అమెరికా వీసా దరఖాస్తు ప్రక్రియ ఇకపై మరింత ఖరీదు కాబోతున్నది. వచ్చే ఏడాది నుంచి హెచ్1బీ సహా వివిధ రకాల వీసా దరఖాస్తుల రుసుముల్ని పెంచేందుకు రంగం సిద్ధమైంది. ఆదాయాన్ని పెంచుకునేందుకు, నిధుల కొరతను ఎదుర్క�
అమెరికాలో (USA) మరోసారి కాల్పుల కలకలం సృష్టించాయి. మైనే (Maine) రాష్ట్రంలోని లెవిస్టన్లో (Lewiston) దుండగులు జరిపిన మాస్ షూటింగ్లో (Mass Shooting) 22 మంది మరణించారు. మరో 60 మందికిపైగా గాయపడ్డారు.
Vivek Ramaswamy | అమెరికా దేశాధ్యక్ష ఎన్నికల్లో భారత్కు చెందిన వివేక్ రామస్వామి (Vivek Ramaswamy) రిపబ్లికన్ పార్టీ తరపున బరిలో ఉన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆదివారం ఏబీసీ న్యూస్ (ABC News) నిర్వహించిన చర్చా వేదికలో పా
అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ తరఫున అధ్యక్ష అభ్యర్థులుగా పోటీ పడుతున్న భారత సంతతికి చెందిన నిక్కీ హేలీ, వివేక్ రామస్వామిలు పార్టీ వేదికపై కత్తులు దూసుకున్నారు.
యునైటెడ్ స్టేట్స్ ఇండియా ఎడ్యుకేషనల్ ఫౌండేషన్ (యూఎస్ఐఈఎఫ్) ఆధ్వర్యంలో ఈ నెల 26న ఎడ్యుకేషన్ ఫెయిర్ నిర్వహించనున్నట్టు యూఎస్ కాన్సులేట్ ప్రకటించింది.
Ringleader MD Azad: అమెరికాలో నకిలీ స్కీమ్ నడిపిన రింగ్లీడర్ ఆజాద్కు 15 ఏళ్ల జైలుశిక్ష పడింది. భారత్కు చెందిన ఆజాద్.. హూస్టన్లో అక్రమంగా నివసించాడు. ఆ దేశంలోని వృద్ధులను టార్గెట్ చేస్తూ అతను ఓ ఫ్రాడ్ స�
అమెరికాకు వెళ్లి విద్యనభ్యసించాలని, మంచి ఉద్యోగం సంపాదించి అక్కడే స్థిరపడాలని ఎంతో మంది కలలు కంటుంటారు. అయితే 50 రాష్ట్రాలు ఉన్న అమెరికాలో దేశమంతటా ఒకే విధమైన పరిస్థితులు లేవు. జీవన ప్రమాణాల విషయంలో పలు ర
Covid Origins: కోవిడ్ ఎక్కడ పుట్టిందో ఇంకా క్లారిటీ రాలేదు. చైనాలోని వుహాన్ ల్యాబ్లో ఆ వైరస్కు చెందిన ఆధారాలు దొరకలేదని అమెరికా ఇంటెలిజెన్స్ తాజాగా ఓ నివేదికను రిలీజ్ చేసింది. దీంతో వైరస్ పుట్టుక ఇంకా �
భూమిపైనే కాదు భూమి లోపల కూడా భారీ పర్వతాలు ఉన్నట్టు అమెరికాలోని అరిజోనా స్టేట్ యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు గుర్తించారు. భూమిపైనే ఎత్తైన పర్వతంగా ఉన్న మౌంట్ ఎవరెస్ట్ కంటే భూమి లోతుల్లో ఉన్న పర్వ�
అండర్-20 ఫుట్బాల్ చాంపియన్షిప్లో అమెరికా జట్టు క్వార్టర్ఫైనల్కు చేరుకుంది. న్యూజిలాండ్తో జరిగిన ప్రిక్వార్టర్ఫైనల్లో అమెరికా 4-0తో విజయం సాధించింది. ఆరంభంలో ఓవెన్ ఉల్ఫ్ గోల్ తరువాత 61వ నిమిషం
మాంద్యం ముంచుకొస్తున్న సూచనలు కనిపిస్తున్నాయి. ప్రపంచం లో మూడు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలైన అమెరికా, యురోపియన్ యూనియన్, చైనాల్లో ఈ మేరకు సంకేతాలు గోచరిస్తున్నాయి. ప్రపం చ ఉత్పత్తిలో దాదాపు సగం వాటా ఈ మూ�
దేశంలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్న నేపథ్యంలో పాకిస్థాన్లో ఉన్న తమ పౌరులు (Citizens), రాయబార సిబ్బంది (Diplomatic staff) అమెరికా (United States), యునైటెడ్ కింగ్డమ్ (UK), కెనడాలు (Canada) హెచ్చరికలు జారీచేశాయి. జరభద్రంగా ఉండా�
ఎంతోమంది భారతీయ యువతీ యువకుల గమ్యస్థానం అమెరికా. ఆర్థిక సమస్యలను అధిగమించి, జీవితంలో ఉన్నత స్థానాలకు చేరాలని వారు అగ్రదేశం అమెరికాకు పయనం అవుతున్నారు. కానీ ఆ ఆశలు కొంత మంది జీవితాల్లో విషాదాన్ని మిగులుస
ప్రపంచంలోనే అత్యధిక జనాభా కలిగిన దేశంగా భారత్ అవతరించింది. చైనాను (China) అధిగమించిన భారత్లో (India) ప్రస్తుతం 29 లక్షల మంది అధికంగా ఉన్నారని ఐక్యరాజ్యసమితి (United States) గణాంకాలు వెల్లడించాయి.