ఇరాన్పై అమెరికా, ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు వ్యతిరేకంగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో చార్మినార్ నుంచి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వరకు ఆదివారం భారీ ర్యాలీ నిర్వహించారు.
ఇరాన్, ఇజ్రాయిల్, అమెరికా దేశాల మధ్య యుద్ధం కారణంగా గ్యాస్ కొరత ఏర్పడి, ఆ ప్రభావం అన్ని వర్గాలపైనా పడుతు న్నది. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా దహెగాం మండల కేంద్రంలోని కస్తూర్బా విద్యాలయం, కల్వా డలోని గిర�
Iran Warning : అమెరికా, ఇజ్రాయెల్తో యుద్ధం కొనసాగుతున్న వేళ పొరుగునే ఉన్న గల్ఫ్ దేశాలకు ఇరాన్ కీలక హెచ్చరిక జారీ చేసింది. ఇరాన్ శతృదేశాలైన అమెరికా, ఇజ్రాయెల్లకు తమ దేశాల్లో చోటు ఇవ్వొద్దని సూచించింది.
పశ్చిమాసియా యుద్ధంలో కాల్పుల విరమణపై ఇప్పట్లో ఒప్పందం కుదిరే అవకాశం కనపడడం లేదు. ఇరాన్తో మధ్యవర్తులు చర్చిస్తున్నారని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించగా అటువంటిదేమీ లేదంటూ ఇరాన్ తేల్చ
Kim Jong Un : అమెరికా దూకుడును ఉత్తరకొరియా నేత కిమ్ జాంగ్ ఉన్ తప్పుపట్టారు. అమెరికా సర్కారు ఉగ్రదాడులకు పాల్పడుతున్నట్లు ఆయన ఆరోపించారు. పార్లమెంట్లో ప్రసంగిస్తూ ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. తమ దేశ �
అమెరికాకు ఇరాన్ మరో షాకిచ్చింది. యూఎస్కు చెందిన ఎఫ్-15 ఫైటర్ జెట్ను ఇరాన్ కూల్చివేసింది. హొర్ముజ్ జలసంధి సమీపంలో ఈ ఫైటర్ జెట్ను తమ గగనతల రక్షణ వ్యవస్థలు కూల్చివేసినట్టు ఇరాన్ ప్రభుత్వ మీడియా ప్�
అంతర్జాతీయ హంతక, ప్రపంచ విధ్వంసక దేశాలుగా అమెరికా, ఇజ్రాయెల్ స్వైర విహారం చేస్తున్నాయి. అందుకు కారణం అక్కడి ప్రజలు కాదు. ఆ దేశాల బడా కార్పొరేట్లే. వాళ్లు అలా తయారు కావడానికి కారణం.. వాళ్ల మధ్య పోగుబడ్డ సంప
అమెరికా వేదికగా జరిగిన ఎన్సీఏఏ ఇండోర్ చాంపియన్షిప్లో భారత యువ అథ్లెట్ సెల్వ ప్రభు రజత పతకంతో మెరిశాడు. ఆదివారం జరిగిన పురుషుల ట్రిపుల్జంప్ ఫైనల్లో సెల్వ ప్రభు 17.05మీటర్ల ఎత్తు దూకి అత్యుత్తమ ప్రదర
Benjamin Netanyahu : బెంజమిన్ క్షేమంగానే ఉన్నారని ఇజ్రాయెల్ ప్రభుత్వం చెబుతోంది. అయితే, ఆయన యుద్ధం ప్రారంభమైనప్పటి నుంచి బహిరంగంగా కనిపించలేదు. ఆయన ఉనికి గురించి ఎలాంటి సమాచారం లేదు.
Mojtaba Khamenei : ఇరాన్ తమ దేశ నూతన సుప్రీం లీడర్ను ఎన్నుకుంది. కొత్త సుప్రీం లీడర్గా అయతొల్లా ఖమేనీ తనయుడు మొజ్తాబా ఖమేనీని ఎన్నుకున్నట్లు ఇరాన్ అధికారికంగా ప్రకటించింది.
Iran-US | ఇరాన్ పై దాడి చేసేందుకు అమెరికా సిద్ధమవుతున్న వేళ.. అమెరికాకు ఇరాన్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. ఈసారి దాడి చేస్తే.. తాము గట్టిగా బదులిస్తామని హెచ్చరించింది. తమ దేశంపై ఎలాంటి సైనిక దాడి జరిగినా.. దాన్న
ద్రవ్యోల్బణానికి వ్యతిరేకంగా హింసాత్మక ఆందోళనలు జరుగుతున్న ఇరాన్లో ఒక్క నిరసనకారుడిని హతమార్చినా తాము సైనిక జోక్యం చేసుకుంటామని పదే పదే హెచ్చరికలు జారీచేసిన అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన
US-India : ఇటీవల ఇండియాపై వరుస ఆంక్షలు విధిస్తూ, హెచ్చరికలు జారీ చేస్తూ వస్తున్న అగ్రదేశం అమెరికా తాజాగా సానుకూల ప్రకటన చేసింది. అమెరికాకు ఇండియాకన్నా ఆవశ్యకమైన దేశం మరోటి లేదంటూ ప్రకటించింది.