బీఆర్ఎస్ అర్బన్ నియోజకవర్గ అభ్యర్థి బిగాల గణేశ్ గుప్తాకు నిజామాబాద్ ఆటో యూనియన్ నాయకులు సంపూర్ణ మద్దతు తెలిపారు. నగరంలోని బస్టాండ్ వద్ద సీఎం కేసీఆర్ చిత్రపటానికి మంగళవారం క్షీరాభిషేకం చేశారు.
CM KCR | గులాబీ దళపతి, సీఎం కేసీఆర్ ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో నేడు(బుధవారం) పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా రెండో దఫా నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభలకు హాజరుకానున్నారు. ఏకబిగిన మూడు నియోజకవర�
విశ్వబ్రాహ్మణుల సంక్షేమం కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం కృషిచేస్తున్నదని అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి బిగాల గణేశ్ గుప్తా అన్నారు. జిల్లాకేంద్రంలోని జనార్దన్ గార్డెన్లో విశ్వబ్రాహ్మణుల ఆత్మీయ సమ్మేళనాన
బీఆర్ఎస్ హయాంలో నగరం ఎంతో అభివృద్ధి చెందిందని, మున్ముందు మరింత అభివృద్ధి సాధించేందుకు తనను ఆశీర్వదించాలని బీఆర్ఎస్ నిజామాబాద్ అర్బన్ అభ్యర్థి, ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా అన్నారు.
చేనేతల మగ్గాలు సీఎం కేసీఆర్ కృషితో నేడు పరుగులు పెడుతున్నాయని అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి బిగాల గణేశ్ గుప్తా అన్నారు. నగరంలోని జనార్దన్ గార్డెన్లో శుక్రవారం రాత్రి పద్మశాలీల ఆత్మీయ సమ్మేళనం నిర్వహ�
నగరంలోని బీఆర్ఎస్ అర్బన్ ఎమ్మెల్యే అభ్యర్థి బిగాల గణేశ్ గుప్తా ముమ్మర ప్రచారం చేస్తున్నారు. నగరంలోని 26 డివిజన్ (కోటగల్లీ, దోబీగల్లీ, చంద్రానగర్, రోటరీనగర్, వివేకానంద కాలనీల్లో ఆయన కార్యకర్తలతో కల�
నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా సమక్షంలో 200మంది బెంగాలీ స్వర్ణకారులు ఆదివారం బీఆర్ఎస్లో చేరారు. ఎమ్మెల్యే వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.
నిజామాబాద్ నగరాన్ని పదేండ్లలో ఎంతో అభివృద్ధి చేశామని, మరోసారి ఆశీర్వదిస్తే ప్రజలకు మరింత సేవచేస్తానని అర్బన్ ఎమ్మెల్యే బిగాల కోరారు. నగరంలోని 35, 36 డివిజన్ల పరిధిలో శుక్రవారం ప్రచారం నిర్వహించారు. హమాల
దళితుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ ఎనలేని కృషిచేస్తున్నారని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా అన్నారు. జిల్లా కేంద్రంలోని ఓ ఫంక్షన్హాలులో గురువారం నిర్వహించిన మాదిగ ఆత్మీయ సమ్మేళనంలో ఆయన పాల్గొని
నగరం అభివృద్ధిలో దూసుకుపోతున్నదని అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా అన్నారు. అభివృద్ధి కండ్ల ముందే కనిపిస్తున్నదని వివరించారు. నగరంలోని ఓ ఫంక్షన్ హాల్లో బుధవారం నిర్వహించిన వంజరి కులస్తుల ఆత్మీ�
అభివృద్ధికే ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్గుప్తా అన్నారు. నగరంలోని పలు డివిజన్లలో కోటి రూపాయలతో చేపట్టనున్న అభివృద్ధి పనులను శనివారం ప్రారంభించారు. ఈ సందర్భ�
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఐటీ టవర్ నిర్మాణం పూర్తయ్యింది. అత్యాధునిక టెక్నాలజీ, కార్పొరేట్ హం గులు, విశాలమైన గదులతో నిర్మించిన ఈ టవర్.. ఇందూరు ప్రాంతానికి సరిక�
బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి, అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి గల్లీలో.. ఢిల్లీలో గులాబీ జెండా ఎగురవేయాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేశ్ గుప్తా కార్యకర్తలు, నాయకులకు పిలుపుని�