వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) విధానాన్ని హేతుబద్ధీకరించనున్నారు. దీంతో ఇప్పుడున్న ట్యాక్స్ స్లాబులు సగానికి తగ్గిపోనున్నాయి. 2 పన్ను రేట్లనే ఉంచాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది మరి. ఈ మేరకు కేంద్ర ఆర్థ�
బొగ్గు గనుల లీజు విషయంలో ఇప్పటికే ఎన్నో విమర్శలు ఎదుర్కొంటున్న అదానీ గ్రూప్.. బొగ్గు విక్రయాల్లో కూడా అక్రమాలకు పాల్పడింది. నాణ్యతలేని బొగ్గును కారుచౌకగా కొనుగోలు చేసి దాన్ని హై-గ్రేడ్ క్వాలిటీ బొగ్గ�
2023-24 ఆర్థిక సంవత్సరానికి (2024-25 మదింపు సంవత్సరం)గాను ఆదాయ పన్ను (ఐటీ) రిటర్న్స్ను దాఖలు చేస్తున్న ట్యాక్స్పేయర్స్కు సూచన. పాత పన్ను విధానాన్ని ఎంచుకునేవారు జూలై 31లోగా ఐటీఆర్లను దాఖలు చేయాలి.
బంగారాన్ని తాకట్టు పెట్టుకొని ఇచ్చిన రుణాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించాలని అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ సూచించింది. ఈ మేరకు ఆయా బ్యాంకుల అధిపతులకు ఆర్థిక సేవల శాఖ (డీఎఫ్�
కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ముందస్తు ఆమోదం లేకుండా 2023-24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పీఎఫ్ ఖాతాదారులకు ఇచ్చే వడ్డీరేటును బహిరంగంగా ప్రకటించకూడదని ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ(ఈపీఎఫ్వో)కు చెందిన సెంట్ర
టర్నోవర్ రూ.5 కోట్లు దాటితే వ్యాపార సంస్థలు తమ బిజినెస్ టు బిజినెస్ (B2B) లావాదేవీల కోసం ఎలక్ట్రానిక్ ఇన్వాయిస్ (ఈ-ఇన్వాయిస్)ను తీసుకోవాల్సిందే. ఈ ఏడాది ఆగస్టు 1 నుంచి ఇది అమల్లోకి వస్తుందని కేంద్ర ఆర్థ�
కొత్త ఏకీకృత పన్నుల విధానాన్ని ప్రవేశపెట్టిన తర్వాత ఎన్నడూ లేనంతగా 2023 ఏప్రిల్లో రికార్డుస్థాయిలో జీఎస్టీ వసూళ్లు జరిగాయి. ముగిసిన నెలలో రూ. 1.87 లక్షల కోట్లు వసూలైనట్టు సోమవారం కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శా�
వ్యవసాయోత్పత్తుల దిగుబడుల్లో క్షీణత, పెరుగుతున్న ధరలతో ఎగిసిపడే ద్రవ్యోల్బణం, భౌగోళిక రాజకీయ పరిణామాలపట్ల జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉందని కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ హెచ్చరించింది.