మంచిర్యాల పట్టణ ప్రాంతాల్లో శిథిలమై కూలిపోయేందుకు సిద్ధంగా ఉన్న భవనాలపై మున్సిపల్ కార్పొరేషన్ దృష్టి పెట్టింది. వాటిని తొలగించేందుకు చర్యలు చేపడుతున్నది.
వేసవికాలం పట్ణణ ప్రాంతాల్లో నీటి సమస్యను పరిష్కరించడానికి భూగర్భ జలాలపై ప్రత్యేక దృషి సారించాలని సాగునీటి పారుదల శాఖ అదనపు కార్యదర్శి, భూగర్భ జలశాఖ డైరెక్టర్ శంకర్ సూచించారు. భూగర్భ జలాల నిర్వహణకు త�
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో గిరిజన గ్రామాలకు కనీసం రోడ్డు సౌకర్యం కూడా ఉండేది కాదు. వాగులు, వంకలు ఉండడంతో బడికి వెళ్లని పిల్లలు చాలా మందే ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల నుంచి గిరిజన బిడ్డలకు అన్ని సౌకర్యాలు కల్ప�
పోడు భూములకు యాజమాన్య పట్టాలను అందించేందుకుగానూ జిల్లాస్థాయి కమిటీలో ఆమోదం పొందిన వాటికి పాస్ పుస్తకాల తయారీ చేపట్టాలని అధికారులను రాష్ట్ర చీఫ్ సెక్రటరీ శాంతికుమారి ఆదేశించారు.
కంటివెలుగు అమలు కోసం రాష్ట్రవ్యాప్తంగా పీహెచ్సీలు, యూపీహెచ్సీలకు 15 లక్షల కండ్లద్దాలను పంపిణీ చేశామని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి తెలిపారు.
గ్రామీణ ఉపాధి హామీ పథకం కూలీలకు వేతనాల చెల్లింపులో కేంద్రం తీవ్ర జాప్యం చేస్తున్నదని లోక్సభలో బీఆర్ఎస్ పక్ష నేత నామా నాగేశ్వర్రావు ఆగ్రహం వ్యక్తంచేశారు.
పెరుగుతున్న పట్టణీకరణకు అనుగుణంగా పట్టణాల్లో మౌలిక వసతుల కల్పనకు సీఎం కేసీఆర్ ప్రత్యేక దృష్టి సారిస్తున్నారని ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి తెలిపారు. పెద్దపల్లి పట్టణంలోని అగ్రికల్చర్ మార్కెట్ య�
ఆర్థికవ్యవస్థను మెరుగుపరచటంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధి చాలా కీలకం. గ్రామీణ మౌలిక వనరులు సామాజిక, ఆర్థికవృద్ధికి, గ్రామీణ ప్రాంతాల్లో జీవన నాణ్యతను పెంచటానికి అవసరమైన ఉత్పత్తి పరిస్థితులను అందిస్తా�
నరేగా తరహాలో ప్రవేశపెట్టాలి: మంత్రి కేటీఆర్ డిమాండ్ పట్టణీకరణతోపాటే పెరిగే పేదరికం మొత్తం జనాభాలో పట్టణాల్లోనే 30% పట్టణ ఉపాధి హామీ కార్యక్రమానికి పార్లమెంటరీ కమిటీ, సీఐఐ సిఫారసు ఈ బడ్జెట్ సమావేశాల్ల
ఉన్న ఊరులోనే ఉన్నతంగా ఎదిగేందుకు మార్గాలెన్నో.. హైదరాబాద్, జూలై 26 (నమస్తే తెలంగాణ): స్వయంసాధికారతే లక్ష్యంగా దళితబంధు పథకాన్ని ప్రభుత్వం రూపొందించింది. దళితుల్లో అత్యంత నిరుపేదల్ని గుర్తించి వారి కుటుం�