న్యూఢిల్లీ : పోలియో నేషనల్ ఇమ్యునైజేషన్ డే సందర్భంగా పల్స్ పోలియో కార్యక్రమాన్ని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సూఖ్ మాండవీయ ఢిల్లీలో ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐదేండ్ల లోపు చిన్నారులకు కేంద్ర
న్యూఢిల్లీ : దేశంలో కరోనా వ్యాక్సినేషన్ వేగంగా సాగుతున్నది. గత నెలరోజుల్లో 15-18 సంవత్సరాల వయసున్న 2కోట్ల మంది టీనేజర్లకు రెండుడోసుల టీకాలు వేసినట్లు కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ తెలిపారు. 15-18 సం�
Covid-19 Vaccine for Kids | కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా ప్రస్తుతం దేశవ్యాప్తంగా టీకాల పంపిణీ శరవేగంగా సాగుతున్నది. ప్రస్తుతం 15 సంవత్సరాలుపై బడిన వారందరికీ టీకాలు వేస్తున్న విషయం విధితమే. 15 సంవత్సరాల కంటే తక్కువ వయసున్�
One year of vaccination campaign completed, Union health minister released postage stamp | దేశంలో కరోనా మహమ్మారికి వ్యతిరేకంగా టీకాల పంపిణీ ప్రారంభించి నేటితో ఏడాది పూర్తయ్యింది. ఈ సందర్భంగా వ్యాక్సిన్కు సంబంధించిన పోస్టల్ స్టాంపును కేంద్రం విడుదల చేసింది.
Mansukh Mandaviya: కేంద్ర వైద్యారోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవీయ మరికాసేపట్లో ఐదు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్యమంత్రులు, ఆరోగ్య శాఖల అధికారులతో సమావేశం కానున్నారు. ఇవాళ
Mansukh Mandaviya: కేంద్ర వైద్యారోగ్యశాఖ మంత్రి మన్సుక్ మాండవీయ రేపు (జనవరి 10న) అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్య మంత్రులతో సమావేశం కానున్నారు. దేశంలో కరోనా పరిస్థితిపై
న్యూఢిల్లీ: కోవిడ్పై పోరాటంలో భాగంగా ఇండియాలో మరో కొత్త వ్యాక్సిన్లకు కేంద్ర ప్రభుత్వం అమనుతి ఇచ్చింది. కోర్బీవ్యాక్స్, కోవోవ్యాక్స్ టీకాలకు అత్యవసర వినియోగం కింద అనుమతి ఇస్తున్నట్లు కేం�
Union Health Minister Mandaviya | ఆక్సిజన్ కొరతపై రాజకీయాలు ఆపి, ప్రాణాలు కాపాడేందుకు ఉత్పత్తిని పెంచేందుకు కేంద్రం చేస్తున్న ప్రయత్నాలను గమనించాలని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి
Mansukh Mandaviya: కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మన్సుక్ మాండవీయ ఈ ఉదయం ఢిల్లీలో సైకిల్ తొక్కుతూ ప్రగతి మైదాన్కు వెళ్లారు. ప్రగతి మైదాన్లో ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించడం కోసం
Har Ghar Dastak: కరోనా మహమ్మారి కట్టడికి సంబంధించి కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి మన్సుక్ మాండవీయ రేపు (గురువారం) అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఆరోగ్యమంత్రులతో
Health Minister Mandaviya | ఇప్పుడిప్పుడే దేశం మహమ్మారి నుంచి బయటపడుతున్నది. ఈ క్రమంలో మరో కొత్త రకం వైరస్ వెలుగు చూడడం సర్వత్రా ఆందోళన కలిగిస్తోంది. మధ్యప్రదేశ్,
న్యూఢిల్లీ : రానున్న మూడు నెలల్లో భారత్ 100 కోట్ల కొవిడ్-19 టీకా డోసులను సేకరిస్తుందని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవీయ సోమవారం తెలిపారు. అక్టోబర్లో 25 కోట్ల డోసులు అందుబాటులోకి వస్తాయన�
న్యూఢిల్లీ : థర్డ్ వేవ్ ఆందోళన మధ్య కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి కీలక ప్రకటన చేశారు. అతిత్వరలోనే చిన్నారులకు కొవిడ్ టీకాలు వేయనున్నట్లు కేంద్ర కుటుంబ, ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ప్రకటించారు. పిల్లల
న్యూఢిల్లీ: కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రిగా మన్సుక్ మాండవీయ ఇవాళ బాధ్యతలు స్వీకరించారు. కెమికల్స్ అండ్ ఫెర్టిలైజర్స్ శాఖ కూడా ఆయన ఆధీనంలో ఉన్న విషయం తెలిసిందే. కేంద్ర మంత్రిగా బుధవారం మాండవీయ ప్�
న్యూఢిల్లీ: కేంద్ర క్యాబినెట్ విస్తరణకు కొన్ని గంటల ముందు నాటకీయ పరిణామాలు చోటుచేసుకుంటున్నాయి. ప్రస్తుతం క్యాబినెట్లో ఉన్న కొందరు మంత్రులు ఒక్కొక్కరిగా రాజీనామా చేస్తున్నారు. కాసేపటిక్ర�