Milk Adulteration | దేశంలో కల్తీ పాల వ్యాపారం జోరుగా సాగుతున్నది. ఉత్తరాది నుంచి దక్షిణాది రాష్ట్రాల వరకు పలు రాష్ట్రాల్లో కల్తీ పాల వ్యాపారం యథేచ్ఛగా నడుస్తున్నది. గత మూడేళ్లలో ఉత్తరప్రదేశ్, కేరళ, తమిళనాడు రాష్ట్ర�
JP Nadda | బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా రాజ్యసభా నాయకుడిగా నియమితులయ్యారు. కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ మంత్రిత్వ శాఖను కూడా నిర్వహిస్తున్న ఆయన పీయూష్ గోయల్ స్థానాన్ని భర్తీ చే
Mansukh Mandaviya: కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సూక్ మాండవీయ్య క్రికెట్ ఆడారు. గుజరాత్లోని పోరుబందర్లో ఆయన స్థానికులతో కలిసి కాసేపు మైదానంలో గడిపారు. బ్లాక్ టీషర్ట్ ధరించిన మంత్రి మాండవీయ.. బౌలింగ్, �
COVID-19 | కరోనా వైరస్ ప్రపంచ వ్యాప్తంగా 223 సార్లు పరివర్తన చెందిందని కేంద్ర ఆరోగ్య మంత్రి మన్సుఖ్ మాండవియా తెలిపారు. ఇన్ఫ్లుఎంజా మాదిరిగా కరోనా (COVID-19) కొనసాగుతుందని, దాని వేరియంట్స్ ఇప్పుడు ప్రాణాంతకం కాదని అన�
Corona India | దేశంలో కరోనా వైరస్ (India Corona Virus) కేసులు భారీగా తగ్గాయి. ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సోమవారం ఉదయం 8 గంటల వరకు 87,038 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా.. 4,282 కేసులు బయటపడినట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ (Union Health Minister) వెల్�
COVID-19 in India | కేవలం 24 గంటల వ్యవధిలో కొత్తగా 6050 మందికి కోరోనా పాజిటివ్ వచ్చింది. దాంతో దేశంలో యాక్టివ్ కేసుల సంఖ్య 28 వేల మార్క్ను దాటింది. ఈ నేపథ్యంలో కేంద్రం అప్రమత్తమై కరోనా మహమ్మారి కట్టడికి ఉపక్రమించింది.
India Corona | భారత్లో గత కొన్ని రోజులుగా కరోనా వైరస్ (Corona Virus) వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. రోజూవారీ కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా 6 వేలకు పైనే కొత్త కేసులు నమోదయ్యాయి.
India Corona | భారత్లో కరోనా వైరస్ (India Corona Virus) వ్యాప్తి ఆందోళన కలిగిస్తోంది. రోజు రోజుకీ కొత్త కేసుల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా గత 24 గంటల వ్యవధిలో ఐదు వేలకు పైనే కొత్త కేసులు నమోదయ్యాయి.
Corona Virus | దేశంలో కరోనా కేసులు మరోసారి పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో, 1590 మందికి వైరస్ సోకింది. ఆరుగురు వైరస్ కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 146 రోజుల తర్వాత ఒకే రోజు అత్యధిక కేసులు నమోదవడం ఇదే తొలిసారి.
India Corona | దేశంలో కరోనా వైరస్ (India Corona Virus) కేసుల్లో మళ్లీ పెరుగుదల కనిపిస్తోంది. గత కొన్ని రోజులుగా అదుపులోనే ఉందనుకున్న మహమ్మారి మరోసారి కోరలు చాస్తోంది.
Covid-19 Cases | దేశంలో కరోనా కేసులు పెరుగుతున్నాయి. దాదాపు 126 రోజుల తర్వాత దేశంలో 800కిపైగా కొత్త కేసులు నమోదయ్యాయి. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం.. శనివారం దేశంలో కొత్తగా 841 పాజిటివ్ కేసులు రికా�
న్యూఢిల్లీ : దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 2338 కొత్త కేసులు నమోదయ్యాయని కేంద్ర కుటుంబ, ఆరోగ్యమంత్రిత్వ శాఖ మంగళవారం తెలిపింది. తాజా కేసులతో దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4,31,58,087 కేసులు నమోదయ్యాయి. మరో 19 మంది మహమ్మ
కొవిడ్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని కేంద్రప్రభుత్వం మరింత విస్తృతం చేసింది. 12-14 ఏండ్ల పిల్లలకు కూడా టీకా వేయాలని నిర్ణయించింది. కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ సోమవారం ఈ విషయాన్ని వెల్లడించారు. �