ఓలా, ఉబర్, ర్యాపిడో వంటి రైడ్ హెయిలింగ్ కంపెనీల యాప్లపై కేంద్ర వినియోగదారుల పరిరక్షణ సంస్థ (సీసీపీఏ) దర్యాప్తు చేస్తున్నదని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషీ చెప్పారు. సత్వర సేవల కోసం ముందుగానే టిప్ను చ�
కేంద్ర ప్రభుత్వం నుంచి సివిల్ సైప్లె శాఖకు రావాల్సిన రూ.1,8 91 కోట్ల బకాయిలను విడుదల చేయాలని కేంద్ర ఆహార, పౌరసరఫరాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీకి సీఎం రేవంత్రెడ్డి, మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డి విజ్ఞప్తి చ�
బీజేపీ టికెట్ ఇప్పిస్తానని నమ్మించి మహిళ నుంచి రూ.2 కోట్లు తీసుకుని మోసం చేసిన కేసులో కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి సోదరుడు గోపాల్జోషిని బెంగళూరు పోలీసులు శనివారం అరెస్ట్ చేశారు.
బీజేపీ నేత, కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి పై ఈసారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు ప్రముఖ లింగాయత్ స్వా మీజీ, శిరహటి ఫక్కీరేశ్వర మఠానికి చెందిన ఫకీర దింగాళేశ్వర స్వామి సోమవారం ప్రకటించా రు. లింగాయత్ మఠా�
కులగణన చేపట్టే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదని, ఆ బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ స్పష్టంచేశారు. కర్ణాటకలో కులగణన వ్యవహారంపై ఆయన ఈ మేరకు స్పం�
పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 20 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు నిర్వహించారు. అంతలోనే మళ్లీ సమావేశాలు ఉంటాయని కేంద్రం ప్రకటించింది. ఈ ఐదు రోజుల సమావేశాలు పాత పార్లమెంటు భవనంలో ప్రారంభమై, కొత్త భవనంలో ముగుస
Nagaland | నాగాలాండ్ (Nagaland) అసెంబ్లీ చరిత్ర సృష్టించింది. దేశంలోనే మొదటి పూర్తిస్థాయి కాగిత రహిత అసెంబ్లీగా నిలిచింది. నాగాలాండ్ అసెంబ్లీలో నేషనల్ ఈ-విధాన్ అప్లికేషన్ (NeVA) ప్రోగ్రామ్ను అమలు చేస్తున్నారు. దీ