Brazil - Crude Oil | బ్రెజిల్ నుంచి ముడి చమురు దిగుమతి పెంచుకునే విషయమై ఆ దేశ చమురు సంస్థలతో చర్చలు జరుపుతున్నట్లు కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ శుక్రవారం తెలిపారు.
ప్రధానమంత్రి ఉజ్వల యోజన లబ్ధిదారుల కుటుంబాలకు ఒక రోజు గ్యాస్ ఖర్చు కేవలం రూ.5లే అవుతుందని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి పేర్కొన్నారు.
LPG eKYC | వంట గ్యాస్ సిలిండర్ల వినియోగదారుల ఈ-కేవైసీ ప్రక్రియకు ఎటువంటి తుది గడువు లేదని కేంద్ర పెట్రోలియం శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ స్పష్టం చేశారు.
లోక్సభ ఎన్నికల ముందు కేంద్ర ప్రభుత్వం వరాల వర్షం కురిపిస్తున్నది. మొన్నటికి మొన్న అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని గ్యాస్ సిలిండర్పై రూ.100 తగ్గించిన కేంద్రం.. తాజాగా పెట్రోల్, డీజిల్ �
Petrol Diesel Price | సార్వత్రిక ఎన్నికలకు ముందు కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకున్నది. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తూ సామాన్యులకు ఊరట కల్పించింది. లీటర్ పెట్రోల్, డీజిల్పై రూ.2 చొప్పున తగ్గించింది.
దేశీయ నిర్మాణ రంగం జోష్ మీదున్నదని కేంద్ర గృహ, పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురి అన్నారు. ఈ క్రమంలోనే 2025నాటికి చైనా, అమెరికా తర్వాత ప్రపంచంలో మూడో అతిపెద్ద నిర్మాణ రంగ మార్కెట్గా భారత్ అవ�
LPG Cylinder | పొరుగు దేశాలతో పోలిస్తే మనదేశంలో వంట గ్యాస్ సిలిండర్ ధర చాలా చౌకగా రూ.603 లకే లభిస్తున్నదని కేంద్ర చమురు శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరీ వెల్లడించారు.
Petrol Price | పెట్రో ధరల పెంపుపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం కొత్త నాటకానికి తెరతీసింది. భారత్ పొరుగు దేశాలు, పశ్చిమ దేశాలతో పోలిస్తే పెట్రోల్, డీజిల్పై తాము పెంచింది చాలా తక్కువని కేంద్రమంత్రి హర్దీప్సిం
Petrol Price | గురువారం లోక్సభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా పెట్రో ఉత్పత్తులపై దేశమంతా ఒకే ధరల విధానం ప్రవేశపెట్టే అవకాశం ఉన్నదా? అని రాజస్థాన్ బీజేపీ ఎంపీ రాహుల్ కశ్వాన్ అడిగిన ప్రశ్నకు మంత్రి లిఖితపూర్వక సమ
ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు రెండు రోజుల ఢిల్లీ పర్యటన ముగించుకుని ఆదివారం సాయంత్రం హైదరాబాద్కు తిరిగొచ్చారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా ఆయన ముగ్గురు కేంద్ర మంత్రులను విడివిడిగా కలిసి పలు అంశ�
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. రాష్ర్టానికి రావాల్సిన పెండింగ్ అంశాలపై కేంద్ర సర్కారుపై ఒత్తిడి తెచ్చేందుకు శుక్రవారం ఆయన ఢిల్లీకి బయలుదే
సరిగ్గా ఎనిమిదేండ్ల కిందట లీటర్ పెట్రోల్ ధర రూ.71.41. అక్కడి నుంచి మొదలు ఒకటి, రెండు, మూడు రూపాయాలు అనుకొంటూ సెంచరీ కొట్టింది. ఎనిమిదేండ్లు తిరిగే సరికి లీటర్ పెట్రోల్ రూ.109.66కి చేరింది. సామాన్యులు దొరికారు
దేశంలోని మెట్రో నగరాల్లో వాయు కాలుష్యం సమస్య పరిష్కారానికి క్లీన్ఎయిర్ అథారిటీలను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదన కేంద్రం వద్ద కొన్నేండ్లుగా పెండింగ్లో ఉన్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకర�