నగదు రహిత డిజిటల్ లావాదేవీలకు వీలుకల్పిస్తున్న యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ (యూపీఐ) వ్యవస్థను విప్లవాత్మక రీతిలో అప్గ్రేడ్ చేసేందుకు నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) కసర�
దేశంలో డిజిటల్ లావాదేవీలు రోజు రోజుకూ జోరందుకుంటున్నాయి. ప్రస్తుతం ఐదు రూపాయల కొత్తిమీరకు, రూ.ఐదు వేల షాపింగ్కు, లక్ష రూపాయల బంగారం కొనుగోలుకు కూడా యూపీఐ ద్వారానే చెల్లిపులు జరుగుతున్నాయి.
UPI Payments : ఇవాళ్టి నుంచి యూపీఐ పేమెంట్స్లో వేగం పెరిగింది. కేవలం 15 సెకన్లలోనే లావాదేవీలు పూర్తి అవుతున్నాయి. ఎన్పీసీఐ ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారం అన్ని యూపీఐ ఫ్లాట్ఫామ్లు ట్రాన్జాక్షన్ సమయాన
పాత పెద్ద నోట్ల రద్దు నిర్ణయంతో చెలరేగిన అలజడికి అడ్డుకట్ట వేసేందుకు యూపీఐ పేమెంట్స్ను ప్రోత్సహించిన మోదీ సర్కారు.. ఇప్పుడు యూటర్న్ తీసుకుంటున్నదా? అంటే అవుననే సమాధానాలే వినిపిస్తున్నాయి. రూ.3,000 దాటిన �
UPI Payments | త్వరలోనే యూపీఐ (UPI) లావాదేవీలపై మర్చెంట్ ఛార్జీల (MDR)ను విధించాలని కేంద్రం యోచిస్తున్నట్లు వస్తున్న వార్తలపై కేంద్రం స్పందించింది. సోషల్ మీడియా వేదికగా జరుగుతున్న ప్రచారం, వార్తలను కేంద్ర ఆర్థిక మంత
ఫీచర్ ఫోన్లలోనూ యూపీఐ పేమెంట్ సేవలు అందించడానికి ఫోన్పే..తాజాగా జీఎస్పే ఐటీని కొనుగోలు చేసింది. ఈ నూతన టెక్నాలజీతో ఫీచర్ ఫోన్లలోనూ యూపీఐ ఆధారిత పేమెంట్ చెల్లింపులు జరుపుకోవడానికి వీలుంటుంది.
దేశంలోని టెలికం రంగంలో బీఎస్ఎన్ఎల్ వినూత్న సేవను ప్రారంభించనుంది. ‘డైరెక్ట్ టూ డివైజ్(డీ2డీ)’ సాంకేతికతను పరీక్షిస్తున్న ఈ సంస్థ త్వరలోనే అందుబాటులోకి తీసుకురానుంది.
UPI Payments | గత నెలలో 1658 కోట్ల యూపీఐ లావాదేవీలు జరిగితే, వాటి విలువ రూ.23.5 లక్షల కోట్లని నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ) తెలిపింది.
UPI Payments | యూపీఐ పేమెంట్స్ లో వరుసగా మూడు నెలలో రూ.20 లక్షల కోట్ల చెల్లింపులు జరిగాయి. 2023తో పోలిస్తే గత నెలలో యూపీఐ లావాదేవీలు 35 శాతం వృద్ధి చెంది రూ.20.64 లక్షల కోట్ల పేమెంట్స్ నమోదయ్యాయి.
Cash Transactions | డిజిటల్ ఆర్థిక సేవలను ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు సత్ఫలితాలను ఇవ్వడం లేదు. దేశవ్యాప్తంగా నగదుతో కొనుగోలు చేసేవారి సంఖ్య అంతకంతకు పెరుగుతున్నారు.