ఎంతోమంది భారతీయ యువతీ యువకుల గమ్యస్థానం అమెరికా. ఆర్థిక సమస్యలను అధిగమించి, జీవితంలో ఉన్నత స్థానాలకు చేరాలని వారు అగ్రదేశం అమెరికాకు పయనం అవుతున్నారు. కానీ ఆ ఆశలు కొంత మంది జీవితాల్లో విషాదాన్ని మిగులుస
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించింది. చైనాను (China) అధిగమించిన భారత్లో (India) ప్రస్తుతం 29 లక్షల మంది అధికంగా ఉన్నారని ఐక్యరాజ్యసమితి (United States) గణాంకాలు వెల్లడించాయి.
చైనా, తైవాన్ మధ్య యుద్ధమేఘాలు కమ్ముకున్నాయి. తైవాన్ అధ్యక్షురాలు త్సాయి యింగ్ వెన్ అమెరికా పర్యటనతో ఉద్రిక్తతలు మరింత ముదిరాయి. వెన్ పర్యటనపై ఆగ్రహంతో ఉన్న చైనా.. శనివారం తైవాన్ వైపుగా ఎనిమిది యుద�
ఇప్పటికే వరదలతో సతమతమవుతున్న అమెరికాలోని కాలిఫోర్నియాను తాజాగా మరో తుఫాన్ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నది. దీంతో 3,60,000లకుపైగా ఇండ్లు, వ్యాపార సముదాయాలకు విద్యుత్తు నిలిచిపోయింది.
ప్రపంచ దేశాలు ఎంత ఒత్తిడిచేసిన తగ్గేదే లేదంటున్నది ఉత్తర కొరియా. వరుసగా క్షిపణులను ప్రయోగిస్తూ తన శత్రు దేశాలకు వణుకుపుట్టిస్తున్నది. రోజురోజుకు ఆయుధ సంపత్తిని పెంచుకుంటూ తన జోలికొస్తే ఊరుకునేది లేదం�
Crime News | అగ్రరాజ్యం అమెరికాలో మరో దారుణం జరిగింది. సిగరెట్ వెలిగించుకునేందుకు లైటర్ ఇవ్వలేదని ఓ దుండగుడు రెస్టారెంట్లో పనిచేసే మహిళను కాల్చిచంపాడు.
Contaminated Eye Drops | భారత ఐ డ్రాప్స్ను వాడటంవల్ల ఇన్ఫెక్షన్లు వస్తున్నాయని గుర్తించిన 'అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్డీఏ)' అక్కడ ఆ ఐ డ్రాప్స్ వాడకంపై నిషేధం విధించింది.
చైనాలో కరోనా కోరలు చాస్తున్నది. ఇటీవల జిన్పింగ్ ప్రభుత్వం జీరో కొవిడ్ పాలసీ సడలించిన నేపథ్యంలో కేసుల సంఖ్య అమాంతం పెరిగింది. ఆంక్షల ఎత్తివేత తర్వాత దేశంలో వేలాదిగా కొత్త కేసులు నమోదవుతున్నాయని, కరోన�
అన్నమో రామచంద్రా అని ప్రజలు బుక్కెడు బువ్వకోసం అంగలారుస్తున్న కాలమది. వర్షాల మీద ఆధారపడ్డ తెలంగాణ రైతాంగం కరువుతో కాలం వెళ్లదీస్తున్న సమయం. ఉమ్మడి పాలనలో ప్రాజెక్టులన్నీ ఆంధ్రాలో కట్టుకొని తెలంగాణను ఎ