కేశంపేటతోపాటు కొత్తపేట గ్రామంలోని పీఏసీఎస్ కొనుగోలు కేంద్రం వద్ద యూరియా కోసం రైతులు బారులు తీరారు. ఆదివారం ఉదయం యూరియా వస్తుందన్న సమాచారాన్ని అందుకున్న రైతులు ఉదయమే పీఏసీఎస్ వద్దకు భారీగా చేరుకొని క
యూరియా కోసం రైతులు నిత్యం యుద్ధం చేస్తున్నారు. రోజుల తరబడి పడిగాపులు కాస్తున్నా బస్తాలు దొరక్కపోవడంతో మండిపడుతున్నారు. శుక్రవారం నర్సంపేట, కాటారం, కురవిలో బీఆర్ఎస్, సీపీఐ, సీపీఎం, ఎంసీపీఐ(యూ), సీపీఐ(ఎంఎ�
పంటలు వేసి 45 రోజులైనా యూరియా వేయకపోవడంతో వాటిని కాపాడుకునేందుకు రైతులు నానా పాట్లు పడుతున్నారు. దుమ్ముగూడెం సొసైటీ వద్దకు వివిధ గ్రామాలకు చెందిన రైతులు శుక్రవారం తెల్లవారుజామునే చేరుకొని క్యూలో నిల్చ�
Urea Distribution | వ్యవసాయ క్షేత్రాల్లో ఉండాల్సిన రైతాంగం ఒక్క బస్తా యూరియా కోసం పడుతున్న కష్టాలు వర్ణణాతీతం. పండు ముసలోళ్లు, వృద్ధులు, యువకులు, మహిళలు యూరియా కోసం ఆత్రంగా ఎదురుచూస్తున్న తీరు ప్రతి ఒక్కరిని బాధించ�
యూరియా కోసం అన్నదాతలకు ఇక్కట్లు తప్పడం లేదు. రోజు రోజుకూ యూరియా సమస్య జఠిలమవుతున్నది. యూరియా పంపిణీలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తిగా విఫలమయ్యాయి. ఆదివారం మెదక్ జిల్లా నిజాంపేట మండలంలోని కల్వకుంట �
అన్నదాతలకు యూరియా కష్టాలు తప్పడంలేదు. యూరియా కొరత రైతులను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తున్నది. యూరియా కోసం పనులు మానుకొని గోదాముల వద్ద పడిగాపులు కాస్తున్నారు. కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మాచారెడ్డ
పంట చేల వద్దకు వెళ్లిన మాదిరిగా తెల్లవారకముందే రైతులు సొసైటీల వద్దకు కిలోమీటర్లకొద్దీ పరుగులు తీస్తున్నారు. అప్పటి నుంచి తిండీతిప్పలు లేకుండా క్యూలో నిల్చొని అలసిపోతున్నారు. అధికారులు వచ్చే వరకు ఓపిక
కరీంనగర్ జిల్లా వెన్కేపల్లి-సైదాపూర్ సింగిల్విండో వద్ద రెండో రోజు కూడా ఉద్రిక్త వాతావరణం కనిపించింది. సుమారు 20 మంది పోలీసుల బందోబస్తు మధ్య యూరియా పంపిణీ సాగింది.
రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరత పర్యవసానాలు తీవ్రరూపం దాలుస్తున్నాయి. పంటలకు తీవ్ర నష్టం తప్పదన్న ఆందోళన రైతుల్లో వ్యక్తమవుతున్నది. యూరియా కొరత వల్ల పంటలపై తీవ్ర ప్రభావం ఉంటుందని వ్యవసాయ శాస్త్రవేత్త�
యూరియా పంపిణీలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం కావడంలో ఉమ్మడి ఖమ్మం జిల్లాకు చెందిన అన్నదాతలు అగచాట్లు పడుతున్నారు. ‘యూరియా ఇవ్వండి మహాప్రభో..’ అంటూ పాలకులను వేడుకుంటున్నారు. అయినా, వారు కనికరించడం లేదు. కళ�
కోరుట్ల మండలంలోని ఐలాపూర్ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సంఘం ఆధ్వర్యంలో యూరియాను పోలీసుల పహారా మధ్య బుధవారం పంపిణీ చేశారు. ఈ మేరకు 440 బస్తాలు రాగా యూరియా కోసం రైతులు పెద్ద సంఖ్యలో యూరియా పంపిణీ గోదాం వద్దకు
ఉమ్మడి జిల్లా రైతులకు యూరియా కష్టాలు తప్పడంలేదు. ప్రభుత్వానికి ముందస్తు ప్రణాళిక లేకపోవడం అన్నదాతలకు శాపంగా మారింది. సొసైటీలకు సరిపడా యూరియా సరఫరా చేయకపోవడంతో గోదాముల వద్ద రైతులు పొద్దంతా పడిగాపులు కా
యూరియా కోసం రైతులు పడుతున్న బాధలు వర్ణనాతీతంగా ఉంటున్నాయి. ఒక్క బస్తా కోసం తిండీ తిప్పలు మాని రాత్రీ పగలు పడిగాపులు గాయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి. అందుకు నిదర్శనంగా నిలుస్తున్నది ఈ చిత్రం!
రైతులు యూరియా కోసం నానా కష్టాలు పడుతున్నారు. ప్రభుత్వం సరిపడా యూరియా అందుబాటులో ఉంచకపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. యూరియా కోసం సొసైటీ గోదాముల వద్ద ఉదయం నుంచే బారులు తీరుతున్నారు.