మూడో టెస్టు రెండో రోజు పలు రికార్డులు బద్ధలయ్యాయి. పిచ్ స్పిన్నర్లకు అనుకూలించడంతో నాథన్ లయాన్ చెలరేగిపోయాడు. రెండో ఇన్నింగ్స్లో టీమిండియా 163 పరుగులకే ఆలౌట్ అయింది. భారత పేస్ బౌలర్ ఉమేశ�
నాగ్పూర్లో స్థలం కొనేందుకు ఉమేశ్ తన మేనేజర్ శైలేష్ థాక్రేకు రూ.44 లక్షలు ఇచ్చాడు. అయితే.. శైలేష్ భూమి బదులు తన పేరిట ఒక ఫ్లాట్ కొన్నాడు. దాంతో ఉమేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
Bangladesh batting:ఇండియాతో జరుగుతున్న రెండవ టెస్టులో బంగ్లాదేశ్ తొలి రోజు భోజన విరామ సమయానికి రెండు వికెట్ల నష్టానికి 82 రన్స్ చేసింది. అయితే లంచ్ బ్రేక్ తర్వాత షకీబ్ ఔట్ అయ్యాడు. ఉమేశ్ వేసిన తొలి బంతికే అత�
టీమ్ఇండియా ఘనవిజయం సాధించడం ఖాయం అనుకున్న పోరులో బంగ్లాదేశ్ తమ పోరాటంతో ఆకట్టుకుంది. 513 పరుగుల లక్ష్యఛేదనకు బరిలోకి దిగిన బంగ్లా.. శనివారం నాలుగో రోజు ఆట ముగిసే సమయానికి రెండో ఇన్నింగ్స్లో 6 వికెట్లు క�
Rishabh Pant catchవిరాట్ కోహ్లీ వదిలేసిన క్యాచ్ను.. కీపర్ రిషబ్ పంత్ అద్భుతంగా పట్టుకున్నాడు. బంగ్లాదేశ్ ఓపెనర్ శాంత్ ఇచ్చిన క్యాచ్ను ఫస్ట్ స్లిప్లో ఉన్న కోహ్లీ అందుకోలేకపోయాడు. కోహ్లీ చేతుల్లోంచి ఆ బంత�
Bangladesh batting:ఇండియాకు ఎట్టకేలకు బ్రేక్ దొరికింది. 513 పరుగులు భారీ టార్గెట్తో రెండో ఇన్నింగ్స్ ఆడుతున్న బంగ్లాదేశ్ ఇవాళ రెండు వికెట్లను కోల్పోయింది. నిజానికి ఇవాళ లంచ్ వరకు బంగ్లా వికెట్లను కోల్పోదు. ష�
IND vs AUS | బలహీనత అనుకున్న మిడిలార్డర్ అద్భుతంగా రాణించడంతో ఆసీస్తో జరిగిన తొలి టీ20లో భారత జట్టు భారీ స్కోరు చేసింది. ఓపెనర్ రాహుల్ (55), సూర్యకుమార్ (46), హార్దిక్ పాండ్యా (71 నాటౌట్) సత్తాచాటారు.
IND vs AUS | భారత్తో జరుగుతున్న తొలి టీ20లో ఆస్ట్రేలియా జట్టు మూడో వికెట్ కోల్పోయింది. ఉమేష్ యాదవ్ వేసిన 12వ ఓవర్లో వరుసగా సిక్స్, ఫోర్ బాదిన స్టీవ్ స్మిత్ (35) ఆ తర్వాతి బంతికే పెవిలియన్ చేరాడు.
కోల్కతాతో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్లో ముంబై ఇండియన్స్ టాపార్డర్ మరోసారి విఫలమైంది. కెప్టెన్ రోహిత్ శర్మ (3) పేవల ఫామ్ కొనసాగించగా.. కొంత ఆశలు రేపిన డెవాల్డ్ బ్రెవిస్ (29) ఫర్వాలేదనిపించాడు. సూపర్ ఫామ్లో ఉన�
ముంబై ఇండియన్స్ కెప్టెన్ రోహిత్ శర్మ పేలవ ఫామ్ కొనసాగిస్తూనే ఉన్నాడు. ఈ సీజన్లో ముంబై ఆడిన ఏ మ్యాచ్లోనూ బ్యాటుతో ఆకట్టుకోని రోహిత్.. కోల్కతాతో జరుగుతున్న మ్యాచ్లో కూడా తక్కువ స్కోరుకే వెనుతిరిగాడు. �
కోల్కతాతో జరుగుతున్న మ్యాచ్లో పంజాబ్ అనుకున్న స్థాయిలో ఆడలేకపోయింది. ఆరంభంలో వికెట్లు కోల్పోయినా పంజాబ్ ఆటతీరు చూస్తే భారీ స్కోరు చేస్తుందని అభిమానులు బావించారు. కానీ ఉమేష్ యాదవ్, సౌతీ, రస్సెల్ సహా కో