ఐకమత్యంగా ఉంటేనే జర్నలిస్టుల సమస్యలు పరిష్కారమవుతాయని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జిల్లా అధ్యక్షుడు చీటి శ్రీనివాసరావు అన్నారు. 79 వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని శుక్రవారం జగిత్యాల జిల్లా కేంద్
పాకిస్థాన్ ప్రేరేపిత జీహాదీ ఉగ్ర మూకలు పహల్గాంలో 26 మంది అమాయక పర్యాటకులను కాల్చి చంపడంపై దేశమంతటా తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తమయ్యాయి. 370వ అధికరణం రద్దు తర్వాత ఇతర రాష్ర్టాల ప్రజలు కశ్మీర్ పర్యటనకు వస్తూ
Bali | భారతీయ శాస్త్రీయ నృత్యాలను ప్రదర్శించడానికి , ఏకత్వ సందేశాన్ని వ్యాప్తి చేయడానికి , కళలకు సరిహద్దులు లేని నిరూపించడానికి ఇండోనేషియా బాలి(Indonesia, Bali ) లో నిర్వహించిన శివపదం గీతాల నృత్యప్రదర్శన (Classical dances) వీక�
Minister Talasani | ఏ సామాజిక వర్గమైన ఐక్యతగా ఉంటే ఆర్థికంగా, సామాజిక, రాజకీయంగా అభివృద్ధి సాధించవచ్చని రాష్ట్ర పశుసంవర్ధక, మత్స్య, పాడి పరిశ్రమల అభివృద్ధి శాఖల మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్(Minister Talasani) అన్నారు.
పాఠశాల, కళాశాల స్థాయిలోనే కాదు.. ఉన్నతస్థానాల్లో ఉన్న మహిళలకు పురుషుల నుంచి వేధింపులు తప్పడం లేదని సీఐడీ అదనపు డీజీపీ మహేశ్ భగవత్ పేర్కొన్నారు. సమాజమంతా ఏకమైతేనే మహిళలపై వేధింపులు ఆగుతాయని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం క్రైస్తవులకు అండగా నిలువడం హర్షణీయమని నేషనల్ క్రిస్టియన్ బోర్డు చైర్మన్ డాక్టర్ జాన్ మస్కు అన్నారు. గురువారం హైదరాబాద్ బాగ్లింగంపల్లి సుందరయ్య విజ్ఞాన కేంద్రం లో ‘దేశంలో క్ర�
తెలంగాణ ప్రభుత్వం సమైక్యతా వజ్రోత్సవాలను నిర్వహిస్తే.. దానికి ఒక సార్థకత ఉండేలా కార్యక్రమాలను రూపొందించుకొన్నది. ఆదివాసీ, గిరిజనుల ఆత్మగౌరవ భవనాలను రాజధాని నడిబొడ్డులో ప్రారంభించుకొని సగర్వంగా జాతిక�
కేంద్రంలో అధికారంలో ఉన్న పెద్దలు తమ వైఫల్యాలను కప్పి పుచ్చేందుకు విద్వేష రాజకీయాలతో ప్రజలను విభజిస్తూ నీచమైన ఎత్తుగడలకు పాల్పడుతున్నారు. తరతరాలుగా దేశం నిలబెట్టుకొంటూ వస్తున్న శాంతియుత సహజీవనాన్ని వ
ఖిలాఫత్ ఆందోళన హైదరాబాద్ సంస్థానంలో జాతీయవాదాన్ని రగిలించింది. హిందూ, ముస్లింల ఐక్యతకు దోహదపడింది. జాతీయోద్యమంలో ముస్లింలు మరింత పాల్గొనేలా ప్రేరణ కల్పించింది. మొత్తంగా స్వాతంత్య్రోద్యమం ఉధృతమయ్యే
అర్చకులు ఐక్యంగా ముందుకు సాగుతూ తమ హకులను సాధించుకోవాలని అర్చక సమాఖ్య రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు గంగు ఉపేంద్రశర్మ పిలుపునిచ్చారు. శుక్రవారం కరీంనగర్లో నిర్వహించిన ధూప దీప నైవేద్య (డీడీఎన్) అర్