని ప్రతి ఒక్క పౌరుడూ అవిశ్రాంతంగా కృషి చేయాల్సిన అవసరం ఉన్నదని సుప్ర�
శ్రీలంకలో అదానీ గ్రూప్ కంపెనీలకు కాంట్రాక్టులిప్పించేందుకు నరేంద్రమోదీ ప్రభుత్వం ఎంతగా ఆరాటపడిందో మరోసారి వెల్లడైంది. మన్నార్ పవన విద్యుత్తు ప్లాంటు కాంట్రాక్టు విషయంపై ఇప్పటికే లంకేయులు రగిలిపో�