మహిళా సంఘాలకు సోలార్ విద్యుత్ యూనిట్లు అందించేందుకు రాష్ట్ర సర్కారు కసరత్తు చేస్తున్నది. ఇందులో భాగంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు 1260 యూనిట్లు కేటాయించగా, వీటి కోసం సుమారు రూ. 14 కోట్లు మంజూరు చేసింది.
మైనార్టీ సంక్షేమ శాఖ నుంచి అర్హులైన నిరుద్యోగ యువతకు అందించే సబ్సిడీ రుణాల యూనిట్ల సంఖ్యను పెంచాలని రాష్ట్ర మంత్రి కొప్పుల ఈశ్వర్ను కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్రావు కోరారు.
కొన్ని శతాబ్దాలుగా సామాజిక వివక్షకు, అణిచివేతకు గురువుతున్న దళితులను సంపూర్ణ సాధికారులను చేయడానికి సీఎం కేసీఆర్ దళిత బంధు పథకం ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని రాష్ట్ర డిప్యూటీ స్పీకర్ పద్మారావుగౌడ
జిల్లాలో దళిత బంధు పథకం కింద చేపట్టిన అన్ని యూనిట్లు త్వరితగతిని గ్రౌండింగ్ చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో నియోజకవర�
సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన దళితబంధు పథకం దేశానికే ఆదర్శంగా నిలిచిందని జనగామ ఎమ్మె ల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి అన్నారు. దళితబం ధు పథకం ద్వారా ప్రభుత్వం మంజూరు చేసిన నాగపురి, గుర్జక
‘డాక్టర్ సంజయ్.. ఎమ్మెల్యే విద్యాసాగర్రావు అంకుల్ కంటే ఎక్కువగా నా వెంటపడి, ఇథనాల్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు మెట్ల చిట్టాపూర్కు తెచ్చేలా చేశారు’ అంటూ రాష్ట్ర మున్సిపల్ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్
దళితుల జీవితాల్లో మార్పును తీసుకొచ్చేందుకు సీఎం కేసీఆర్ ప్రారంభించిన దళితబంధు పథకంలో భాగంగా ఖైరతాబాద్ నియోజకవర్గంలో రెండో విడుతలో భాగంగా 1000 మంది లబ్ధిదారులకు సాయం అందించనున్నామని ఎమ్మెల్యే దానం నా�
ప్రతి దళిత కుటుంబంలో వెలుగులు నింపడమే ప్రభుత్వ లక్ష్యమని ఆదిలాబాద్ జడ్పీ చైర్మన్ రాథోడ్ జనార్దన్, ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు అన్నారు. దళితబంధు పథకం కింద ఉమ్మడి మండలంలోని గంగాపూర్, ఖడ్కి ఎస్స�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు అన్ని రంగాల్లోనూ మొండిచెయ్యి చూపిందని రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ఆరోపించారు. విభజన చట్టంలో పేర్కొన్న ఒక్క హామీని కూడా నెరవేర్చలేదని మండిపడ్డ�
ఒక్కప్పుడు జహీరాబాద్ నియోజకవర్గం అంటే వెనుకబడి ప్రాంతం. ఎర్ర మట్టి అంటేనే జహీరాబాద్ అనే వారు. కానీ, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం వజ్రాలు పండే మట్టిగా గుర్తింపు తీసుకువచ్చింది తెలంగాణ ప్రభుత్వం. వైద్
సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకం దేశానికే దిక్సూచిగా ఉన్నదని ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. గురువారం మహబూబ్నగర్ జిల్లా హన్వాడ మండలం యారోనిపల�
దళిత కుటుంబాల ఆర్థిక స్వావలంబన కోసం రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న దళితబంధు తొలివిడుత యూనిట్ల పంపిణీకి జిల్లాలో రంగం సిద్ధమైంది. జిల్లాలో ఇప్పటికే ఎంపికైన వారిలో 203 మందికి కోరిన యూనిట్లు మంజూరయ్యాయి. �
ఆదాయం వచ్చేవాటినే ఎంచుకోండి 15 మంది దళితబంధు లబ్ధిదారులకు కరీంనగర్ కలెక్టర్ కర్ణన్ సూచన కరీంనగర్, ఆగస్టు 17 (నమస్తే తెలంగాణ): దళితబంధు లబ్ధిదారులకు అధికార యంత్రాంగం దన్నుగా నిలుస్తున్నది. యూనిట్ల ఎంపి�