Cricket | హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తెలంగాణ అంతర్ జిల్లాల అండర్ -19 క్రికెట్ పోటీలు సోమవారం నుంచి వరంగల్ జిల్లా కేంద్రంలో ప్రారంభమయ్యాయి.
దక్షిణాఫ్రికా అండర్-19తో మూడు వన్డేల సిరీస్ను యువ భారత్ మరో మ్యాచ్ ఉండగానే కైవసం చేసుకుంది. సోమవారం జరిగిన రెండో వన్డేలో భారత అండర్-19 జట్టు 8 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. తద్వారా సిరీస్లో 2-0 ఆధిక
హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్వర్యలో ఈనెల చివరి వారం నుంచి జరగనున్న హెచ్సీఏ అండర్- 19 లీగ్ పోటీల్లో పాల్గొంటున్న ఉమ్మడి వరంగల్ జిల్లా జట్టు ఎంపిక చేసినట్లు కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ తెలిపా�
బీసీసీఐ ఆధ్వర్యంలో జరుగనున్న అండర్-19 క్రికెట్ శిక్షణా శిబిరానికి ఏడుగురు మహిళా క్రికెటర్లు ఎంపికయ్యారు. హైదరాబాద్ నుంచి ఒకేసారి ఇంతమంది ఎంపిక కావడం ఇదే తొలిసారి.
తెలంగాణ యువ ఆటగాడు అరవెల్లి అవనీశ్ (60 నాటౌట్; 8 ఫోర్లు, ఒక సిక్సర్) రాణించడంతో.. దక్షిణాఫ్రికా అండర్-19 జట్టుతో జరిగిన మ్యాచ్లో యువ భారత జట్టు గెలిచింది.
యూఏఈ వేదికగా జరిగే అండర్-19 ఆసియాకప్ టోర్నీకి ఎంపిక చేసిన భారత జట్టులో హైదరాబాద్కు చెందిన అవినాశ్రావు, మురుగన్ అభిషేక్ ఎంపికయ్యారు. వచ్చే నెల 8వ తేదీ నుంచే మొదలయ్యే టోర్నీ కోసం సెలెక్టర్లు శనివారం 15 �
మ్యాచ్కు ముందు రోజు అండర్-19 జట్టును కలిసి విలువైన సూచనలిచ్చిన స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ( Neeraj chopra ) .. అమ్మాయిలు వరల్డ్కప్ ( Women's world cup ) చేజిక్కించుకున్నాక మైదానంలో వారికి సెల్యూట్ చేశాడు.