ప్రభుత్వరంగ బ్యాంకుల్లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం) మెరుగైన పనితీరు కనబరిచింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో బ్యాంక్ రుణ వితరణలో 21.67 శాతం వృద్ధిని కనబరిచింది.
బ్రాంచీలు లేని గ్రామీణ ప్రాంతాల్లో ఖాతాదారులకు బ్యాకింగ్ సేవలను చేరువ చేసేందుకు బ్యాంకులు కస్టమర్ సర్వీసు పాయింట్పేరుతో బిజినెస్ కరస్పాడెంట్లను నియమించుకుంటున్నాయి.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉద్యోగులు మరోసారి తమ ఔదార్యం చాటుకున్నారు. నగరంలోని అన్నం ఫౌండేషన్కు వేలాది రూపాయల విలువైన దుప్పట్లు, వస్ర్తాలు, బియ్యం బస్తాలను మంగళవారం అందజేశారు.
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(యూబీఐ) డిపాజిట్దారులకు శుభవార్తను అందించింది. రూ.2 కోట్ల లోపు ఫిక్స్డ్ డిపాజిట్లపై వడ్డీరేట్లలో మార్పులు చేసింది. ఏడు రోజుల నుంచి 10 ఏండ్లలోపు టర్మ్ డిపాజిట్లపై 3 శాతం నుం�
బ్యాంకింగ్ చరిత్రలో ఇదే అతిపెద్ద ఫ్రాడ్ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఫిర్యాదు కేసు నమోదుచేసిన సీబీఐ న్యూఢిల్లీ, జూన్ 22: బ్యాంక్లను రూ.34,615 కోట్లు మోసం చేశారన్న ఆరోపణలపై దివాన్ హౌసింగ్ ఫైనాన్స్ (డీహ
సూక్ష్మ, చిన్న, మధ్యతరహా (MSME) పరిశ్రమలకు చేరువయ్యేందుకు, వారికి అవసరమయ్యే రుణాలను మంజూరు చేసేందుకు అందుబాటులో ఉన్న ఉత్తమ పథకాలను MSME పారిశ్రామికవేత్తలకు వివరించేందుకు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు తెలం�
యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో ఏ మణిమేఖలాయ్ని నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. కెనరా బ్యాంక్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా విధులు నిర్వహిస్తున్న మణిమేఖలాయ�
ముంబై, జూన్ 2: సూక్ష్మ, చిన్న మధ్యతరహా పరిశ్రమలకు కో-ఫైనాన్సింగ్ సేవలు అందించడంలో భాగంగా స్మాల్ ఇండస్ట్రిస్ డెవలప్మెంట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(సిడ్బీ)తో ప్రభుత్వరంగ సంస్థ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండి�
హైదరాబాద్, మే 30: ప్రభుత్వరంగ బ్యాంకింగ్ దిగ్గజాల్లో ఒకటైన బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర(బీవోఎం) రుణ వితరణలో ఇతర ప్రభుత్వరంగ బ్యాంకుల కంటే అధిక వృద్ధిని నమోదు చేసుకున్నది. గడిచిన ఆర్థిక సంవత్సరానికిగాను బ్య�
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 7: ప్రభుత్వరంగ సంస్థ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆశాజనక ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికానికిగాను రూ.1,085 కోట్ల నికర లాభాన్ని ఆర్జించింది. ఏడాది క�
తెలుగు అకాడమీ కేసులోవిడుదలైన రెండ్రోజులకే జైలుకు గిడ్డంగుల సంస్థ నకిలీ ఎఫ్డీల మోసం కేసులో ఇప్పుడు అరెస్టు హైదరాబాద్ సిటీబ్యూరో, జవనరి 22 (నమస్తే తెలంగాణ): తెలుగు అకాడమీకి చెందిన 65 కోట్ల ఫిక్స్డ్ డిపాజ�
హైదరాబాద్, జనవరి 5: సురక్షిత డిజిటల్ బ్యాంకింగ్ కోసం ప్రభుత్వ రంగ యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా.. హైదరాబాద్లో ఓ వీఏపీటీ ల్యాబ్ను ప్రారంభించింది. బ్యాంక్కు ఇక్కడ ఉన్న సైబర్ సెక్యూరిటీ సెంటర్ ఆఫ్ ఎ