బీహార్ సీఎం నితీశ్కుమార్, ఒడిశా మాజీ సీఎం నవీన్ పట్నాయక్కు భారతరత్న ప్రకటించాలని కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ సూచించారు. బుధవారం విలేకరులతో ఆయన మాట్లాడుతూ బీహార్ అభివృద్ధి కోసం నితీశ్ కృషి చే�
మున్నూరు కాపు సహకార సంఘానికి తోడ్పాటును అందించాలని బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర చేనేత, జౌళి శాఖ మంత్రి గిరిరాజ్సింగ్కు విజ్ఞప్తి చేశారు.
భారత్లో త్వరలోనే ‘ఇండియాసైజ్'లో దుస్తులు లభించనున్నాయి. ఇందుకోసం కేంద్ర టెక్స్టైల్స్ శాఖ కొత్త ప్రాజెక్టును చేపట్టనుంది. ఈ విషయాన్ని గురువారం ఢిల్లీలో కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ ప్రకటించారు. ఇ�
కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ గిరిరాజ్ సింగ్కు సొంత నియోజకవర్గమైన బీహార్లోని బెగుసరాయ్లో నిససన సెగ తగిలింది. స్థానిక దాక్ బంగ్లా రోడ్లో ఆదివారం ఓ పార్క్ శంకుస్థాపనకు వచ్చిన కేంద్ర మంత్రిని ఏఎన్ఎం �
కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ ముస్లింలను ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. ‘దేశ విభజన జరిగాక.. ముస్లింలను భారత్లో ఉండనివ్వటం పెద్ద తప్పు’ అంటూ వ్యాఖ్యానించారు.
కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. త్యాగాలు చేయడానికి అసలు మాజీ ప్రధాని ఇందిరా గాంధీ, కాంగ్రెస్ నేత సోనియా గాంధీలకు మంగళసూత్రాలు ఉన్నాయా? అని వ్యాఖ్యానించారు.
Giriraj Singh Shown Black Flags | కేంద్ర మంత్రి గిరిరాజ్ సింగ్కు సొంత నియోజకవర్గంలో నిరసన సెగ తగిలింది. బీజేపీ కార్యకర్తలు నల్ల జెండాలు చూపించి నిరసన వ్యక్తం చేశారు. (Giriraj Singh Shown Black Flags) బీహార్లోని బెగుసరాయ్ జిల్లాలో ఈ సంఘటన జర�
జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో ఆధార్ ఆధారిత చెల్లింపుల విధానాన్ని(ఏబీపీఎస్) తప్పనిసరి చేయడంపై కాంగ్రెస్ పార్టీ చేసిన విమర్శలను కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ మంగళవారం తీవ్రంగ�
ఉపాధి హామీ పథకానికి కేంద్రం తిలోదకాలు ఇస్తున్నది. 2022-23లో 5 కోట్లకు పైగా జాబ్ కార్డులను రద్దు చేసినట్టు కేంద్ర గ్రామీణ శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ మంగళవారం పార్లమెంట్లో వెల్లడించారు.
వినూత్నంగా ఆలోచించటంలో తెలంగాణ రాష్ట్రం ముందున్నదని, ఇదే తరహాలో మరిన్ని కార్యక్రమాలు చేపట్టాలని కేంద్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి గిరిరాజ్ సింగ్ కొనియాడారు. గ్రామీణాభివృద్ధి, గ్రామీ �
తెలంగాణ మహిళకు ఢిల్లీ వేదికగా అరుదైన గౌరవం దక్కింది. స్వయం సహాయక సంఘాల (ఎస్హెచ్జీ)పై ఆమె చేసిన ప్రసంగం కేంద్రమంత్రినే కట్టిపడేసింది. ప్రసంగం ఆద్యంతం సభికులు చప్పట్లతో అభినందనలు తెలిపారు. దేశంలోని వివి
సీఎం కేసీఆర్ సుపరిపాలనలో పల్లెలు ప్రగతి పథంలో దూసుకెళ్తున్నాయి. ‘పల్లె ప్రగతి’ కింద ప్రతి గ్రామంలోనూ మౌలిక వసతులు కల్పించారు. నిత్యం మొక్కల పెంపకం, పారిశుధ్య నిర్వహణ చేపడుతుండడంతో ఉమ్మడి జిల్లాలోని ప�
కేంద్ర ప్రభుత్వం ఉపాధి పథకాన్ని నిర్వీర్యం చేస్తుందనడానికి అధికారిక లెక్కలే సాక్ష్యంగా నిలుస్తున్నాయి. దేశ వ్యాప్తంగా ఉపాధి హామీ సగటు పనిదినాలు గణనీయంగా తగ్గాయి.
పాట్నా : జేడీయూ నేత నితీశ్కుమార్ ఎన్డీయే కూటమి గుడ్బై చెప్పడంతో బిహార్లో రాజకీయాలు వేడెక్కాయి. ప్రస్తుతం ఇరుపార్టీల నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. ఈ క్రమంలో లాలూ ప్రసాద్ యాదవ్ పాత ట్వీట్ను రీట్వ�
ఆ దేశ విధానాలపై బీజేపీ కేంద్ర మంత్రి గిరిరాజ్ ప్రశంస చైనాను మెచ్చుకొంటే విపక్ష నేతలపై దేశద్రోహి ముద్ర.. ఇప్పుడు మీ పార్టీ కూడా దేశద్రోహేనా అంటున్న నెటిజన్లు న్యూఢిల్లీ: ఒక ముఖ్యమంత్రో, ఒక విపక్ష నాయకుడో