UPI payments | దీపావళి పండుగ (Diwali festival) సీజన్ కావడంతో డిజిటల్ చెల్లింపులు (Digital payments) సరికొత్త శిఖరాలకు చేరుకున్నాయి. ముఖ్యంగా యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (UPI) లావాదేవీలు మునుపెన్నడూ లేనంతగా పెరిగి ఆల్-టైమ్ రికార్డు (All time
ఈ నెల 8 నుంచి యూపీఐ లావాదేవీలను బయోమెట్రిక్ పద్ధతిలోనూ చేసే అవకాశం అందుబాటులోకి రానుంది. ఇందులో వాడకందారులు పేస్ రికగ్నిషన్ (ముఖ గుర్తింపు) లేదా వేలిముద్రల స్కాన్ ద్వారా చెల్లింపులు చేయవచ్చు.
తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ-టీజీఎస్ఆర్టీసీకి నాలుగేండ్లపాటు సేవలందించడం తనకెంతో ఆనందంగా ఉందని, ప్రజలకు నేరుగా సేవలదించే సంస్థను వీటడం ఒకింత బాధగా ఉన్నదని.. ఆర్టీసీ స్టీరింగ్ వదిలేసే సమయం వచ్చ�
నగదు రహిత డిజిటల్ లావాదేవీలకు వీలుకల్పిస్తున్న యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) వ్యవస్థను విప్లవాత్మక రీతిలో అప్గ్రేడ్ చేసేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) కసర�
దేశంలో డిజిటల్ లావాదేవీలు రోజు రోజుకూ జోరందుకుంటున్నాయి. ప్రస్తుతం ఐదు రూపాయల కొత్తిమీరకు, రూ.ఐదు వేల షాపింగ్కు, లక్ష రూపాయల బంగారం కొనుగోలుకు కూడా యూపీఐ ద్వారానే చెల్లిపులు జరుగుతున్నాయి.
UPI Payments : ఇవాళ్టి నుంచి యూపీఐ పేమెంట్స్లో వేగం పెరిగింది. కేవలం 15 సెకన్లలోనే లావాదేవీలు పూర్తి అవుతున్నాయి. ఎన్పీసీఐ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అన్ని యూపీఐ ఫ్లాట్ఫామ్లు ట్రాన్జాక్షన్ సమయాన
పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో చెలరేగిన అలజడికి అడ్డుకట్ట వేసేందుకు యూపీఐ పేమెంట్స్ను ప్రోత్సహించిన మోదీ సర్కారు.. ఇప్పుడు యూటర్న్ తీసుకుంటున్నదా? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. రూ.3,000 దాటిన �
UPI Payments | త్వరలోనే యూపీఐ (UPI) లావాదేవీలపై మర్చెంట్ ఛార్జీల (MDR)ను విధించాలని కేంద్రం యోచిస్తున్నట్లు వస్తున్న వార్తలపై కేంద్రం స్పందించింది. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారం, వార్తలను కేంద్ర ఆర్థిక మంత
ఫీచర్ ఫోన్లలోనూ యూపీఐ పేమెంట్ సేవలు అందించడానికి ఫోన్పే..తాజాగా జీఎస్పే ఐటీని కొనుగోలు చేసింది. ఈ నూతన టెక్నాలజీతో ఫీచర్ ఫోన్లలోనూ యూపీఐ ఆధారిత పేమెంట్ చెల్లింపులు జరుపుకోవడానికి వీలుంటుంది.