హైదరాబాద్, ఆంధ్ర జట్ల మధ్య స్థానిక ఉప్పల్ రాజీవ్గాంధీ స్టేడియం వేదికగా జరిగిన రంజీ గ్రూపు-బీ పోరు డ్రా గా ముగిసింది. రెండో ఇన్నింగ్స్కు దిగిన హైదరాబాద్ 51 ఓవర్లలో వికెట్ నష్టానికి 193 పరుగులు చేసింది.
హైదరాబాద్తో ఉప్పల్ రాజీవ్గాంధీ స్టేడియంలో జరుగుతున్న రంజీ మ్యాచ్లో ఆంధ్ర నిలకడగా ఆడుతోంది. రెండో రోజు ఆట ముగిసే సమయానికి ఆ జట్టు 58 ఓవర్లలో 2 వికెట్లు కోల్పోయి 168 పరుగులు చేసింది.
వారం రోజులుగా ఉత్సాహంగా సాగుతున్న కేఎస్జీ జర్నలిస్టు ప్రీమియర్ లీగ్(జేపీఎల్) శనివారం ముగిసింది. స్థానిక ఉప్పల్ రాజీవ్గాంధీ స్టేడియంలో జరిగిన ఫైనల్లో టీవీ9 12 పరుగుల తేడాతో ఎన్టీవీపై ఉత్కంఠ విజయం స�
ఉప్పల్ రాజీవ్గాంధీ స్టేడియానికి కరెంట్ తిప్పలు తాత్కాలికంగా తప్పాయి. దీంతో శుక్రవారం సన్రైజర్స్ హైదరాబాద్, చెన్నై సూపర్కింగ్స్ మ్యాచ్కు ఇబ్బందులు తొలిగాయని హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్�
ఉప్పల్ రాజీవ్గాంధీ స్టేడియం వేదికగా ఈ నెల 25 నుంచి భారత్, ఇంగ్లండ్ తొలి టెస్టు కోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్(హెచ్సీఏ) ముమ్మర ఏర్పాట్లు చేస్తున్నది. హెచ్సీఏ అధ్యక్షుడు జగన్మోహన్రావు గురువ
ఉప్పల్ రాజీవ్గాంధీ స్టేడియం వేదికగా హైదరాబాద్, ఢిల్లీ జట్ల మధ్య ఆసక్తికర పోరు జరుగుతున్నది. కెప్టెన్ యశ్ధల్(72), ఆయూశ్ బదోనీ(78 నాటౌట్) అర్ధసెంచరీలతో ఢిల్లీ తొలి ఇన్నింగ్స్లో 223/5 స్కోరు చేసింది.
మూడేండ్ల సుదీర్ఘ విరామం తర్వాత ఉప్పల్ రాజీవ్గాంధీ స్టేడియంలో జరిగిన అంతర్జాతీయ టీ20 మ్యాచ్ను హైదరాబాద్ క్రికెట్ సంఘం (హెచ్సీఏ)తో కలిసి రాష్ట్ర ప్రభుత్వం ఘనంగా నిర్వహించింది.
పొట్టి ప్రపంచకప్ సమీపిస్తున్న తరుణంలో మేటి జట్టుతో మెరుగైన ప్రాక్టీస్ కోసం నిర్వహిస్తున్న మూడు మ్యాచ్ల టీ20 సిరీస్ చివరి దశకు చేరుకుంది. తొలి రెండు మ్యాచ్ల్లో ఆస్ట్రేలియా, భారత్ చెరొకటి చేజిక్కిం�