హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్వర్యలో ఈనెల చివరి వారం నుంచి జరగనున్న హెచ్సీఏ అండర్- 19 లీగ్ పోటీల్లో పాల్గొంటున్న ఉమ్మడి వరంగల్ జిల్లా జట్టు ఎంపిక చేసినట్లు కార్యదర్శి చాగంటి శ్రీనివాస్ తెలిపా�
బీసీసీఐ ఆధ్వర్యంలో జరుగనున్న అండర్-19 క్రికెట్ శిక్షణా శిబిరానికి ఏడుగురు మహిళా క్రికెటర్లు ఎంపికయ్యారు. హైదరాబాద్ నుంచి ఒకేసారి ఇంతమంది ఎంపిక కావడం ఇదే తొలిసారి.
తెలంగాణ యువ ఆటగాడు అరవెల్లి అవనీశ్ (60 నాటౌట్; 8 ఫోర్లు, ఒక సిక్సర్) రాణించడంతో.. దక్షిణాఫ్రికా అండర్-19 జట్టుతో జరిగిన మ్యాచ్లో యువ భారత జట్టు గెలిచింది.
యూఏఈ వేదికగా జరిగే అండర్-19 ఆసియాకప్ టోర్నీకి ఎంపిక చేసిన భారత జట్టులో హైదరాబాద్కు చెందిన అవినాశ్రావు, మురుగన్ అభిషేక్ ఎంపికయ్యారు. వచ్చే నెల 8వ తేదీ నుంచే మొదలయ్యే టోర్నీ కోసం సెలెక్టర్లు శనివారం 15 �
మ్యాచ్కు ముందు రోజు అండర్-19 జట్టును కలిసి విలువైన సూచనలిచ్చిన స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రా ( Neeraj chopra ) .. అమ్మాయిలు వరల్డ్కప్ ( Women's world cup ) చేజిక్కించుకున్నాక మైదానంలో వారికి సెల్యూట్ చేశాడు.
తెలంగాణ యంగ్ ప్లేయర్ గొంగడి త్రిష దుమ్మురేపడంతో న్యూజిలాండ్ మహిళల అండర్-19 జట్టుతో ఆదివారం జరిగిన నాలుగో టీ20లో భారత అండర్-19 జట్టు ఘనవిజయం సాధించింది.
బౌలర్లు సత్తాచాటడంతో న్యూజిలాండ్ అండర్-19 మహిళల జట్టుతో జరిగిన తొలి టీ20లో భారత అమ్మాయిలు విజయం సాధించారు. ఐదు మ్యాచ్ల సిరీస్లో భాగంగా ఆదివారం జరిగిన తొలి మ్యాచ్లో భారత్ 7 వికెట్ల తేడాతో గెలుపొందింద�
న్యూఢిల్లీ: ఐసీసీ అండర్-19 మహిళల టీ20 ప్రపంచకప్ క్వాలిఫయర్ మ్యాచ్లో నేపాల్ జట్టు చెత్త రికార్డు మూటగట్టుకుంది. యూఏఈతో జరిగిన పోరులో నేపాల్ 8 పరుగులకే ఆలౌటై అందరిని విస్మయపరిచింది. 2023లో దక్షిణాఫ్రికా వ
జైపూర్ దగ్గరలోని చాంప్ గ్రామంలో నిర్మించనున్న ప్రపంచంలోనే మూడో అతిపెద్ద క్రికెట్ స్టేడియానికి రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్ ఫిబ్రవరి 5న శంకుస్థాన చేశారు. ఈ కార్యక్రమానికి , బీసీసీఐ అధ్యక్షుడు సౌ�