అన్నమో రామచంద్రా అని ప్రజలు బుక్కెడు బువ్వకోసం అంగలారుస్తున్న కాలమది. వర్షాల మీద ఆధారపడ్డ తెలంగాణ రైతాంగం కరువుతో కాలం వెళ్లదీస్తున్న సమయం. ఉమ్మడి పాలనలో ప్రాజెక్టులన్నీ ఆంధ్రాలో కట్టుకొని తెలంగాణను ఎ
అమెరికా మధ్యంతర ఎన్నికల్లో హైదరాబాద్కు చెందిన అరుణా మిల్లర్ చరిత్ర సృష్టించారు. మేరీల్యాండ్ లెఫ్ట్నెంట్ గవర్నర్గా ఎన్నికై సరికొత్త అధ్యాయాన్ని లిఖించారు. భారత సంతతికి చెందిన వ్యక్తి అమెరికాలో �
Viral News | ఇటీవల కాలంలో సోషల్మీడియాలో ఎక్కువగా విన్న పదం సరోగసి. ఇందుకు ప్రధాన కారణం పలువురు సెలబ్రిటీలు ఈ పద్ధతి ద్వారా పిల్లల్ని కనడం. తాజాగా అమెరికాలో ఆశ్చర్యకర ఘటన ఒకటి చోటు చేసుకుంది. 56 ఏళ్ల మహిళ తన కుమారు
వేతనాలు, బోనస్ పెంపులు, ప్రోత్సాహకాలతో ఉద్యోగుల్ని ఉత్సాహపర్చిన దేశీ ఐటీ పరిశ్రమ హఠాత్తుగా రూట్ మార్చుకుంది. ఈ పరిశ్రమకు ప్రధాన మార్కెట్ అయిన అమెరికాలో మాంద్యం వస్తుందన్న అంచనాలతో వ్యయాలు తగ్గించుక
Viral Video | ఇటలీలోని ఓ విమానాశ్రయంలో ఊహించని పరిణామం చోటుచేసుకుంది. విమానం గాల్లోకి ఎగరగానే దాని చక్రం ఊడి కిందపడిపోయింది. చక్రం లేకుండానే వేల కిలోమీటర్లు ప్రయాణించిన విమానం సురక్షితంగా గమ్యస్థానానికి చేరుక
భారత జాతిపిత మహాత్మాగాంధీకి అగ్రరాజ్యం అమెరికాలో అరుదైన గౌరవం దక్కింది. ఆయన జీవిత విశేషాలు, జాతికి ఆయనిచ్చిన సందేశాలతో కూడిన మ్యూజియం ప్రారంభమైంది. న్యూజెర్సీలోని అట్లాంటిక్ నగరంలో దీన్ని గతవారం ప్రా
అల్ జవహరీని అంతమొందించిన అమెరికా సీఐఏ కాబుల్లోని ఇంటి బాల్కనీపై డ్రోన్తో లక్షిత దాడి జవహరీ మరణాన్ని ధ్రువీకరించిన అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ అమెరికన్లకు హాని చేస్తే ఇదే జరుగుతుందని హెచ్చరిక 9/11 ట�
తమను దెబ్బకొట్టడానికి అమెరికా తరుచుగా కుట్రలు పన్నుతున్నదని, ఇందుకోసం దక్షిణ కొరియాతో కలిసి పనిచేస్తున్నదని ఉత్తర కొరియా నియంత కిమ్జోంగ్ ఉన్ ఆరోపించారు.
చిహౌహౌ మిక్స్ జాతికి చెందిన ఈ 17 ఏండ్ల శునకం పేరు ‘మిస్టర్ హ్యాపీ ఫేస్’. అమెరికాలో ఇటీవల నిర్వహించిన ‘ప్రపంచంలో అత్యంత వికారమైన కుక్క’ల పోటీలో మొదటి స్థానంలో నిలిచింది.
మధ్య వయస్సువారికి అమెరికా పరిశోధకులు చేదువార్త చెప్పారు. 45నుంచి 64 ఏళ్ల వయస్సువారు ఎక్కువగా అన్నవాహిక క్యాన్సర్ బారినపడుతున్నారని తేల్చారు. వారు నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. యూఎస్లో
వాషింగ్టన్: టెక్సాస్లో జరిగిన స్కూల్ కాల్పుల ఘటనలో 19 మంది చిన్నారులు మృతిచెందిన విషయం తెలిసిందే. అయితే ఈ ఏడాది అమెరికాలో స్కూల్ షూటింగ్ ఘటనలు 27 జరిగినట్లు తెలస్తోంది. ఇటీవల బఫెలో నగరంల
తెలంగాణ పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావుపై అమెరికాకు చెందిన మహిళా వ్యాపారవేత్త ఆశా జడేజా మోత్వాని ప్రశంసలు కురిపించారు. దావోస్లో జరుగుతున్న వరల్డ్ ఎకనామిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) సదస్సులో మంగళవారం మ
ఉక్రెయిన్కి చెందిన లుహాన్స్ ప్రాంతంలోని ఓ పాఠశాల షెల్టర్ భవనంపై రష్యా సేనలు బాంబుల దాడికి పాల్పడ్డాయి. శనివారం సాయంత్రం జరిగిన ఈ ఘటనలో 60 మంది వరకు మరణించినట్టు తెలుస్తున్నది. బాంబు దాడి సమయంలో భవనంలో